( పార్థసారథి పోట్లూరి ) పెద్ద ప్రమాదం తప్పింది! ఇప్పుడు అంటే జనవరి 22… అయోధ్య లో శ్రీ రామచంద్రుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సంగతి తెలిసిందే! అయితే అయోధ్యలో 22న విధ్వంసం సృష్టించేందుకు గత 3 నెలల నుండి వివిధ రకాల ప్రయత్నాలు జరగడం, వాటిని సమర్థవంతంగా ముందుగానే పసిగట్టి నిరోధించడంలో ఉత్తర ప్రదేశ్ రక్షకభటులతో పాటు తీవ్రవాద వ్యతిరేక దళం సఫలం అయ్యారు. ఉత్తరప్రదేశ్ తీవ్రవాద వ్యతిరేక […]
Read Moreరియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, జనవరి 22 : రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణా విభాగం ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్బంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందేందుకు పలు […]
Read Moreఅంగన్వాడీల ఆగ్రహజ్వాలలే అరాచక ప్రభుత్వానికి చితిమంటలు
-అంగన్వాడీల ఆగ్రహజ్వాలలే అరాచక ప్రభుత్వానికి చితిమంటలు – జగన్ పిచ్చి పీక్ స్టేజికి చేరింది – అంగన్వాడీ చెల్లెమ్మలపై పిచ్చిపాలకుడి ప్రతాపం – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒకవైపు తాను వదిలిన బాణం తిరిగి తనవైపే దూసుకు రావడం, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మతిభ్రమించిన జగన్ విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనకు అంతిమ ఘడియలు సమీపిస్తున్న వేళ ఫ్రస్టేషన్ తో […]
Read Moreరామజన్మభూమి పోరాటంలో రాయలసీమ ముద్దు బిడ్డ గుణంపల్లి పుల్లారెడ్డి
రామ మందిరం అంటే అది గుడి కాదు కొన్ని వందల చరిత్ర కొన్ని వేల ప్రాణాల త్యాగం రామనాథుడి మందిర లక్ష్యం హిందువుల కల ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య రామ మందిర నిర్మాణం. అది 2024 జనవరి 22న సాకారం అవుతున్న తరుణంలో… రామజన్మభూమి పోరాటంలో.. మన తెలుగు జాతి యోధుడు.. రాయలసీమ ముద్దు బిడ్డ!.. గుణంపల్లి పుల్లారెడ్డి గారు ఒకరు. 1990ల కాలంలో అయోధ్య రామ జన్మభూమి […]
Read Moreజగన్మోహన్ రెడ్డి ది వేరే కులమా?
షర్మిళా రెడ్డి ని షర్మిళా శాస్త్రిగా సంబోధిస్తారా?… ఇదెక్కడి పైత్యం? వైయస్ రాజారెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డిలు కూడా రెడ్డి కాదా? సజ్జల బెదిరింపుల నేపథ్యంలో, షర్మిల అన్ని జాగ్రత్తలను తీసుకోవాలి సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళవద్దు నాపై పోటీ చేసే అభ్యర్థులు దొరకక దేహి.. దేహి అంటూ తిరుగుతున్నారు బాలశౌరి వైకాపాను ఎందుకు వీడారో తెలియదు లేకపోతే వైకాపా నాయకత్వమే ఆయన్ని పంపేసిందా? – నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు […]
Read Moreభారతీయుల భావోద్వేగ సమయం… అయోధ్య శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ ఘట్టం
సనాతన ధర్మ విశిష్టతను చాటిన క్షణాలివి ఈ అపురూప క్రతువుకి హాజరుకావడం అదృష్టం అయోధ్యలో జాతీయ మీడియాతో మాట్లాడిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అయోధ్య రామ మందిర ప్రారంభం, ఆలయంలో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆదివారమే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అయోధ్య చేరుకున్నారు. శ్రీరాముడు జన్మించిన పుణ్య స్థలిలో అడుగుపెట్టగానే ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారు. జగదభిరాముణ్ణి అక్కున చేర్చుకున్న అయోధ్యాపురిని తిలకిస్తూ […]
Read Moreఈనెల 25లోగా ఎన్నికలతో సంబంధం ఉన్నఅధికారులను బదిలీ చేయండి
– సిఎస్ డా.కెఎస్. జవహర్ రెడ్డి అమరావతి,22 జనవరి:త్వరలో జరగనున్నసాధారణ ఎన్నికల నేపధ్యంలో ఒకే ప్రాంతంలో మూడేళ్ళు సర్వీసు పూర్తి చేసుకునే ఎన్నికల విధులతో సంబంధం ఉండే అధికారులు, సిబ్బందిని ఈనెల 25వ తేదీ లోగా బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.పొలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీల భర్తీ,బదిలీలు తదితర అంశాలపై సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో […]
Read Moreకర సేవకుల పోరాట ఫలితమే మందిర నిర్మాణం
– గవర్నర్ బండారు దత్తాత్రేయ కర సేవకుల పోరాట ఫలమే అయోధ్య రామ జన్మభూమి మందిర నిర్మాణం అని గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. అయోధ్యలో శ్రీ బాల రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా సోమవారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం విజయ శ్రీ భవన్ దగ్గర వైభవంగా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాములవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాములవారి ఆశీస్సులతో […]
Read Moreఎంఎల్ఏ గోపిరెడ్డి పీఏ, సిరిది అప్పలరాజు పీఆర్వో వెంకటరమణ తప్పుడు పోస్ట్ చేశారు
ఎస్పీ కి ధూళిపాళ్ల నరేంద్ర ఫిర్యాదు వైసీపీ తనపై చేస్తున్న దుష్ప్రచారం పై ఎస్పీకి ఫిర్యాదు ఇవ్వటానికి వచ్చిన నరేంద్ర టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అంబేద్కర్ విగ్రహం కూల్చివేస్తాం అన్నట్లు నరేంద్ర పై తప్పుడు ప్రచారం ఈ ప్రచారాన్ని ఖండించిన ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గుంటూరు జిల్లా : ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ..ఎక్కడో జరిగిన ఫోటోను పెట్టి అంబేద్కర్ విగ్రహం కూల్చేస్తామని ఫేక్ మెసేజ్ పెట్టారు. […]
Read Moreఅధ్బుతమైన ఘట్టం వీక్షించాం
– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శ్రీ శైలం: అత్యద్భుతమైన ఘట్టం వీక్షించాం అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. అయోధ్య బాలరాముడు విగ్రహం ప్రాణ ప్రతిష్ట వీక్షణ అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి మీడియా తో మాట్లాడుతూ అయోధ్య స్వయం గా వెళ్ళలేక పోయినా దేశం ప్రజలందరూ టివీ మాధ్యమం గా వీక్షించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమం […]
Read More