రాష్ట్రాన్ని విజయసాయి, వేమిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి , సజ్జలకు జగన్ రాసిచ్చాడు

-బీసీలు టీడీపీ వెంట ఉన్నారనే జగన్ అక్కసు – చెల్లుబోయిన …జగన్ చిన్నాన్న పాదాల దగ్గర కూర్చుని బలహీన వర్గాల పరువు తీశాడు – కోడిగుడ్డు అమర్నాథ్ కు టికెట్ కూడా ఇవ్వలేదు – 160 స్థానాలకు పైగానే తెలుగుదేశం గెలవబోతోంది – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు 2024 ఎన్నికల్లో 160 స్థానాలకు పైగానే తెలుగుదేశం గెలవబోతోంది. జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. […]

Read More

హై కోర్ట్, సుప్రీంకోర్టులలో ముఖ్యమంత్రికి తప్పని ఎదురు దెబ్బలు

-తల్లి, చెల్లి తో సహా రాష్ట్రంలోని ఏ ఒక్క మహిళను కూడా జగన్మోహన్ రెడ్డి గౌరవించడం లేదు – ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రేమగా చూసుకునే మహిళలు ఆయన శ్రీమతి, ఇద్దరు కుమార్తెలు మాత్రమే – షర్మిల స్పృశించిన అంశాన్ని పరిశీలిస్తే జగన్ ఓటు బ్యాంకుకు బ్యాండ్ పడినట్టే లెక్క – వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తల రెండవ జాబితాలో ఎస్సీ, బీసీ, ఎస్టి, మైనారిటీ వర్గాలకు చెందిన వారికే అన్యాయం […]

Read More

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి

పాలకొండ నియోజకవర్గం, భామిని మండలం, బిల్లమడ గ్రామంలో బర్రి విశ్వనాథం కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు.. విశ్వనాథం(57సం.లు), 22-10-2023న చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు. వారి కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించి, వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేశారు. పార్టీ ఎల్ల వేళలా విశ్వనాథం కుటుంబానికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

Read More

బాధిత కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

ఆముదాలవలస నియోజకవర్గం, బూర్జ మండలం, తోటవాడ గ్రామం లో గేదెల సాంబమూర్తి కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. సాంబమూర్తి(76), 09-09-2023న చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు..బాధిత కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందజేసి ఆర్ధిక సాయం అందించారు. కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

Read More

మహానాడు వెబ్ సైట్ ఆవిష్కరణలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

వినుకొండ వాసి.. శ్రమపడు సాయపడు స్వచ్ఛంద సంస్థ అధినేత.ప్రముఖ పారిశ్రామికవేత్త బోడేపూడి సుబ్బారావు (బి ఎస్ ఆర్) సారధ్యంలో రూపొందిన.. మహానాడు వెబ్ సైట్ ను మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మీడియా జనం గొంతుక కావాలని, ప్రభుత్వ ఒత్తిళ్లకు భయపడకుండా ప్రజల పక్షాన, తన బాధ్యత నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు శరవేగంగా […]

Read More

జగన్ పాలనలో బీసీల ఊచకోత

-బియ్యపు రెడ్డి, పెద్దిరెడ్డిని, ద్వారంపూడిని ఎందుకు మార్చలేదు.? -బట్టలిప్పిన(గోరంట్ల మాధవ్) అతన్ని కూడా ఎక్కడికి పంపాడో అర్థంకాలేదు -బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తాం -తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు -జయహో బీసీ ప్రచార ప్రారంభం -ఒక్కో పార్లమెంట్ కు 2 రథాలు ఒక నాయకున్ని తయారు చేయడం కష్టం..కానీ ఆ నాయకున్ని దీర్ఘకాళికంగా సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడం పార్టీల బాధ్యత. 42 ఏళ్లుగా యనమల రామకృష్ణుడు పొలిట్ […]

Read More

అప్పారావు కుటుంబానికి అండగా భువనమ్మ

– రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థిక సాయం బొబ్బిలి నియోజకవర్గం, తెర్లం మండలం, మోదుగువలస పంచాయతీ, చీకటిపేట గ్రామంలో టీడీపీ అధినేత అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త గులిపల్లి అప్పారావు కుటుంబానికి నారా భువనేశ్వరి అండగా నిలిచారు. తాము అభిమానించే నేతకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుతో 2023 సెప్టెంబర్ 9న మరణించడం బాధాకరమన్నారు. అప్పారావు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. టీడీపీ కార్యకర్తలకు పార్టీ […]

Read More

బాధిత కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

– రూ.3లక్షల చెక్కు అందజేత విజయనగరం జిల్లా, విజయనగరం మున్సిపాలిటీ 29వ వార్డు ఎమ్మార్వో ఆఫీసు రోడ్డు సమీపంలోని టీడీపీ కార్యకర్త కోరాడ అప్పారావు కుటుంబాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక కోరాడ అప్పారావు గుండెపోటుతో 10-09-2023న మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అప్పారావు […]

Read More

తప్పు చేసింది, ప్రజల్ని మోసగించింది జగన్మోహన్ రెడ్డి – ఎంపీ రఘురామకృష్ణంరాజు

-తెదేపా, జనసేన, బిజెపి లు కలిసే ఉన్నాయి… మళ్లీ 15 రోజుల వ్యవధిలో కలిసే ఉన్నామని పునరుద్గాటించే అవకాశం -షర్మిల వేరే పార్టీలో చేరితే మీ పార్టీలో వేరే వారు కుంపటి పెట్టినట్లు ఎలా అవుతుంది -షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరపున 25 మంది వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేసే ఛాన్స్ -మూడు రాజధానుల సిద్ధాంతం చెల్లదన్న ధర్మాసనం -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తప్పులన్నీ చేసింది… ప్రజల్ని […]

Read More

నీ కుటుంబాన్ని వేరేవాళ్లు చీల్చారని నీ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళతో చెప్పించగలవా జగన్?

– తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు నీ కుటుంబాన్ని వేరేవాళ్లు చీల్చారని నీ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళతో చెప్పించగలవా జగన్? నీ భార్య కుటుంబమే నీ కుటుంబం అన్నట్లుగా వ్యవహరిస్తూ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశావు. నీ తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అక్రమంగా వేలకోట్లు సంపాదించావు. అవినీతి కేసుల్లో అరెస్టై జైలుకు వెళితే నీ తల్లి, నీ చెల్లి చెల్లి సహా […]

Read More