(డా. యం. సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజాసైన్స్ వేదిక) భారత ఉపఖండంలో లోతైన ప్రాంతంలో నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో బోయపల్లి గ్రామంలో దాదాపు ఒక కిలోమీటర్ విస్తీర్ణంలో సహజంగా ఏర్పడ్డ గుహలను కనుగొన్నారు. ఈ గుహలు రాయలచెరువు నుండి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్నవి. గుహల్లో శివుడి లింగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గాలి సర్కులేషన్ కోసం నాలుగు ఫ్యాన్లను అమర్చారు. ఎక్కువమంది ప్రజలు సందర్శించినప్పుడు ఫ్యాన్లు […]
Read Moreఅయ్యప్పదీక్ష స్వాములు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం – టీడీపీ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్
అయ్యప్పదీక్ష స్వాములు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం +ప్రత్యేక బస్సులు లేక దర్శనానికి స్వాముల ఇక్కట్లు – అనగాని సత్యప్రసాద్ అయ్యప్ప దీక్ష స్వాముల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహిరస్తోంది. దీక్షా విరమణ సమయంలోనూ ప్రత్యేక బస్సులు కేటాయించకపోవడంతో శబరిమల వెళ్లే స్వాములు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అయ్యప్పస్వామి దర్శన భాగ్యం లేక స్వాములు, భక్తులు నిరాసతో ఉంటున్నారు. ప్రభుత్వంగానీ, దేవాదాయశాఖ మంత్రిగానీ కనీసం సమీక్షలు చేసే […]
Read Moreఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని జగన్మోహన్ రెడ్డి – ఎంపీ రఘురామ కృష్ణంరాజు
ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని జగన్మోహన్ రెడ్డి -నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా జగన్మోహన్ రెడ్డి నెరవేర్చలేదని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 99.77 శాతం అమలు చేసినట్లుగా ఇప్పుడు అబద్దాలను ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు మద్య నిషేధాన్ని అమలు చేస్తానని జగన్ మోహన్ […]
Read Moreపండుగ భోగి..పాలకుడేమో మానసిక రోగి
-రాష్ట్రానికి పట్టిన కీడు, పీడను భోగిమంటల్లో వేశాం* -జగన్ విధ్వంస పాలన మొదలు పెట్టిన అమరావతి నుంచే..త్వరలో సంక్షేమ పాలన* -రాజధాని రైతుల త్యాగం, పోరాటం వృధా కాదు…అమరావతే రాజధాని :- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు* -టీడీపీ-జనసేన ప్రభుత్వంలో వచ్చే ఏడాది సంక్రాంతి చేసుకుందాం :- జనసే అధినేత పవన్ కళ్యాణ్* -తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్* -వైసీపీ ప్రభుత్వ […]
Read More