జగన్ రెడ్డి.. హు కిల్డ్ బాబాయి?

-సొంత జిల్లాకు జగన్ చేసిందేంటి? రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి -వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ గెలవడం ఖాయం -జగనన్న బాణం రివర్స్ గేర్ లో వస్తోంది -విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు అనర్హులు – నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో సొంత జిల్లాకు, రాయలసీమకు సీఎం జగన్ రెడ్డి చేసిందేంటని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిలదీశారు. ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన […]

Read More

రాయలసీమను రతనాల సీమ చేసే బాధ్యత నాది

-అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచం -గతంలో కూడా ఒక్క పైసా పెంచలేదు -ఈ సీఎం ఎన్నిసార్లు పెంచాడో గుర్తుంచుకోండి -చెల్లికి న్యాయం చేయలేని వారు.. ప్రజలకేం చేస్తారు? -సంక్రాంతి కానుక, క్రిస్‌మస్‌ గిఫ్ట్‌, రంజాన్‌ తోఫా ఏమయ్యాయి? -మేం ఐదేళ్లపాటు కరెంట్‌ ఛార్జీలు పైసా పెంచలేదు -200 యూనిట్లలోపు విద్యుత్‌ ఉచితం అన్నారు.. ఇచ్చారా? -చెత్తపై పన్ను వేసిన సీఎంగా జగన్‌ చరిత్రలో నిలిచారు -కాలువల్లో నీళ్లు కాదు.. […]

Read More

జగన్ రెడ్డి పథకం ప్రకారమే శ్రీను కోడికత్తి నిందితుడుగా మారాడు

-జైల్లోమగ్గిపోతున్న శ్రీనుకి జగన్ రెడ్డి చేసిందేమిటి? -కోడికత్తి కేసులో అసలు ముద్దాయి జగన్ రెడ్డే -కోడికత్తి దాడి కేసులో కోర్టుకు హాజరవ్వకుండా జగన్ రెడ్డి దళిత బిడ్డ శ్రీను జీవితాన్ని నాశనం చేస్తున్నాడు -అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా జగన్ కు లేదు -కోడికత్తి శ్రీను తల్లి దీక్షకు మద్దతుగా టీడీపీ దళిత నేతల నిరాహార దీక్ష కోడికత్తి కేసులో ఎన్.ఐ.ఏ నిశితంగా పరిశీలిస్తే అసలు ముద్దాయి సీఎం […]

Read More

వైఎస్ఆర్ సీపీ స్టీరింగ్ కమిటీ , ఓదార్పు యాత్ర ఇంచార్జ్ రాజనాల మెహర్ రాజీనామా

వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు ఆనాటి ఆత్మహత్యలు చేసుకున్న వైయస్సార్ అభిమానులను పరామర్శించడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేశారు. స్టీరింగ్ కమిటీ అండ్ ఓదార్పు యాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లా ఇంచార్జ్, ప్రముఖ న్యాయవాది రాజనాల మెహర్ వైఎస్ఆర్సిపి కి రాజీనామా చేశారు. గత కొన్ని ఏళ్లు గా తనను పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Read More

నేను వేసిన ఏ పిటిషన్ ను కోర్టు కొట్టి వేయలేదు

– నరసాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎస్సీ సామాజిక వర్గానికి ఎటువంటి మేళ్లు చేయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ప్రజలంతా దురదృష్టంగా భావిస్తున్నారని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘు రామ కృష్ణంరాజు అన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను గల్లంతు చేసి, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను ఎత్తివేసి, ఎస్సీల సంక్షేమం కోసం నిర్దేశించిన 27 […]

Read More

టీడీపీలో అలా.. వైసీపీలో ఇలా.. మరి కేశినేని నాని ఎలా?

– అప్పుడు బాబు పక్కనే స్థానం – ఇప్పుడు విజయసాయి వెనుక నిలబడి.. – సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలు ( మార్తి సుబ్రహ్మణ్యం) విజయవాడ ఎంపి కేశినేని నాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిత్వం ఉన్న కొద్దిమందిలో ఆయన ఒక నాయకుడన్న భావన, మొన్నటి వరకూ ఉండేది. తనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకునే నేత అన్న భావన ఉండేది. కానీ టీడీపీ నుంచి వైసీపీలోకి […]

Read More

దారి కాచి వైసీపీ నేతల కోట్ల రూపాయల రోడ్డు కుంభకోణం

-రూ.63.50 కోట్ల రూపాయలతో 2000 సంవత్సరంలో వేసిన విశాఖ నాలుగు లైన్ల రహదారి పేరిట వేల కోట్ల వసూలు -ఈ రహదారి నిర్వహణకు 150 కోట్ల రూపాయలకు పైగా ఖర్ఛు చేసిన జీవీఎంసీ -ముడుపులు అందుకొంటూ సహకరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పెద్దలు -పట్టించుకోని,పార్లమెంటులో ప్రస్తావించని ఎంపీలు -నిబంధనలకు విరుద్ధంగా రెండు రహదారుల్లో టోల్ వసూలు -2015లోనే జాతీయ రహదారి నుంచీ దీనిని తప్పిస్తూ గెజిట్… అయినా ఇప్పటికీ తప్పని అగనంపూడి […]

Read More

మోదీ ఉపవాస దీక్ష

– నేలపైనే నిద్ర.. కొబ్బరి నీళ్లే ఆహారం అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని మోదీ కఠిన ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రధాని నేలపైనే నిద్రిస్తున్నారని, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 12న మోదీ ఉపవాసం ప్రారంభించారని.. 22 వరకు ‘యం నియమం’ పాటిస్తారని అధికారులు తెలిపారు. ఈ నియమంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, ధ్యానం, యోగా, సాత్విక ఆహారం, కఠినమైన […]

Read More

సీఎం గారూ.. ఇదేం ఫ్రెండ్లీ ప్రభుత్వం?

– సచివాలయ ఉద్యోగుల పోరాటాల పై ఆంక్షలు సరికాదు – ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయ ప్రాంగణం లో ఉద్యోగులు ర్యాలీలు, నినాదాలు, ధర్నాలు చేయకూడదని ప్రభుత్వం సర్కులర్ జారీచేయడం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ విమర్శించారు. ఉద్యోగుల తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా […]

Read More

బాబు పక్కన నిలబడే కేశినేని నాని.. ఇప్పుడు వైసీపీ చోటా నేతల వెనుక నిలబడుతున్నారు

– కోవర్ట్ నానీ ఎక్కడున్నా చేసేది కోవర్ట్ ఆపరేషన్లే – టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు పక్కన నిలబడ్డ వ్యక్తి, నేడు వైసీపీ ఛోటా నాయకుల భజన చేసే దుస్థితికి వచ్చాడు • కల్తీ మద్యం క్వార్టర్ రూ.200లకు ఎందుకు అమ్ముతున్నారో, లారీ ఇసుక రూ.12వేలు అంతకుమించి అమ్మడంపై కేశినేని నానీ మాట్లాడాలి. • తెలంగాణలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి రూ.150 కోట్లు ఖర్చయితే, జగన్ రెడ్డి సర్కార్ రూ.400కోట్లు ఎందుకు […]

Read More