తెదేపాలోకి వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్

విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ నేడు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉండవల్లిలోని ఆయన నివాసం లో మర్యాదపూర్వకంగా కలిశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దేవినేని అవినాష్ వైసీపీ లోకి వచ్చిన తరువాత అతనిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడంతో గత కొంత కాలంగా వైసీపీ అధిష్టానం తీరు పట్ల ఆయన తీవ్ర అసహనంతో […]

Read More

కాంగ్రెస్ పార్టీ గూటికి వివేకా కూతురు సునీత

ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెడుతున్నారు. ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా ఏపీలో చక్రం తిప్పబోతున్న సమయంలో సునీత కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలనుకోవడం రాజకీవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తరువాత ఆమె […]

Read More

గాలికబుర్లు చెప్పే ముఖ్యమంత్రి దీనికి ఏం సమాధానం చెబుతారు?

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన విశాఖ ఏజన్సీలోని శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయితీ శివారు చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయ విదారక సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. రాష్ట్రంలో అంపశయ్యపైకి చేరిన వైద్య,ఆరోగ్య రంగ పరిస్థితులకు ఈ ఘటన అద్దం పడుతోంది. గంగులు, గంగమ్మ దంపతుల ఆరునెలల ముక్కుపచ్చలారని కుమారుడు అనారోగ్యానికి గురికాగా, ఎటువంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో డోలీపై ఈనెల […]

Read More

రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ చంద్రబాబుకు ఆహ్వానం

-22న అయోధ్య రామాలయ ప్రారంభం -దాదాపు ఆరువేల మంది అతిథుల సమక్షంలో రామయ్య ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం -చిరంజీవి, పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అమరావతి : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుతున్నారు. 22న జరగనున్న రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. 22న జరగనున్న అయోధ్య ప్రారంభోత్సవానికి సంబంధించిన […]

Read More

పొట్ట పూజోత్సవ మహా పండుగ మన “ముక్కనుమ”

“ఏకం సత్ విప్రా – బహుధా వదంతి” అనే వేదోక్తిని చాటి చెప్పే పొట్ట పూజోత్సవ మహా పండుగ మన “ముక్కనుమ” ఋగ్వేదం లోని మొదటి అధ్యాయం, నూట అరవై నాలుగో సూక్తం, నలభై ఆరవ శ్లోకము అయిన – “ఏకం సత్ విప్రా – బహుధా వదంతి”… అంటే, ఏంటో…! దీని భావం, అర్థం, ప్రతిపదార్థం, తాత్పర్యార్థం ఏమిటో, మీకు, ఈ రోజు – ఇప్పుడు దీన్ని ఎందుకు […]

Read More

బీఈఈ దక్షిణాది రాష్ట్రాలు, యూటీల మీడియా సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి బాద్యతల స్వీకరణ

పర్యావరణ హితం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘లైఫ్ మిషన్‌ (లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్)’ సమర్థ అమలుపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ)’ ప్రత్యేకంగా దృష్టి సారించింది. లైఫ్ మిషన్‌ను దేశవ్యాప్తంగా దశలవారీగా విస్తరించాలని నిర్ణయించింది. దేశ వాతావరణ లక్ష్యాలను సాధించడంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. 2028కల్లా ప్రజలంతా ప్రకృతిసిద్ధమైన జీవనశైలిని అనుసరించేలా […]

Read More

ఎమ్మెల్యేల బదిలీల్లో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి కి అంగన్వాడి ఉద్యోగుల ఆవేదన కనిపించట్లేదు – –  దేవినేని ఉమా

 పామర్రు: 36రోజులుగా దీక్ష చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెకు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలిపారు.  కృష్ణాజిల్లా పామర్రు లో అంగన్వాడి దీక్ష శిబిరానికి పామర్రు ఇన్చార్జి వర్ల కుమారరాజాతో కలిసి వెళ్లిన దేవినేని ఉమా వారికి మద్దతు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే వారి న్యాయమైన కోర్కెలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సిబ్బంది సమస్యల పరిష్కరించకుండా అంగన్వాడీ కేంద్రాల తాళాలు […]

Read More

బూతుల నానికి తగిన బుద్ధి చెప్పాలి: మాజీ మంత్రి దేవినేని ఉమ

      గుడివాడలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు  పాల్గొననున్న రా కదలిరా బహిరంగ సభ నభూతో న భవిష్యత్తు అన్న చందంగా జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి శ్రీదేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.  కృష్ణాజిల్లా గుడివాడలో సభా ప్రాంగణంలో ఏర్పాట్లను తెదేపా నేతలు వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు, కుమార్ రాజాలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]

Read More

రామ మందిర్ ఆహ్వాన  పత్రిక అందుకున్న సెలెబ్రెటీలు!

ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య లో రామమందిర్ జనవరి 22న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆరు వేల మందికి ఆహ్వాన పత్రికలు పంపారు. రామమందిర్ ప్రారంభోత్స వానికి ఇంకా కొన్ని రోజుల సమయమే ఉండడంతో హిందువులు ఆత్రుతగా ఎదురుచూస్తు న్నారు. రామమందిరాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ రామమం దిరాన్ని ప్రారంభించను న్నారు. రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. దేశ, విదేశాల్లో ఉన్నవారికి 7 […]

Read More

సింహానికి అంత సీన్ ఏది?

దేవుడి దయ, ప్రజలందరి షల్లని దీవెనలతో… ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పుకునే పేదమడిసి… దేవుడి దయ ఉంటేనే గానీ ప్రత్యేకహోదా రాదని చెప్పి.. వెంటనే నాలిక మడతెట్టేయడం మన బూతే మన భవిష్యత్తు !! ప్రజలందరి షల్లని దీవెనల్లో… కొన్ని దీవెనలు  ప్రత్యేకహోదా కోసం కూడా అనేది ఆ దీవించిన వాళ్లకు ఏం గుర్తుంటాదిలే బొ.క్క  అనేది ఈ పేదమడిసి ఉద్దేశం !! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేకహోదా కోసం రాజీనామాలు చేయిస్తానని […]

Read More