ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అచ్చెన్నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి మాటల్లో – రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి పండుగ ప్రతీ కుటుంబంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. కళకళలాడే ముంగిట రంగవల్లులు, బసవన్నల ఆటపాటలు, మనకే సొంతమైన ఆచారాలు మీకు […]
Read Moreఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా?తెలుసుకోండి ఇప్పుడే!
ఢిల్లీ బిజెపి పార్టీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంటు స్థానాలను చాలా సీరియస్ గా తీసుకుని గత పదేళ్ల నుంచి కీలక పదవుల్లో వుంటూ పార్టీలోనూ, ప్రజల్లోనూ చాలా చురుకుగా వున్న బలమైన నాయకులని ఆయా స్థానాల నుంచి రంగంలోకి దింపి ఒక పది పార్లమెంట్ సీట్స్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా పావులు కదుపుతోందని పొత్తు లేకుండా ఆంధ్రప్రదేశ్ లో పోటీచేసినా గెలిచే విధంగా ఢిల్లీ నాయకత్వం […]
Read Moreప్రెస్ అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని రాజీనామా
సి .ఆర్ మీడియా అకాడమీ చైర్మన్ పదవికి వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా ఇవ్వనున్నట్లు కొమ్మినేని శ్రీనివాస రావుప్రకటించారు. ఈ నెల 16 వరకు ప్రభుత్వ సెలవులు వున్న దృష్ట్యా 17 వ తేదీనుంచి తమ రాజీనామా అమలులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి తమపై నమ్మకంతో కేబినెట్ మంత్రి హోదా తో మీడియా అకాడమీ చైర్మన్ గా నియమించి పూర్తి సహాయ […]
Read Moreచంద్రబాబు ను కలిసిన షర్మిల; తనయుడి పెళ్ళికి ఆహ్వానం
– వైయస్ తో స్నేహం గురించి చంద్రబాబు చాలా బాగా చెప్పారు -TDP జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లిన వైఎస్ షర్మిల -తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా హజరవ్వాలని వివాహ ఆహ్వాన పత్రికను అందించిన షర్మిల వైఎస్సార్ మనవడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి చంద్రబాబు గారిని ఆహ్వానించాం. పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరాను. వైఎస్సార్ తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చాలా సేపు చర్చ […]
Read Moreజగన్మోహన్ రెడ్డికి యావజ్జీవ కారాగార శిక్ష పడేది, చంద్రబాబు నాయుడు గారికి కాదు – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
యావజ్జీవ కారాగార శిక్ష పడేది జగన్మోహన్ రెడ్డికే -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య యావజ్జీవ కారాగార శిక్ష పడేది జగన్మోహన్ రెడ్డికేగానీ, చంద్రబాబుకు కాదని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు … చంద్రబాబుకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందని జగన్ పగటి కలలు కంటున్నాడు. ఏ […]
Read Moreస్వచ్చ అభియాన్ లో చురుగ్గా పాల్గొనండి – బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి
– ఎన్నికల సమయం ఆసన్నమైంది … పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నం అవుదాం -స్వచ్చ అభియాన్ లో చురుగ్గా పాల్గొనండి – బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పిలుపు విజయవాడ… దేవాలయాలు పరిశుభ్రత కార్యక్రమంలో బిజెపి శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని బిజెపి శ్రేణులకు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. మండల ఆ పై స్ధాయి నాయకులతో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు. […]
Read Moreకేంద్రం రైల్వే ప్రాజెక్టులు ఇస్తే జగన్ రాష్ట్ర వాటా ఇవ్వడం లేదు – బిజెపి అధికార ప్రతినిధి లంకా దినకర్
– కేంద్రం రైల్వే ప్రాజెక్టులు ఇస్తే జగన్ రాష్ట్ర వాటా ఇవ్వడం లేదు – రైల్వే ప్రాజెక్టుల ఆలస్యం జగన్మోహన్ రెడ్డి దే – రాష్ట్రంలో పాలకులు తీరు ఆంధ్రప్రదేశ్ రైల్వే మరియు జాతీయ రహదారుల ప్రాజెక్టుల పాలిట శాపం ” అనే అంశం పై బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ రైల్వే : ఈమధ్య పార్లమెంట్ లో కేంద్రమంత్రి రావ్ఇంద్రజిత్ సింగ్ ప్రకటించిన […]
Read Moreఎంపి రఘురామకృష్ణరాజుకు స్వగ్రామంలో ఘన స్వాగతం!
నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి రఘురామకృష్ణరాజు భీమవరం: ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి వస్తున్నారు. దిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ర్యాలీగా భీమవరం బయలుదేరారు.. మరోవైపు రఘురామ రాక నేపథ్యంలో రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన అభిమానులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. వైకాపా ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ.. ”నాలుగేళ్ల తర్వాత భీమవరం వెళ్లడం […]
Read Moreభోగి మంటల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్
భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో రాజధాని గ్రామం మందడంలో భోగి మంటల కార్యక్రమం. ఉదయం 7 గంటలకు గోల్డెన్ రూల్ స్కూల్ లో భోగి వేడుకల్లో పాల్గొన్న ఇరువురు నేతల ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేస్తూ కార్యక్రమం అమరావతి :- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు […]
Read Moreప్యాలెస్ బ్రోకర్ సజ్జల బెదిరించడమేమిటి?
-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆగ్రహం న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 33రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న అంగన్ వాడీలు తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ ప్యాలెస్ బ్రోకర్ సజ్జల బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారమదం తలకెక్కి కండకావరంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జగన్ సర్కారును ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బంగాళాఖాతంలో కలిపేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ అంగన్ వాడీలను ఉద్యోగాలనుంచి తొలగించినా ఎవరూ […]
Read More