– సబ్ కా సాద్.. సబ్ కా వికాస్ బిజెపి మూల సిద్ధాంతం – బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అనంతపురం పట్టణం లో చంద్ర రాజేశ్వరరావు కాలనీలో మతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు సమిష్టిగా అయోధ్య శ్రీరాముని అక్షింతలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో బిజెపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తో హాజరై అక్షింతలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా హిందూ, ముస్లింలు ఉద్దేశించి […]
Read Moreప్రత్యక్ష రాజకీయాల్లో నా వారసులు రారు
– గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు గురజాల: రాజకీయాల్లో కొంతమేర నా కుమారులు తిరిగినా వారు వ్యాపారాల్లోనే ఉంటారు. ప్రత్యక్ష రాజకీయాల్లో నా వారసులు రారు. ఎమ్మెల్యే అభ్యర్థులు గా పోటీలో ఉండరు. నేను నా పిల్లల్ని రాజకీయాల్లోకి తేవాలనుకోవడం లేదు.
Read Moreజగన్ హయాంలో ఎంతమంది రెడ్లకు న్యాయం జరిగింది?
– మండపేటలో రెడ్లు ఎక్కువ. ఎంతమంది రెడ్లకు న్యాయం జరిగింది? – ప్రశాంతతకు నిలయమైన కోనసీమను హింసకు కేంద్రంగా మార్చారు – వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభంజనం ఖాయం – వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది – దళితులపై నేరాలు, ఘోరాలు చేసి అంబేద్కర్ విగ్రహం పెడితే ఆ పాపం పోతుందా? – మండపేట రా… కదలిరా సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండపేట :- ప్రశాంతతకు […]
Read Moreఅయ్యప్ప ఆలయానికి పెరిగిన ఆదాయం
– శబరిమల ఆలయానికి రూ.357.47 కోట్ల ఆదాయం – 50 లక్షల మంది యాత్రికులు – కెఎస్ఆర్టీసీ పంపాకు 38.88 కోట్ల ఆదాయం శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి ఈ సీజన్లో భక్తుల రద్దీ పెరిగింది. మండల-మకరవిళక్కు సీజన్లో ఆలయానికి రూ.357.47 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే 10.35 కోట్ల ఆదాయం పెరిగినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. గత సీజన్లో రూ.347.12 […]
Read Moreగీత దాటిన ఏ అధికారిని వదిలి పెట్టే ప్రసక్తి ఉండదు
– ఎన్నికల సన్నాహాల్లో భాగంగా తెదేపా నేతలతో ప్రత్తిపాటి పుల్లారావు సమీక్ష రాష్ట్రంలో అధికార వైకాపా సేవలో తరిస్తూ ఒళ్లు మరిచి, గీత దాటి ప్రవర్తిస్తున్న ఏ అధికారిని వదిలే పెట్టే ప్రసక్తే ఉండదని హెచ్చరించారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. ముఖ్యమంత్రి చెప్పారని, సజ్జల ఆదేశించాడని, స్థానిక వైకాపా నేతల్ని ప్రసన్నం చేసుకోవాలని ఇంతకాలంగా దారితప్పిన అధికారులకు అరాచకాలకు కాలం చెల్లినట్లే అని స్పష్టం […]
Read Moreప్రజాక్షేత్రంలో వైసిపి తుడిచిపెట్టుకుపోవడం ఖాయం
వినుకొండ పట్టణంలో వైసీపీని వీడి టిడిపిలో భారీగా చేరిక జగన్ రెడ్డి అరాచక పాలనను వ్యతిరేకిస్తున్న ప్రజలు పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు రాబోయే ఎన్నికల్లో భారీ ఓటమితో వైసిపి పార్టీ ప్రజాక్షేత్రం నుండి తుడిచిపెట్టుకు పోయేలా బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని రెడ్డి నగర్ కు […]
Read Moreవైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరా
– రాహుల్ గాంధీ ని ప్రధాని చేసే వరకు పోరాటం – ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిలా రెడ్డి – ఏపీసీసీ చీఫ్ తో పాటు ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కేవీపీ రామచంద్రరావు,రఘువీరా రెడ్డి,శైలజానాథ్,తులసి రెడ్డి ఇతర ముఖ్య నేతలు – వైఎస్సార్ అభిమానులతో కిక్కిరిసిన వైఎస్సార్ ఘాట్ పరిసర ప్రాంతాలు – ఘాట్ వద్ద ఏపీసీసీ చీఫ్ […]
Read Moreజగన్కు దళిత తల్లుల ఉసురు
– దళితుడి జీవితాన్ని పణంగా పెట్టి జగన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనం నెరవేర్చుకున్నాడు – హోటల్ ఐలాపురం శ్రీరామినేని ఫంక్షన్ హాల్ లో కోడి కత్తి శ్రీనుకు న్యాయం చేయాలని వారి తల్లి చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షకు శనివారం నాడు తెదేపా నేతల బృందంతో కలిసి ఆమె దీక్షకు సంఘీభావం తెలియజేసిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య విజయవాడ : ఇప్పుడు కోర్టుకు హాజరవ్వకుండా శ్రీనును శాశ్వతంగా జైల్లోనే […]
Read Moreదళితుల నియోజకవర్గాల్లో వైసీపీ రెడ్ల పెత్తందారీతనమేంటి?
-నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అర్ధర్ సంచలన వ్యాఖ్యలు పేరుకే నేను ఎమ్మెల్యేని కానీ పెత్తనం బైరెడ్డి ది, చాలా నియెజకవర్గంలో అదే పరిస్థితి, అడిగినందుకు నాకు టిక్కెట్ నిరాకరించారు. చాలా దళిత నియెజకవర్గాల్లో ఇదే పరిస్థితి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి ఎమ్మెల్యేగా అధికారాలు ఇస్తేనే నాకు టిక్కెట్ ఇవ్వమని చెప్పాను. నాలుగు సంవత్సరాలుగా మిమల్ని నమ్ముకున్నాను, మా మనోభావాలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోండి అని అడిగాను. […]
Read Moreకేటీఆర్ కు గళం లేదు.. బలం లేదు.. దళం లేదు
– బీఆర్ఎస్ పార్టీకి వేసే ప్రతి ఓటు మూసీ నదిలో వేసినట్టే – 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు చాలని కేసీఆర్ సంతకం పెట్టింది వాస్తవమా.. కాదా..? – చేతనైతే కేసీఆర్ కుటుంబంలోని ఐదుగురు నాయకులు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయండి – బీజేపీ మాజీ శాసనసభ్యులు రఘునందన్ రావు హైదరాబాద్: కృష్టా నీటిలో 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకుంది కేసీఆరేనని, ఒకవేళ కృష్టాజలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే అఖిలపక్షాన్ని […]
Read More