-సమగ్ర కులగణన సామాజిక కోణంలో జరుగుతుంది -జగన్ తీసుకున్న కులగణన నిర్ణయంతో ప్రతిపక్షాల వెన్నులో వణుకుపుడుతోంది -బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడి కులగణన ప్రక్రియ డిసెంబర్ తొమ్మిదో తేదీన ప్రారంభమవుతుందని రాష్ర్ట బిసి సంక్షేమ శాఖమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. తాడేపల్లిలోని వైయస్సార్ సిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ సమగ్ర కులగణన చేయడమే వైయస్సార్ సిపి ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.సమగ్ర […]
Read Moreవైజాగ్ మీకు ఏం అన్యాయం చేసింది?
-ఇక్కడికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ఎందుకు వద్దంటున్నారు? -అమరావతిలో మీ భూముల విలువలు పడిపోతాయనేగా? : మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రశ్న -విశాఖపట్నం సర్క్యూట్హౌజ్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎందుకంత అక్కసు?: విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు సంబంధించి నిన్న ప్రభుత్వం జీఓ జారీ చేసింది. శాఖలకు నగరంలో భవనాల కేటాయింపును అందులో వివరించారు. దీనిపై ఉత్తరాంధ్ర బిడ్డగా, ఈ ప్రాంత […]
Read Moreతెలంగాణ సమగ్ర అభివృద్దే లక్ష్యం
* గెలుపు కోసం భావోద్వేగంతో పని చేద్దాం * మోదీ నాయకత్వంలో తెలంగాణ పరుగులు తీస్తుంది * యువతకు పూర్తిస్థాయి అవకాశాలు కల్పించడంపై దృష్టి * నా ఆలోచనను గౌరవించి వెంట నడిచిన నాయకులకు కృతజ్ఞతలు * జనసేన – బీజేపీ కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి * కూకట్ పల్లి నియోజకవర్గ బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ‘జాతీయ భావాలు, విశాల […]
Read Moreవిశాఖ నుంచి పాలనకు కీలక అడుగు
వివిధ శాఖల కార్యాలయాలకు భవనాలు కేటాయింపు ఎంపీ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖ నుంచి పాలన చేసేందుకు కీలక అడుగు వేసిందని, ఈ మేరకు మిలీనియం టవర్లలో మంత్రులు, అధికారుల క్యాంపు కార్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోందని అన్నారు. ఎ, బి టవర్లలో 1.75 లక్షల చదరపు అడుగుల వసతి, 16 శాఖలకు వివిధ ప్రాంతాల్లో భవనాలు కేటాయింపు, సచివాలయం, వివిధ శాఖల కార్యాలయాలకు వీటిలో 2.27 […]
Read Moreమేము ఎక్కడ నుంచి పాలన చేయాలో చెప్పే అర్హత మీకెక్కడిది?
-ఏపీలో ఆధార్ కార్డు కూడా లేని వాళ్ళే ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు – ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందితే మీకెందుకు కడుపుమంట? – ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులకు ఇంత బానిసత్వం అవసరమా? – తెలంగాణలో బీజేపీతో.. ఏపీలో టీడీపీతో పవన్ కల్యాణ్ సంసారం పాలకొండలో మీడియాతో మాట్లాడిన పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మంత్రి అప్పలరాజు ఇంకా మాట్లాడుతూ… చంద్రబాబు, లోకేష్, రామోజీ, రాధాకృష్ణ, దత్తపుత్రడు పవన్ కల్యాణ్ అడ్రస్ హైదరాబాద్.. […]
Read Moreజగన్మోహన్ రెడ్డి సొంత వ్యాపారాల నుంచి డబ్బులు తెచ్చి ఇస్తున్నారా?
-డబ్బులు ఇచ్చేది కేంద్రం.. పేర్లు పేట్టుకున్నది జగన్మోహన్ రెడ్డి -పులివెందులకు సుమారు 25 వేల ఇల్లు కేటాయిస్తే కట్టినవి కేవలం 1900 మాత్రమే – ఉజ్వల గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన భాజపా జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి ఆధ్వర్యంలో భాజపా జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ ముఖ్య అతిథిగా ఏర్పాటుచేసిన ప్రధానమంత్రి […]
Read More‘టార్గెట్ చంద్రబాబు’ అనే లక్ష్యంతో జగన్ రెడ్డి పనిచేస్తున్నాడు
– టార్గెట్ చంద్రబాబుకు సహకరించే అధికారులకు రివార్డులు, అవార్డులు…. లేని వారికి బెదిరింపులు – తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ చంద్రబాబు అనే లక్ష్యంతో పనిచేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని తెదేపా ప్రధాన కార్యాలయం పత్రికా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు నాయుడిపై తప్పుడు […]
Read Moreఏది సత్యం.. ఏదసత్యం?
వలస పాలన నుంచి స్వయం పాలన దాకా తెలంగాణ కోసం సీఎం కేసీయార్ ఎదుర్కుంటున్న కష్టాలను, దిగమింగిన కన్నీల్లను, ప్రాణానికి ఎదురొడ్డి చేసిన త్యాగాలను, భరించిన అవమానాలను, దుర్మార్గమైన విమర్శలను తలుచుకుంటే హృదయమున్న ఎవరికైనా కన్నీరు తన్నుకరాక మానదు. త్యాగాలతో దశాబ్దాల కాలం కరిగిపోంగ, వలస పాలనలో పరాయీకరణకు గురయ్యి, యేదీ నాది కాదు అనే నిరాశా నిస్పృహలతో రాజకీయ నిర్వీర్యతకు గురైంది తెలంగాణ. అటువంటి సంధికాలంలో ముందటికి వచ్చింది […]
Read Moreక్షయ రోగులను ఆదుకునేందుకు ముందుకు రండి
– కార్పొరేట్ యాజమాన్యాలకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు వినతి అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా క్షయ రోగులకు అదనపు పౌష్టికాహారాన్ని అందించేందుకు ముందుకు రావాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలకు విజ్నప్తి చేశారు. మంగళగిరి ఎపి ఐఐసి టవర్స్లోని తన ఛాంబర్లో కొహన్స్ లైఫ్ […]
Read Moreకేసీఆర్ బక్కోడు కాదు.. మేల్కొంటే బకాసురుడు.. పడుకుంటే కుంభకర్ణుడు
-కేటీఆర్.. మీ అయ్య వంద నోటులాంటి వాడు కాదు.. దొంగనోటు లాంటివాడు -9 న బీఆరెస్ ను బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చే బాధ్యత మాది -పార్టీ ఫిరాయించిన 12 మందిలో ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటును తాకనీయొద్దు -టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నకిరేకల్ : తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని వదులుకుండు. కేసీఆర్ ఎన్నడూ పదవులను పూచికపుల్లలా వదిలేయలేదు.ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్లు విధానంతో […]
Read More