రిజర్వడ్ నియోజకవర్గాల్లో జగన్ నియమించిన షాడోలే పెత్తనం చేస్తున్నారు

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు రాష్ట్రంలోని 36 రిజర్వడ్ నియోజవకర్గాల్లో ప్రజలచే ఎన్నుకోబడిన వైసీపీ ఎమ్మె ల్యేల పరిస్థితి దారుణంగా తయారైందని, ఉత్తరాంధ్రప్రాంతంలో వైసీపీ గెలుపొందిన ఎస్సీ.. ఎస్టీ నియోజకవర్గాలపై విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి పెత్తనం చేస్తుంటే, రాయలసీమ నియోజకవర్గాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కోస్తాంధ్ర నియోజకవర్గాలపై మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అజమాయిషీ చేస్తున్నారని, జగన్ రెడ్డి షాడోలుగా సర్వం తామై అధికారం వెలగబెడుతున్నారని […]

Read More

ఫిబ్రవరి రెండవ వారాంలోగా ఎంపీ పదవికి, వైకాపాకు రాజీనామా

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రానున్న ఎన్నికల్లో వైకాపా తరుపున పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. సర్వే నివేదికలన్నీ పార్టీకి ప్రతికూలంగా వస్తుంటే, అభ్యర్థులు దొరకక… పార్టీ నేతల కుటుంబ సభ్యులకు టికెట్లు కేటాయిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణికి, మేనల్లుడికి లోక్ సభ టికెట్ కేటాయించగా, బొత్స అన్నయ్యకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. బొత్స తమ్ముడికి ప్రస్తుతం సర్జరీ జరిగిందని, ఆయనకు కూడా ఎమ్మెల్యే […]

Read More

కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్‌కు వర్ల రామయ్య లేఖ

• రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు ఇస్తున్న కులదృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బొమ్మ ముద్రిస్తున్నారు. • కుల దృవీకరణ పత్రాలపై సి.ఎం బొమ్మ ముద్రించడం ఎన్నికల సంఘం తలపెట్టిన నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు గండికొట్టడమే. • కుల దృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించి జగన్ రెడ్డికి రాజకీయ లబ్ది చేకూర్చాలని ప్రయత్నిస్తున్నారు. • ప్రజాధనంతో రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూడటం ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదకరం. • ఎన్నికల […]

Read More

స్వరూపానందేంద్ర సరస్వతి అక్రమాలకు అడ్డే లేకుండా పోతుంది

-ఆ ప్రకటిత పీఠాధిపతి స్వరూపానందేంద్ర, పీఠం ఉత్తరాధికారి సాత్మానందేందర ల వందల కోట్ల అక్రమాలు, వసూళ్లు పై సిబిఐ, ఈ డీ విచారణ జరిపించాలి -విశాఖలో పండుగాడి పేరుతో బ్లాక్ లో సినిమా టికెట్ లు అమ్మిన వ్యక్తి శారదా పీఠాధిపతి ఎలా అయ్యాడో తేల్చాలి? -శారదాపీఠం భూములు కబ్జా నుంచి భీమిలి భూమి గ్రావెల్ అమ్మకం వరకు అడుగడుగునా అక్రమాలు అన్యాయాలు -శాసనసభ్యులు, మంత్రులు ఉన్నతాధికారుల నుంచి శారదా […]

Read More

అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా?

– వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి తనకు ఏ అర్హత లేదని మంత్రి పదవి ఇవ్వలేదో తెలియదని వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. పెనమలూరు సమన్వయకర్తగా మంత్రి జోగి రమేశ్ ను అధిష్ఠానం నియమించింది. ఈ నేపథ్యంలో పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ..సొంత పార్టీపై విమర్శలు చేశారు. “ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా? వైకాపాలో బీసీలకు అగ్రతాంబూలం.. నేతి బీరకాయలో నెయ్యి చందమే. గన్నవరంలో పార్టీ […]

Read More