– కొమురవెల్లి జాతర సందర్భంగా.. మల్లన్న భక్తులకు మోదీ ప్రభుత్వ కానుక ● కొమురవెల్లిలో కొత్త రైల్వే హాల్ట్ స్టేషన్.. ఆదేశాలు జారీచేసిన రైల్వే శాఖ ● మల్లన్న భక్తులకు సౌకర్యం.. ఇది మోదీ సర్కారు కానుక అన్న కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ● ప్రధాని మోదీ, రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి ● కొమురవెల్లి రైల్వే హాల్ట్ స్టేషన్ కోసం […]
Read Moreవిగ్రహ తయారీ కోసం శిల్పి 6నెలలు మౌనదీక్ష
అయోధ్య రామవిగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్. కర్ణాటకకి ఈయన గతంలో శంకరాచార్యుల విగ్రహం, ఢిల్లీ లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం రూపొందించారు.అయోధ్యలో ప్రతిష్టించ నున్న బాలరాముని విగ్రహం తీర్చిదిద్దే సమయంలో కుటుంబంతో సహా ఎవరితో మాట్లాడకుండా 6 నెలలు మౌనదీక్ష చేశారు.కనీసం మొబైల్ కూడా వాడలేదు. ఆయన పూర్వీకులకు కూడా విగ్రహతయారీలో నైపుణ్యం ఉంది.
Read Moreకమలం పువ్వుపై బాలరాముడి విగ్రహం
– అయోధ్య గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ఇదే అయోధ్య ఆలయం గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహ చిత్రం విడుదల అయింది. విశ్వహిందూ పరిషత్ మీడియా ఇంఛార్జి శరత్ శర్మ ఈ ఫొటోలను విడుదల చేశారు. చిన్నారి రామయ్య నల్లరాతి విగ్రహానికి కళ్ల గంతలు కట్టి ఉంచారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని తయారుచేశారు. ఐదేళ్ల బాలుడి రూపంలో ఉన్న రాముడు కమలం పువ్వుపై నిల్చుని […]
Read Moreసిద్ధం కండి!
– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు విజయవాడ: ఎన్నికల కు బిజెపి శ్రేణులు ను సమాయత్తం చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు ఇచ్చారు. వెబక్స్ మాధ్యమం ద్వారా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కు ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో బిజెపి ఎన్నికల కు ఏవిధంగా సన్నద్ధం కావాలి అన్న అంశాలు వివరించారు. రాష్ట్రంలో ఉన్న అయిదు క్లస్టర్ లు గా […]
Read Moreమల్లారెడ్డా? మజాకా?
అదేదో సినిమాలో చెప్పినట్లు… నీ ఏజేంటీ? నీ గేజేంటీ? అన్న డైలాగు గుర్తుకొస్తోంది కదా ఈ ఫొటో చూస్తుంటే?! యస్. ఇది మన మాజీ మంత్రి మల్లారెడ్డి దుబాయ్లో చేసిన హడావిడి. మనసుకు వయసుండదంటున్న మల్లన్న దుబాయ్లో ఇలా హల్చల్ చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు.. ఆయన ఏ పని చేసినా.. సోషల్ మీడియాలో ట్రెండింగే.. ఇటీవల గోవాలో పారా గైడ్లింగ్ చేస్తూ హల్ చల్ చేసిన […]
Read Moreవైసీపీ పేటీఎం చిల్లర చేష్టలు
– వాళ్లవి నీచ రాజకీయాలు – ఓట్ల కోసం జగన్ నీచ రాజకీయాలు – టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఓట్ల కోసం జగన్ నీచమైన స్ధాయికి దిగజారుతున్నాడు.టిడిపి అధికారంలోకి వస్తే అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తామని తాను చెప్పినట్లు అబద్ధపు మాటలు ప్రచారం చేయిస్తున్నాడు. జగన్ ఇచ్చే చిల్లర పైసలకు కక్కుర్తి పడి పేటియం బ్యాచ్ కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు చిల్లరపోస్టులు పెడుతుంది. కుల, […]
Read More