కరవుపై జగన్-జవహర్‌రెడ్డి దారులెందుకు వేరు?

– రాష్ట్రంలో కరవు ఉందని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి చెబుతారు… కరవు లేదని ముఖ్యమంత్రి చెబుతారు – ప్రభుత్వ పాలనా తీరువల్ల రైతాంగం అల్లాడుతున్నారు – రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. సీఎంలో చలనం లేదు -అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో సీఎం – 400 మండలాలు కరవుతో అల్లాడుతుంటే.. ఎందుకు ప్రకటించడం లేదు? – రైతులకు నీరు ఇవ్వలేని జగన్.. తమ సొంత కంపెనీలకు జీవోలు ఇచ్చి […]

Read More

తెలంగాణలో ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఎన్నికల ప్రచారం

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లో పార్టీ అభ్యర్థి భట్టి విక్రమార్క తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారం హోరెత్తిస్తూ మధిర నియోజకవర్గం ఓటర్లను ని ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలంగాణ నాయకులతో పాటు ఆంధ్ర ప్రదేశ్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు […]

Read More

ఇందిరమ్మ రాజ్యం దేశానికి ఆదర్శం

ఆంధ్రరత్న భవనములో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విజయవాడ: ఇందిరా గాంధీ ప్రధానిగా దేశానికి చేసిన సేవలు మరువలేనివని స్ఫూర్తిదాయకమైన పాలన అందించారని దేశానికే కాదు ఇందిరాగాంధీ ప్రపంచానికి ఆదర్శప్రాయులని ఏపీసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు ఇందిరమ్మ సేవలను కొనియాడారు. ఈరోజు ఆంధ్ర భవన్లో జరిగిన ఇందిరాగాంధీ జయంతి వేడుకలలో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి రుద్రరాజు ఇందిర రాజ్యం మళ్లీ రాబోతుందని […]

Read More

దేశంలో బీజేపీ మతతత్వ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీయే కారణం

కాంగ్రెస్, బిజెపి పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన మైనారిటీ యువతీ, యువకులు రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి దేశంలో బిజెపి మతతత్వ వాదాన్ని పెంచుకునేలా చేసింది కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనే అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ […]

Read More

అమల్లోకి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం

-మారనున్న భూమి హక్కుల చరిత్ర -ఎంపీ విజయసాయి రెడ్డి నవంబర్ 19, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలుతో భూ యజమాని హక్కులకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆదివారం పలు అంశాలు వెల్లడించారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలుతో భూమి హక్కుల చట్టం సమూలంగా మారనుందని అన్నారు. వివిధ […]

Read More

కొత్తగా ‘జగనన్న దోపిడీ గ్యారంటీ’ పథకం

• ’జగనన్న దోపిడీ గ్యారెంటీ పథకం’ లో భాగంగా అయిన వారికి దోచిపెట్టడానికి అడ్డగోలుగా రూల్స్ కు విరుద్ధంగా గ్యారెంటీ లెటర్స్ ఇస్తున్న జగన్ రెడ్డి • రాష్ట్ర ప్రజల భవిష్యత్ కు ఒక గ్యారెంటీని అందించే నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే, రాష్ట్ర సంపద దోపిడీకి గ్యారెంటీనిచ్చే పెత్తందారు జగన్ రెడ్డి • జగనన్న దోపిడీ గ్యారెంటీ పథకంలో తనకు నచ్చిన కాంట్రాక్ట్ సంస్థలు, వ్యక్తులకు ప్రజలసొమ్ము దోచిపెట్టడానికి […]

Read More

అధికారంలోకి రాగానే సచివాలయంలో ప్రజా దర్బార్‌

కాంగ్రెస్‌ మేనిఫెస్టో బీఆర్ఎస్ పార్టీని భయపెడుతుంది అధికారంలోకి రాగానే 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం 110 సీట్లలో డిపాజిట్లు రాని పార్టీ.. బీసీని సీఎం ఎలా చేస్తుంది మీట్ ది ప్రెస్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సచివాలయంలో ప్రజా దర్బార్‌ నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన […]

Read More

దమ్మున్న ఉక్కు మహిళ ఇందిర

దమ్మున్న ఉక్కు మహిళ. ఎమర్జెన్సీ మచ్చ వల్ల ఈ దేశ అభివృద్ధి కోసం ఆవిడ చేసిన అనేక కార్యాలు మరుగున పడవచ్చు. కానీ సైన్యాన్ని పాక్ మీదకి నడిపించి ముష్కర పాకిస్తాన్ ని తుత్తునియలు చేసి రెండు ముక్కలు చేసిన అపరదుర్గ అని నాడు నాయకులుచే అనిపించుకున్న మేరునగధీరురాలు. సిక్కిం లాంటి రక్షిత రాజ్యాల/దేశాలను ఇండియాలో విలీనం చేసి ఒక రాష్ట్రంగా ఏర్పరిచిన మన ప్రధాని. ఉపగ్రహాలను మొదటిసారి పంపించినా […]

Read More