– కులగణనను స్వాగతించాల్సిందిపోయి.. విమర్శలా..? – బీసీల తోకలు కత్తిరిస్తానంటే అవమానంగా అనిపించలేదా అచ్చెన్నాయుడు..? – పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీ వాయిస్ వినిపించేలా సీఎం జగన్ పదవులు ఇచ్చారు – బీసీలకు 50 ఏళ్ళలో జరగని మేలును.. 53 నెలల్లోనే జగన్ గారు చేతల్లో చేసి చూపించారు – బీసీల ద్రోహి, దళితుల పాలిట దయ్యం, గిరిజనుల పాలిత సైతాన్ చంద్రబాబు – వైఎస్సార్సీపీ మహిళా విభాగం […]
Read Moreడబ్బుంటేనే రాజకీయాలా?
– ఓటింగ్ శాతం పెరిగితే బోగస్ నేతలు ఢమాల్ – ఓట్ బ్యాంక్ రాజకీయాలకు చెక్ పెడదాం రండి -సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విజయవాడ: ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలంటే, ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాలని, అపుడే ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలకు చెక్ పెట్టగలమని మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఏ కొద్ది మందో, తమ వాళ్ళు ఓట్ చేస్తే చాలు, అందలం ఎక్కి చెలాయించవచ్చని ఇప్పటి నేతలు […]
Read Moreరాష్ట్రంలో అరాచక, విద్వేష పూరిత పాలన
– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ: ఏపీలో నేడు అరాచక, విద్వేషపూరిత పాలనను నేడు మనమంతా చూస్తున్నాం అంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరు పై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గబాటి పురందేశ్వరి తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ లో నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా మండల,పోలింగ్ బూత్, శక్తి కేంద్రాల సభ్యుల సమావేశంలో పురందేశ్వరి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆమెతన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాష్ట్రంలో ఎస్సీలకు మాట్లాడే హక్కులేకుండా […]
Read Moreరాహుల్ ముందస్తు ‘మైండ్’ గేమ్
– ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్న వ్యూహం – కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పకనే చెబుతున్న రాహుల్ – ప్రమాణస్వీకారోత్సవ తేదీ కూడా ప్రకటించిన రేవంత్రెడ్డి – ప్రగతి భవన్ను ప్రజాపాలనాభవన్గా మారుస్తామని రాహుల్ వెల్లడి – ప్రజాపాలనాభవన్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని హామీ – సీఎం, మంత్రులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశం – సీఎం సహా మంత్రులంతా ప్రజాదర్బార్ నిర్వహిస్తారని ప్రకటన – సీఎం ప్రజలకు అందుబాటులో […]
Read More