చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ రావడం సంతోషకరం

-తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవు -మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు చంద్రబాబు కి రెగ్యులర్ బెయిల్ రావడం సంతోషకరం.న్యాయస్థానాలపై పూర్తి నమ్మకంతోనే ఇన్ని రోజులు అక్రమ కేసులపై పోరాడాం.తప్పుడు కేసులు న్యాయాస్థానాల ముందు నిలబడవని జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలి. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాన్ని ఏపీ సీఐడీ మానుకోవాలి.జగన్ రెడ్డి కళ్లలో ఆనందం కోసం ఇప్పటికీ సీఐడీ బుకాయించడం సిగ్గుచేటు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ […]

Read More

‘కారు’కు కర్నాటక కలవరం

– కాంగ్రెస్‌ కర్నాటక పాలనపై బీఆర్‌ఎస్‌ ప్రకటనలు – కర్నాటకలో హామీలు అమలుకావడం లేదన్న ఆరోపణలు – పదేళ్లలో బీఆర్‌ఎస్‌ చేసినవేమీ లేవా? – కేంద్ర ప్రశంసలు, సంక్షేమం చెప్పలేని బీఆర్‌ఎస్‌ – ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనపై బీఆర్‌ఎస్‌ విమర్శలు – కాంగ్రెస్‌ వస్తే మళ్లీ పాత గడ్డురోజులొస్తాయని హెచ్చరిక – దానిని ఖండించలేని తెలంగాణ కాంగ్రెస్‌ – తెలంగాణ వచ్చాక అధికారంలోకి రాని కాంగ్రెస్‌ – ఉమ్మడి-తెలంగాణ […]

Read More

చంద్రగిరి నియోజకవర్గం చెదపట్టిన చెక్కలా తయారైంది

– ఓటర్ల జాబితాలో అవకతవకలు.. పోలింగ్ బూత్ ల ఏర్పాటులోఅధికారుల్ని మారిస్తే తప్ప.. నియోజకవర్గంలో ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగే పరిస్థితి లేదు • 2019 ఎన్నికల వేళ చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా 2.90లక్షల ఓట్లుంటే, 325 పోలింగ్ బూత్ లు ఉన్నాయి • తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పరిశీలిస్తే 3.09లక్షల ఓట్లు.. 395 పోలింగ్ బూత్ లు ఉన్నట్టు చూపారు • పెంచిన […]

Read More

హైదరాబాద్.. చెన్నై… బెంగుళూరు.. పులివెందుల.. ఇడుపుల పాయ..తాడేపల్లిలో ఉన్న రాజభవనాలు నీకు సరిపోలేదా జగన్ రెడ్డి?

– రూ.433కోట్ల ప్రజలసొమ్ముతో రుషికొండపై తన విలాసాల కోసం భారీప్యాలెస్ నిర్మించుకుంటున్న జగన్ రెడ్డి • రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాల్సిన ముఖ్యమంత్రి.. ప్రజలసొమ్ముతో విలాసాలు చేయడం ఈ రాష్ట్రంలోనే చూస్తున్నాం • ప్రజలసొమ్ముతో విలాసాలు అనుభవిస్తున్న జగన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఆ ప్రజలే గట్టిగా బుద్ధిచెబుతారు – టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాల్సిన ముఖ్యమంత్రే.. .ప్రజలసొమ్ముతో విలాస […]

Read More

స‌త్యం గెలిచింది..అస‌త్యంపై యుద్ధం ఆరంభం

– మ‌న నాయ‌కుడు చంద్ర‌బాబు క‌డిగిన ముత్య‌మే – టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ స‌త్యం గెలిచింది..అస‌త్యంపై యుద్ధం మొద‌ల‌వ‌బోతోంద‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. చంద్ర‌బాబుకి స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ని పేర్కొంటూ లోకేష్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. “స‌త్య‌మేవ‌జ‌య‌తే“ మ‌రోసారి నిరూపిత‌మైంది. ఆల‌స్య‌మైనా స‌త్య‌మే గెలిచింది. జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లో వ్య‌వ‌స్థ‌ల మేనేజ్మెంటుపై […]

Read More

చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ రావడం సంతోషకరం

తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవు – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు చంద్రబాబు గారికి రెగ్యులర్ బెయిల్ రావడం సంతోషకరం. న్యాయస్థానాలపై పూర్తి నమ్మకంతోనే ఇన్ని రోజులు అక్రమ కేసులపై పోరాడాం. తప్పుడు కేసులు న్యాయాస్థానాల ముందు నిలబడవని జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలి. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాన్ని ఏపీ సీఐడీ మానుకోవాలి. జగన్ రెడ్డి కళ్లలో ఆనందం కోసం ఇప్పటికీ సీఐడీ బుకాయించడం సిగ్గుచేటు. […]

Read More

‘కోనేరు’ జ్ఞాపకాలు

వాడివేడి వాదప్రతివాదనాలు ఒక్కోసారి ఇద్దరి మధ్య పరస్పర గౌరవానికి పునాదిపడవచ్చు! కోనేరు రాజేంద్రప్రసాద్ గారి మృతి అలాంటి అనుభూతిని గుర్తు చేసింది! కోనేరు రాజేంద్రప్రసాద్ గారు ట్రైమాక్స్ ప్రసాద్ గా నాకు పరిచయం. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నా. పారిశ్రామికవేత్త కోనేరు రాజేంద్రప్రసాద్ (73) మరణించారన్న వార్త దిగ్భ్రాంతి కలిగించింది. మా మధ్య పరిచయం తీవ్ర వాద ప్రతివాదనల సత్ఫలితమే. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఏ.పి.యం.డి.సి.) ఎంప్లాయీస్ యూనియన్(ఎఐటియుసి)కి […]

Read More

భద్రతా చర్యలు లేకనే ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదం

-నిర్లక్ష్యంతో మత్య్సకారుల ప్రాణాలకు ముప్పుతేవద్దు -తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి :- విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదానికి భద్రతా చర్యలు లేకపోవడమే కారణం. వరుస ప్రమాదాలు జరుగున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కార్మికులు, మత్య్సకారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదముంది. విశాఖలోని పలు పరిశ్రమల్లో ఇది వరకే ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి..వాటిని చూసైనా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదు. సీఎం […]

Read More

‘కమలం’లో లేఖల కలవరం

– టుబాకో బోర్డు చైర్మన్ పదవి అడ్డదారిలో కట్టబెట్టారని విమర్శలు – సోము, సునీల్,మధుకర్ రెడ్డి త్రయం తీరుపై ధ్వజం – ఓ అగ్రనేత తన ట్రస్టుకు నిధులు మళ్లిస్తున్నారంటూ ఆరోపణ – పాత సంఘటనా మంత్రి కార్యకలాపాలపైనా ప్రస్తావన – ‘కావలి కదలికలై’పెనా విసుర్లు – కృష్ణానది ‘గెస్టుహౌస్ కళకళ’ – నాయకత్వం చర్యలు తీసుకోవాలంటూ లేఖ – కమలంలో కలకలం సృష్టిస్తున్న నేతల లేఖ – జిల్లా […]

Read More