– ఖండించిన బైజూస్ న్యూఢిల్లీ : ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) నోటీసులు జారీ చేసింది. విదేశీ నిధుల చట్టాలు (ఫెమా) ఉల్లంఘించినందుకు రూ.9000 కోట్లు చెల్లించాల్సిందిగా ఆ సంస్థకు ఈడి నోటీసులిచ్చినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. అయితే ఈ వార్తలను బైజూస్ ఖండించింది. ఈడి నుండి తమకు ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. 2011 నుండి 2023 మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల […]
Read More