-ప్రజలు మూడు నెలల్లో ఈ జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయబోతున్నారు. -జగన్ 175 మందిని మార్చినా… వైసీపీ ఓటమి తలరాతను ఎవరూ మార్చలేరు – తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ‘రా…కదలిరా’ సభలకు వస్తున్న అశేషజనవాహినిని చూసి ఓర్వలేకనే జగన్ రెడ్డి, మంత్రులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం […]
Read Moreతిరుమలలో 16నగోదా కళ్యాణం
అదే రోజు పార్వేట ఉత్సవం శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి..ఆరోజు అర్జీత సేవలు రద్దు తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న పార్వేట ఉత్సవం నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు ఆర్జిత సేవల్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు […]
Read Moreవైకాపా పీడను విడిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు
– వైసిపి ప్రభుత్వ విధానాలపై ప్రజల ఆగ్రహం – భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో భాజపా విజయసంకల్ప పాదయాత్ర 6వ రోజు అరండల్ పేటలో ప్రారంభమై, బ్రాడీపేట 3వ మండలంలోకి ప్రవేశించింది. ముఖ్య అతిథిలుగా పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా […]
Read Moreడిప్యూటీ సీఎం నారాయణస్వామి పై తెలంగాణలో కేసు
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై తెలంగాణలో కేసు నమోదు అయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక సోనియా గాంధీ ఉన్నారని వ్యాఖ్యానించడంతో.. ఆయనపై టీ కాంగ్రెస్ నేతలు బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే నగేశ్ పోలీసులను కోరారు.
Read Moreజాబ్ క్యాలెండర్ ఏది జగన్?
– నిరుద్యోగులను ముంచిన జగన్ మనకు అవసరమా? – జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ గుంటూరు: గెలిస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చి, దానిని అటకెక్కించిన సీఎం జగన్ ఈ రాష్ర్టానికి అవసరమా అని జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేసి జాబ్ క్యాలెండర్- 2024 విడుదల ,మెగా డిఎస్సి నిర్వహణ,గ్రూప్ 1,2 అభ్యర్థుల వయోపరిమితి […]
Read More23 నుంచి సమ్మె 108, 104 సిబ్బంది సమ్మె
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో 108, 104 సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. జనవరి 22లోపు తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేదంటే 23 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ మేరకు సమ్మె నోటీసుల ప్రతులను ఆరోగ్యశ్రీ సీఈవో, వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేశారు. మొత్తం 7వేల మంది ఉద్యోగులు 108, 104, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈఎంటీ పోస్టుల భర్తీలో వెయిటేజీ కల్పించాలని […]
Read Moreచెవులు పట్టుకున్నారు.. గుంజీలు తీశారు
– సర్కారుకు అంగన్వాడీల వింత నిరసన నందిగామ: రాష్ట్ర ప్రభుత్వానికి గుంజీలు తీస్తూఅంగన్వాడీ లు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె. గోపాల్ మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 28 రోజులు పాటు సమ్మె చేస్తు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెను విచ్చిన్నం చేయటానికి చూస్తుంది. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం చాలా దుర్మార్గం. తక్షణమే ఎస్మా చట్టాన్ని […]
Read Moreఅంగన్ వాడీ సిబ్బంది ఉద్యోగుల డిమాండ్ల విలువ, జగన్ రెడ్డి తన విలాసాలకోసం తగలేసిన వేలకోట్ల ప్రజలసొమ్ము ముందు దిగదుడుపే
– లక్షా10వేల మంది అంగన్ వాడీ సిబ్బంది జీవితాలు, రుషికొండపై నీ విలాసాలకోసం నిర్మించుకున్న ప్యాలెస్ ఖరీదు చేయవా జగన్ రెడ్డి? • ఇచ్చిన హామీ అమలు కోసం పోరాడుతున్నవారిపై లాఠీలు ఝళిపించి, ఎస్మాచట్టాలు ప్రయోగిస్తారా? • తన భోగాలకోసం జగన్ రెడ్డి నిర్మించిన రుషికొండ ప్యాలెస్ విలువ కూడా చేయదు, అంగన్ వాడీ సిబ్బందికి తాను ఇచ్చిన హామీ ఖరీదు • గత ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి […]
Read Moreఇప్పటికైనా అంగన్వాడీలను ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడాలి
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైకాపాలో ఎస్సీ, ఎస్ టి, బీసీ వర్గాలకే ఎక్కువగా అన్యాయం జరుగుతోందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. ఇప్పటివరకు వైకాపా కు బాగా మద్దతునిచ్చిన దళిత సామాజిక వర్గం, ఇప్పుడిప్పుడే దూరం అవుతోందన్నారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… బ్రదర్ అనిల్ రంగ ప్రవేశం తరువాత వారు మరింత […]
Read Moreజగన్కు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఝలక్
-మాట తప్పారు.. మడమ తిప్పారంటూ ఫైర్ -దళితులపై రెడ్ల పెత్తనమేమిటి? -పెద్దిరెడ్డి చెప్పిన ప్రకారమే చేశా.. టికెట్ ఇవ్వనంటున్నారు -జగన్పై మరో నారీ తిరుగుబాటు – ఈ సీఎం మనేకేమీ చేయడం లేదు -పెద్దిరెడ్డి మాట వింటున్నారు – రెడ్లు ఓట్లు వేస్తేనే నేను గెలవలేదు – ఎస్సీ నియోజకవర్గాల్లో రెడ్ల పెత్తనమేంటి? – వీడియోలో కన్నీరు పెట్టుకున్న సింగనమల ఎమ్మెల్యే పద్మావతి – ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇన్చార్జ్ […]
Read More