షిక్కటి చిరునవ్వుతో అక్కషెల్లెమ్మల్ని మోసగిస్తూనే ఉన్నావుగా జగన్ రెడ్డి!

– వచ్చే ఎన్నికల్లో జగన్ కు బుద్దిచెప్పడానికి మహిళలు సిద్ధమయ్యారు • డ్వాక్రా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి, వారిని పాలనలో భాగస్వాముల్నిచేసింది టీడీపీనే జగన్ రెడ్డి • మహిళలకు ఆస్తిలో సమానహక్కు, రాజకీయాల్లో 9శాతం, రిజర్వేషన్లు కల్పించింది తెలుగుదేశమే • ఐదేళ్లలో చంద్రబాబు డ్వాక్రా మహిళలకు రూ.24,669 కోట్లు అందించారు • మహిళలకు ఇదిచేశానని చెప్పుకోలేని దుస్థితిలో ఉండే జగన్ రెడ్డి ప్రతిపక్షాల్ని, ప్రసారమాధ్యమాల్ని దూషిస్తున్నాడు • జగన్ […]

Read More

మా భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్‌

– మహిళల రక్తదాన శిబిరంలో ఆదిరెడ్డి శ్రీనివాస్‌ – 150 మంది తెలుగు మహిళలు రక్తదానం రాజమహేంద్రవరం : తెలుగు మహిళ రాజమహేంద్రవరం సిటీ నియోజవకర్గ కమిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. లోకేష్‌ పుట్టిన రోజును పురష్కరించకుని స్థానిక దానవాయిపేట గానుగ వీధిలో ఉన్న సంజీవిని బ్లడ్‌ బ్యాంకులో 150 మంది మహిళలు రక్తదానం చేసి […]

Read More

స్టేజీమీదనే కుప్పకూలిన హనుమంతుడి పాత్రధారి

– గుండెపోటుతో మృతి అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న క్రమంలో హరియాణాలోని భివానీలో ‘రాంలీల’ నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు.అయితే అందులో హనుమంతుడి పాత్ర పోషించిన హరీశ్ అనే వ్యక్తి స్టేజీపైనే ‘జై శ్రీరామ్’ అంటూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

Read More

షర్మిలమ్మా.. జగనన్న పాలనలో బతకలేకపోతున్నాం!

ఆర్టీసీ బస్‌లో షర్మిల ప్రయాణం మహిళలతో మాటామంతీ అమ్మఒడి, ధరలపై ఆరా సమస్యలు చెప్పిన మహిళా ప్రయాణీకులు అన్ని రేట్లూ పెరిగాయని ఆవేదన శ్రీకాకుళం :అన్న జగన్‌రెడ్డిపై యద్ధం ప్రకటించిన చెల్లి షర్మిల కార్యక్షేత్రంలోకి దిగేశారు. పీసీసీ చీఫ్‌గా ఆమె జనక్షేత్రంలోకి దిగారు. అందులో భాగంగా జనం సమస్యలు తెలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైవీసుబ్బారెడ్డికి వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ఏపీలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని […]

Read More

జగన్‌ ఇచ్చినవి నవరత్నాలు కాదు.. నకిలీ రత్నాలే

– బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ గుంటూరు : బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలి విడత బిజెపి విజయ సంకల్పయాత్ర.. మొదటిరోజు ఎస్విఎన్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి యాత్ర ప్రారంభించి తారకరామ నగర్, ఉద్యోగ నగర్, మీదుగా గుజ్జనగండ్ల వరకు సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా బిజెపి రాష్ట్ర మీడియా […]

Read More

నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు చీకటి పాలనలో అణచివేతకు గురి అవుతున్న ప్రజలకు వెలుగు దివ్వెలా నిలిచిన నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా కార్యకర్తలకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన నాయకుడు నారా లోకేష్. యువగళం పాదయాత్రతో యువతలో ఛైతన్యం తెచ్చారు. ప్రజా బాంధవుడిగా నిలిచారు. పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రత్యర్ధులు సృష్టించిన అవరోధాలను సమర్ధవంతంగా తిప్పికొట్టారు. 226 రోజుల్లో యువగళం […]

Read More

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు బొందపెడుతరు

-కేటీఆర్‌,హరీష్‌ ముక్కు నేతకురాసి క్షమాపణ అడగాలి -అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తలు గుర్తుకువచ్చారా? -పదేండ్ల తర్వాత ఉద్యమకారులు గుర్తుకువచ్చారా? -భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేడు -నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు రఘునందన్ రావు హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమీక్షల పేరుతో రోజుకో కొత్త మాట చెబుతున్నరు. బీఆర్ఎస్ పార్టీలో కష్టపడిన వారికే గుర్తింపు ఇస్తామంటూ హరీశ్ రావు అంటున్నడు. పదేళ్లు అధికారంలో ఉండి.. అధికారం […]

Read More

వైఎస్‌ వారసులెవరు?

‘వార్‌’సత్వయుద్ధంలో గెలుపెవరిది? – ఫ్యామిలీ ఫైట్‌లో విజేతలెవరు? – వైఎస్ వారసుడు కొడుకు జగనా? కూతురు షర్మిలనా? – గత ఎన్నికల్లో అన్న పార్టీ కోసం ప్రచారం చేసిన చెల్లి షర్మిల – షర్మిలను అడ్డుకున్న బెజవాడ పోలీసులు – అన్నది నియంత పాలనంటూ షర్మిల ఆగ్రహావేశం – తాను రాజన్నబిడ్డనంటూ పదే పదే షర్మిల ప్రస్తావన – షర్మిల వైపే తల్లి విజయమ్మ – షర్మిలాశాస్త్రి అంటూ వైసీపీ […]

Read More

చరిత్ర చెక్కిన శిల్పం నారా లోకేష్

– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య – తెదేపా శ్రేణులతో కలిసి లోకేష్ పుట్టిన రోజు వేడుక నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ మాజీ శాసనసభ్యురాలు తి తంగిరాల సౌమ్య కార్యాలయం నందు మంగళవారం నాడు యువగళం అధినేత,తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా పట్టణ తెదేపా కౌన్సిలర్లు, యువత, తెదేపా శ్రేణులతో కలిసి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని […]

Read More

ఎంపీ పదవికి, పార్టీకి లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా

నరసరావుపేట ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేశారు. లోక్ సభ సభ్యత్వంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. శ్రీకృష్ణ దేవరాయలును నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం సూచించిన సంగతి తెలిసిందే. అయితే గుంటూరు నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపలేదు. […]

Read More