– 19 మంది మృతి, పలువురికి గాయాలు చైనాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బొగ్గుగనుల కంపెనీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటుయుసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ప్రమాదం జరిగిన భవనం ఓ ప్రైవేటు బొగ్గుగనుల కంపెనీకి చెందినదని తెలిపారు. బొగ్గు […]
Read Moreకమలానికి ‘కమ్మ’టి షాక్!
బిఆర్ఎస్ లో చేరిన మొవ్వ సత్యనారాయణ ఎమ్మెల్యే గాంధీ పాచికలు సఫలీకృతం మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టేందుకు అరికెపూడి గాంధీ వ్యూహం హైదరాబాద్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోజురోజుకు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అంతేకాకుండా పార్టీలోని నేతలు జంపు జిలానిలుగా మారిపోతున్నారు ఇందులో భాగంగానే బిజెపి పార్టీకి చెందిన మొవ్వ సత్యనారాయణ బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శేరిలింగంపల్లి నియోజక వర్గంలో బిజెపి కీలక నేతగా కొనసాగుతున్న మొవ్వ సత్యనారాయణ, […]
Read Moreవాలంటీర్లను ఎన్నికల సేవలకు వాడుకోవద్దు
– ఫిర్యాదులొస్తే వారిపై కఠిన చర్యలు – వాలంటీర్లపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఫిర్యాదు – వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని డిమాండ్ – వాలంటీర్ల వైసీపీ సేవలపై ఆధారిలచ్చిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు – స్పందించిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్కుమార్ మీనా – ఇప్పటికే ఆదేశాలిచ్చామన్న మీనా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లోని చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ కార్యాలయంలో చీఫ్ […]
Read Moreఒక పుల్లారెడ్డి…ఒక రామోజీరావు… ఒక భాష్యం రామకృష్ణ
– విరామం లేని కష్టమే వాళ్లను గొప్పవాళ్ళని చేసింది ఒక రంగాన్ని ఎంచుకొని, నిజాయితీగా కొన్నాళ్లు కష్టపడి పనిచేస్తే అగ్రస్థానానికి చేరుకోవచ్చు. కానీ ఆ అగ్రస్థానాన్ని నిలుపుకోవడానికి అంతకన్నా ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. తెలుగు దినపత్రికల చరిత్రలో ఈనాడు దినపత్రిక ప్రారంభం ఒక సంచలనం. అనతి కాలంలోనే నంబర్ వన్ స్థానానికి ఎదిగింది. అయితే….దాదాపు అసాధ్యమైన విషయం ఏంటంటే….గత 49 సంవత్సరాలుగా తెలుగు దినపత్రికలలో ఈనాడు పత్రికదే మొదటి […]
Read More