తెలంగాణలో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు

వికారాబాద్: పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ ఏఎంసీ గోడౌన్, పరిగి మేడ్చల్ మల్కాజ్ గిరి: మేడ్చల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్ హోలీమేరి ఇంజనీరింగ్ కళాశాల, కీసర మంచిర్యాల: చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల అజీజియా ఇంజనీరింగ్ కళాశాల ఆదిలాబాద్: ఆదిలాబాద్, బోథ్ టెక్నికల్ ట్రైనింగ్, డెవలప్మెంట్ సెంటర్ ఆదిలాబాద్: నిర్మల్ ఖానాపూర్, నిర్మల్, ముథోల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నిర్మల్ ఎస్సీ వెల్ఫేర్ గురుకుల కళాశాల, ఆసిఫాబాద్ […]

Read More

తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజలు ఎలా మర్చిపోతరు?

-బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను లూఠీ చేసింది -కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్లే -అంబాసిడర్ కారు అవుట్ డేటెడ్ అయిపోయింది -భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్ రావు రజాకార్ల హెడ్ క్వార్టర్ దారుస్సలాంను ఓవైసీకి కట్టబెట్టింది కాంగ్రెస్ కాదా?రూ. 22 వేలు ప్రతి రైతుకు ఎకరానికి బోనస్ బిజెపి గ్యారంటీ. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం..తెలంగాణ బీఆర్ఎస్ కారు అవుట్ డేటెడ్ అయిపోయింది. ప్రజాతీర్పును […]

Read More

కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ జరిపిస్తాం

-బీఆర్ఎస్ జాతీయ పార్టీ అనేది ఒక బూటకం -కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నీళ్లు..నిధులు.. నియామకాలు ఎక్కడ? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయటంలో కేసీఆర్ సర్కార్ విఫలమైంది. కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ జరిస్తాం.బీసీ నేతను ముఖ్యమంత్రి చేసి తీరుతాం. ఎస్సీ వర్గీకరణపై ప్రధానమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం.నీళ్ళు, నిధులు, నియామకాలు.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అది నెరవేరనేలేదు. హైదరాబాద్ లాంటి సిటీని.. నైపుణ్యం ఉన్న‌ యువతను ఉపయోగించుకోవటంలో రాష్ట్ర […]

Read More

సిగ్గులేకుండా అవినీతి మీడియాలో న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై విష ప్రచారమా?

• స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుపై సీఐడీ.. జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఆరోపణల్లో ఒక్కదానికి న్యాయస్థానం ముందు సరైన ఆధారం చూపలేకపోయారు • చంద్రబాబుని అన్యాయంగా 52రోజులు జైల్లో పెట్టి తప్పు చేసినందుకు జగన్ రెడ్డి, అతని జేబుసంస్థ సీఐడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. • చంద్రబాబు బెయిల్ వాదనలపై హైకోర్టులో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వాదనలు ఆయన అమాయకత్వానికి… అవివేకానికి నిదర్శనం • […]

Read More

నాడు దుష్ప్రచారం చేసిన జగన్, నేడు తన ఖజానా నింపుకుంటున్నాడు

• నాడు బాదుడే బాదుడని దుష్ర్పచారం చేసిన జగన్ రెడ్డి, నేడు ప్రజల్ని వీరబాదుడు బాదుతూ.. తన ఖజానా నింపుకుంటున్నాడు • జగన్ పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. పేద, మధ్యతరగతి వర్గాల ఆదాయం, జీవనం అధ్వాన్నంగా మారింది • టీడీపీ ప్రభుత్వంలో బాదుడే బాదుడని గగ్గోలు పెట్టిన జగన్ రెడ్డి…తాను ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల్ని వీరబాదుడు బాదుతున్నాడు • పెట్రోల్.. డీజిల్, గ్యాస్, నిత్యావసరాలు, విద్యుత్, ఆర్టీసీ […]

Read More

సీఎం కేసీఆర్ కు బుద్ధుందా…!

-ఇందిరమ్మ రాజ్యం అంటేనే సంక్షేమం, అభివృద్ధి -కాంగ్రెస్ కావాలి…. కరెంటు కావాలి -కేసీఆర్ నే వద్దంటున్న ప్రజలు -ఉచిత కరెంటు కాంగ్రెస్ పేటెంట్, కెసిఆర్ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం -కాంగ్రెస్ వి గ్యారెంటీ మాటలు కేసీఆర్ వి గాలి మాటలు -ముదిగొండ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ పై భట్టి విక్రమార్క ఫైర్ “ఇందిరమ్మ రాజ్యం అంటేనే సంక్షేమం, అభివృద్ధి. ఆకలి చావులు ఇందిరమ్మ పాలనలో ఉన్నాయని అనడానికి ఈ […]

Read More

కేసీఆరుకే దిక్కులేదు.. కేసీఆర్ పెట్టిన అభ్యర్థి మధిరలో ఏం గెలుస్తారు?

– భద్రాద్రి యాదాద్రి ఇప్పటికీ ప్రొడక్షన్ ప్రారంభం కాలేదు – సభలోనే ధరణి గురించి మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు – కేసీఆర్ చేసిన అవినీతిపై బీజేపీ ఇన్నాళ్లూ ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? – కేసీఆరుకు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని కేంద్ర హోం మంత్రే చెప్పారు – ఎందుకు చర్యలు తీసుకోలేదు..? – మధిర నియోజకవర్గం, ముదిగొండ మండలం, బాణాపురం గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క […]

Read More

పవన్‌ ప్రచారమంటే బీజేపీకి భయమా?

– తెలంగాణలో జనసేనకు 8 సీట్లిచ్చిన బీజేపీ – ఇప్పటివరకూ బీజేపీ ప్రచారంలో కనిపించని పవన్‌ – పేరుకే పవన్‌ పార్టీతో పొత్తా? – పవన్‌ వస్తే ఆంధ్రా ముద్ర పదడుతుందని బీజేపీ అనుమానిస్తోందా? – పవన్‌ రాకను బీఆర్‌ఎస్‌ సొమ్ము చేసుకుంటుందన్న భయమా? -గతంలో చంద్రబాబు అనుభవమే దానికి కారణమా? -అందుకే పవన్‌తో ప్రచారం చేయించడం లేదా? – కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్ధి కోసం పనిచేయని బీజేపీ క్యాడర్‌ […]

Read More

కరువు నివారణకు సమగ్ర వ్యూహం అవసరం

భారతదేశంలోని అనేక ప్రాంతాలలో కరువు పునరావృతమయ్యే ఒక క్లిష్టమైన సమస్య ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చాల జిల్లాలలో కరువు బహుముఖ ప్రభావాలను కలిగి ఉంటుంది, దాని నిలకడ ప్రభావిత ప్రాంతాలకు తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. భారతదేశంలోని 68% పైగా కరువుతో ప్రభావితమైంది, ఇది రాష్ట్రాలలోని అనేక జిల్లాలో ప్రభావం చూపుతుంది. అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాలను నిరంతరం ప్రభావితం చేస్తున్న కరువు నిరంతర సమస్యగా మారింది. […]

Read More

కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెల గద్దర్ కు ప్రజా సంఘాల మద్దతు

ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గత పదేళ్లుగా డిగ్రీ జూనియర్ ఐటిఐ పాలిటెక్నీక్ కళాశాలలు లేవు, ఉపాధి ఉద్యోగ కల్పన లేక నిత్యం ప్రజలు సుదూర ప్రాంతాలకు వలస పోతున్నారు. దాదాపు యాభై కిలోమీటర్లు వెళ్తున్నారు. పేరుకు నగరం నడిబొడ్డున ఉంది. ఇరుకు సందులు, మురికివాడల్లో నివాసం, మురికి కూపాలు గా మారిన బస్తీలు. ఏమాత్రం డిగ్నిటీ లేని […]

Read More