రాబందులకెందుకు… రైతుబంధు?

– బడా పారిశ్రామికవేత్తలు, నేతలు, బిల్డర్లకూ పెట్టుబడి సాయం ఎందుకు? – వేలు, లక్షల జీతగాళ్లకూ రైతుబంధు ఇస్తారా? – వందల కోట్లు ఖర్చు పెట్టే నేతలకూ రైతుబంధు ఇవ్వాలా? – ఆదాయపన్ను చెల్లించే బడా రైతులకెందుకు పెట్టుబడి సాయం? – 50 ఎకరాలున్న వారికీ రైతుబంధు ఇవ్వడం సమంజసమా? – ప్రజల సొమ్ము పప్పుబెల్లాల్లా పంచుతున్న పాలకులు -పన్ను చెల్లింపుదారులను లూటీ చేస్తున్న సర్కారు – కష్టం కౌలు […]

Read More

‘కమలం’ కోర్ కమిటీపై కిరికిరి

– పాత వారినే కొనసాగించడంపై అభ్యంతరాలు – జిల్లా స్థాయి నేతలనూ కోర్ కమిటీకి పిలుస్తారా? – కొత్త కోర్ కమిటీ వేయరా? – సంఘటనామంత్రిని మార్చాలంటున్న సీనియర్లు – ఆయన హయాంలో అన్నీ పరాజయాలే – అధ్యక్షుడిని మార్చి మధుకర్జీని మార్చకపోతే ఫలితం సున్నా – విష్ణువర్దన్‌రెడ్డికి షోకాజ్ నోటీసు ఇవ్వాలంటున్న సీనియర్ నేతలు – సీనియర్లను నియంత్రించే శక్తి పురందేశ్వరికి లేదా? – పురందేశ్వరిది మొహమాటమా? భయమా? […]

Read More

బాలినేనిని జగన్ బలహీనపరుస్తున్నారా?

– ఒంగోలుకు పోటీ చేయాలని శిద్దాపై ఒత్తిడి? – మార్కాపురం వెళ్లాలని మరో ఆఫర్? – బాలినేనిని గిద్దలూరుకు వెళ్లాలంటున్న జగన్? – బాలినేని సిఫార్సు చేసిన చంద్రశేఖర్‌కు ఎర్రగొండపాలెం టికెట్ – మాగుంటకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేదిలేదన్న జగన్? – వైవి సుబ్బారెడ్డికే ఒంగోలు సీటు? – మాగుంటకు టికెట్ ఇస్తేనే బాలినేని పోటీ – శిద్దాకు దర్శి ఇవ్వాలంటున్న బాలినేని – బాలినేని బెదిరింపులపై జగన్ […]

Read More

శబరిమల ఆలయ ఆదాయం రూ.204 కోట్లు!

-32లక్షలకు చేరువలో భక్తులు -దర్శనం చేసుకోకుండానే వెనక్కి కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం మండల సీజన్లో రూ.204 కోట్లు దాటిందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది. మండల పూజ కోసం ఈ ఏడాది ఆలయం తెరిచినప్పటి నుంచి డిసెంబర్ 25 వరకు(39 రోజుల్లో) రూ.204.30 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు. కాగా, డిసెంబర్ 27(బుధవారం)తో వార్షిక మండల పూజ […]

Read More

భారతీయ యువతకు ఇది మంచి సమయం – ప్రధాని మోదీ

– ప్రధాని మోదీ తిరుచ్చిరాపల్లి: భారతీయ యువత తమ నైపుణ్యాలతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. చంద్రయాన్‌ వంటి ప్రయోగాలతో మన శాస్త్రవేత్తలు భారత్‌ సత్తాను ప్రపంచానికి చాటారని ప్రశంసించారు.. తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో ఉన్న భారతీదాసన్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ”యువత ధైర్యవంతమైన సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలనే నినాదంతో భారతీదాసన్‌ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ప్రస్తుతం దేశ యువత అదే పనిలో నిమగ్నమై ఉంది. […]

Read More

సలార్ 13 రోజుల్లో 372 కోట్లు!

ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ ప్రదర్శన ఫ్లాట్‌లైన్‌ అయింది. ముందస్తు అంచనాల ప్రకారం, సలార్ బుధవారం నాడు రూ. 3.58 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేయబడింది. ఆ అంచనా ప్రకారం సలారకు మొత్తం దేశీయ కలెక్షన్‌ రూ. 371.9 కోట్లకు తీసుకువస్తుంది. సాలార్ బాక్సాఫీస్ను బడ్డలుకొట్టే సంఖ్యలతో ప్రారంభించింది.  విడుదల రోజున రూ. 90.7 కోట్లు సంపాదించింది. ఈ చిత్రం మొదటి మూడు రోజులు కలెక్షన్లలో క్రమంగా క్షీణతకు […]

Read More

రాష్ట్రానికి జగనే పెద్ద అరిష్టం – టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

– రాజకీయాలను జగన్ అపవిత్రం చేశాడు – టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నేతలు సి.రామచంద్రయ్య, ద్వారకానాథ్ రెడ్డి, దాడి వీరభద్రరావు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో చేరిక – అనంతపురం, బాపట్ల, చీరాల, పార్వతీపురం నియోజకవర్గాల నుండి పలువురు పార్టీలోకి రాక – అందరినీ సాదరంగా ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి :- రాష్ట్రానికి జగనే పెద్ద అరిష్టమని, వైసీపీ నేతలు రాక్షసుల మాదిరిగా […]

Read More

తెలంగాణలో అమరరాజా భారీ పెట్టుబడులు

-ఈవీ, న్యూ ఎనర్జీ రంగంలో మరో ముందడుగు -సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ఛైర్మన్ గల్లా జయదేవ్ చర్చలు తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమర్ రాజా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ సంప్రదింపులు జరిపారు. అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ (గతంలో అమర రాజా బ్యాటరీస్) రాష్ట్రంలోని దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టు నెలకొల్పుతోంది. ఈ పరిశ్రమల […]

Read More

పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం – సీఏం రేవంత్

– సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ ప్రతినిధుల చర్చలు తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ మరోమారు ముందుకు వచ్చింది. బుధవారం సెక్రెటేరియట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో పోర్ట్స్ – సెజ్ సిఇఓ, గౌతమ్ అదాని పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదాని ఎరో స్పేస్ సిఇఓ ఆశీష్ రాజ్ వన్షి లతో చర్చలు జరిపారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కొత్త […]

Read More

జగన్ రెడ్డి రూ.8,600 కోట్లు దొంగలించాడు – యలమంచిలి రాజేంద్రప్రసాద్

– ఉపాధి హామీ నిధులను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు – దాదాపు రూ.24,000 కోట్ల ఉపాధి హామీ నిధులను దొంగలించాడు -రావాల్సిన బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకుంటున్నారు -సర్పంచులను డమ్మీలను చేశాడు -వాలంటీర్లను పెట్టుకొని చేయించుకుంటున్నాడు -చంద్రబాబు రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి.. ఎవ్వరు భయపడకండి -పంచాయతీ రాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షుడు యలమంచిలి రాజేంద్రప్రసాద్ రాష్ట్రం ప్రభుత్వం ఇవ్వాల్సిన అన్ని రకాల నిధులను గత మూడు సంవత్సారలుగా […]

Read More