– ఇద్దరిదీ జగన్నాటకం – ఎస్సీలకు నాలుగు సంవత్సరాలుగా జగన్ అన్యాయం చేశారు – వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధులు మిడిల్ డ్రాప్ అవుతున్నారు – షర్మిల, జగన్ కలసి ఆడుతున్న నాటకం ఇద్దరు వేరుకాదు – బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు విజయవాడ: అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అందరూ హర్షించదగ్గదే అయితే ఎస్సీ వర్గాలకు గత నాలుగేళ్లుగా అన్యాయం చేసి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పేరుతో […]
Read Moreఎన్టీ రామారావుకు భారతరత్న ప్రకటించాలి
– ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య డిమాండ్ తెలుగు ప్రజల కొరకు తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన స్వర్గీయ ఎన్.టి.రామారావు కు భారతరత్న బిరుదు ప్రకటించాలని. ఎమ్మెల్సీ రామచంద్రయ్య సంతకం చేసి తన సంఘీభావం ప్రకటించారు. జనవరి 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నగరానికి చెందిన ఆర్కే రాయల్ కరిములా, ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ కు భారతరత్న బిరుదు ఇవ్వాలని పోస్ట్ కార్డు ద్వారా […]
Read Moreసంక్షేమ రాజ్య సృష్టికర్త స్వర్గీయ ఎన్టీఆర్
-తెలుగువారి ఆత్మగౌరవ కీర్తిపతాకాన్ని ప్రపంచ నలుదిశలా చాటారు -కె.అచ్చెన్నాయుడు తెలుగునాట సంక్షేమ రాజ్యానికి మొట్టమొదట శ్రీకారం చుట్టిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మరణించి 28 ఏళ్లు గడిచినప్పటికీ ప్రజల హృదయాల్లో నేటికీ చిరస్థాయిగా నిలిచిపోయారు. బడుగు, […]
Read Moreదళితులను పొట్టన పెట్టుకున్న జగన్ సర్కారుకు ఆ అర్హత లేదు
– అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు నల్ల బ్యాడ్జీలతో వెళ్ళండి – అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పిలుపు విజయవాడ నగరంలో శుక్రవారం జరుగనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు దళిత, గిరిజన ప్రజలు నల్ల బ్యాడ్జీలు, నల్ల కండువాలు, నల్ల జెండాలతో వెళ్ళాలని, ఐదు సంవత్సరాల ఐదు నెలలుగా బెయిల్ కూడా నోచుకోని కోడి కత్తి శీను […]
Read Moreకాంగ్రెస్ హామీల అమలు కోసం పోరాడుదాం
– ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉండండి – పార్టీ ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తాం.ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ కి గుర్తు చేస్తాము.హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో ఉన్న బలమైన ప్రతిపక్షాలు శాసనసభ వేదికగా ప్రశ్నిస్తాయి. శాసనమండలి సభ్యులు పార్టీకి కండ్లు, చెవుల మాదిరిగా పనిచేయాలి.శాసనమండలి సభ్యులు […]
Read Moreవిశాఖలో నలుగురు వైసీపీ కార్పొరేటర్లు సస్పెన్షన్
విశాఖ దక్షిణ నియోజకవర్గానికిచెందిన నలుగురు కార్పొరేటర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జీవీఎంసీ 29వ వార్డు కార్పొరేటర్ ఊరుకూటి నారాయణరావు, 31వ వార్డు కార్పొరేటర్ బిపిన్ జైన్ కుమార్, 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానకీరామ్ లను సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక […]
Read Moreవైసిపి ఎమ్మెల్యే గణేష్ కాలేజీకి ఇంటర్ బోర్డు జరిమానా!
విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అశీల మెట్ట తన కార్యాలయ భవనంలో జూనియర్ కళాశాల(రామబాణం) నిర్వహిస్తున్నారు. అనధికారికంగా కొనసాగించడంపై ఇంటర్ బోర్డు తీవ్రంగా పరిగణించింది.ఇంటర్,బోర్డుప్రాంతీయపర్యవేక్షణాధికారి ఆర్.సత్యనారాయణ స్పందించి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. 15రోజుల్లోసమాధానంఇవ్వాలని ఆదేశించారు. కాలేజీ ఆవరణలో మద్యం కోడిపుంజులు పంపిణీ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా ఇంటర్ బోర్డు రూ.2.5 లక్షల జరిమానా విధించింది.
Read Moreదళితులకు జగన్ మేనమామ కాదు.. కంస మామ
-దళితులకు మాజీ మంత్రి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు ఆనంద్ బాబు బహిరంగ లేఖ 18.01.2024 దళిత సోదరులకు బహిరంగ లేఖ నిమ్నవర్గాల అభ్యున్నతికి జీవితకాలం కృషి చేసిన మహనీయుడు డా॥ బిఆర్ అంబేద్కర్. సంవత్సరాలపాటు రాత్రింబవళ్లు శ్రమించి అనేక దేశాల సామాజిక, ఆర్థిక జీవన విధానాలు అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా చేశారు. అటువంటి రాజ్యాంగాన్ని జగన్ ప్రభుత్వం పక్కనపెట్టి దేశంలో […]
Read Moreటిడిపిలో పోటెత్తిన చేరికలు
-టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నేతల ఘన నివాళి అమరావతి :- టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలు టీడీపీలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం రైల్వేకోడూరు వైసీపీ నేత ముక్కా రూపానందరెడ్డి, చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దెబాబురావు, శ్రీకాకుళంనకు చెందిన రెడ్డి చిరంజీవి, కదిరికి చెందిన పీ.వీ.పవన్ కుమార్ రెడ్డి, మడకశిరకు చెందిన యం.వీ రమేష్ […]
Read Moreఅందరం కలిసి నడిస్తే అభివృద్ధి సాధ్యం
మంగళగిరి ప్రముఖులతో కొనసాగుతున్న వరుస భేటీలు మంగళగిరి: మంగళగిరిని యావత్ ఆంధ్రప్రదేశ్ కే మణిహారంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని, ఈ మహోన్నత లక్ష్యాన్ని చేరుకునేందుకు అందరూ తనకు సహకరించాలని యువనేత నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం మంగళగిరి, పరిసరాల్లో ఐదుగురు ప్రముఖులను లోకేష్ వారి ఇళ్లవద్దకు వెళ్లి కలుసుకున్నారు. తొలుత మంగళగిరి రూరల్ […]
Read More