కేంద్రనిధులు మళ్లిస్తున్న జగన్ సర్కార్ – బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ తాతలు, తండ్రుల పేర్లు పెట్టుకుని బతుకుతున్న వైసిపి – రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలివిడత బిజెపి విజయ సంకల్పయాత్ర రెండవ రోజు గుజ్జనగుండ్ల ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద ప్రారంభమై మారుతి నగర్, నాయి బ్రాహ్మణ కాలనీ, భాగ్యనగర్ […]
Read Moreప్రజల వద్దకు వెళ్లడానికి సంకోచం అక్కర్లేదు
-వై నాట్ 175 నినాదం వెనుక దొంగ ఓట్ల ద్వారా లబ్ధికి ప్రభుత్వ కుట్ర – ప్రజల వద్దకు వెళ్లడానికి సంకోచం అక్కర్లేదు – వాలంటీరు ద్వారా వృద్దులు ఓటు వేయిస్తే అభ్యంతరం చెబుతాం – కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిందొ ఒక్కటీ లేదు. – గాంవ్ ఛలో అభియాన్ వర్క్ షాప్ ను ప్రారంభించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ కార్యక్రమానికి […]
Read Moreఐరెన్ ఓర్ ఇవ్వకుండా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కాళ్ళు చేతులు విరిచేశారు
ఇక్కడ ప్రభుత్వమే పెద్ద దొంగ – రాహుల్ గాంధీ నీ తీసుకు వస్తా – జింక్ ఫ్యాక్టరీ నీ వేదాంత కి ఇచ్చారు – జింక్ ఫ్యాక్టరీ కాస్త రియల్ ఎస్టేట్ అయింది – విశాఖ ఉక్కు కర్మాగారం నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి – విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేసిన వైఎస్ షర్మిలా […]
Read Moreక్రీడా విజేతలకు రేవంత్రెడ్డి అభినందనలు
మన రాష్ట్రానికి చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన విజేతలు బుధవారం సచివాలయంలో సీఎం ఏ.రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ముఖ్యమంత్రి ప్రతి క్రీడాకారుడిని పలకరించి వారి విజయాలు, భవిష్యత్తు టోర్నీలను అడిగి తెలుసుకున్నారు. విజేతలందరినీ సీఎం శాలువాలతో సత్కరించి, వారి విజయాలకు గుర్తుగా పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. ప్రతి క్రీడాకారుడు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని, జాబితాను రూపొందించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలో క్రీడల […]
Read Moreజనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే […]
Read Moreటీడీపీ-జనసేన సీట్ల కేటాయింపు పేరుతో వైసీపీ నకిలీ లేఖ
– టీడీపీ-జనసేన పొత్తుపై జగన్ కుయుక్తులు – జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు -టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు సోషల్ మీడియా వేధికగా తప్పుడు వార్తల ప్రచారంలో జగన్ రెడ్డి గోబెల్స్ ని మించిపోయాడు. టీడీపీ-జనసేన సీట్ల కేటాయింపులో నీచ రాజకీయానికి తెరలేపాడు. దురుద్దేశంతో తప్పుడు నివేదికలు విడుదల చేస్తూ ప్రజల్లో గందరగోళం రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి నీచ రాజకీయాలను ప్రజలు సహించరని జగన్ రెడ్డి […]
Read Moreపిల్లలతో యాచించే వారిని గుర్తించి నిరోదించండి
– మహిళ సాధికరతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి – వ్యవసాయ, పర్యాటక, సాఫ్ట్ వేర్ రంగాలతో స్వయం సహాయక బృందాలను అనుసంధానం చేయాలి – రోగులకు సహాయకులుగా వచ్చే మహిళలకు భోజన, వసతి కల్పించాలి – పంచాయతీరాజ్, మహిళ శిశు సంక్షేమ శాఖ బడ్జెట్ సమీక్షలో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమల ఏర్పాటు, పర్యాటక, సాఫ్ట్-వెర్ రంగాలతో స్వయం సహాయక బృందాలను అనుసంధానం చేయడం […]
Read Moreజనసేనలో చేరిన పృథ్వీ రాజ్
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్, ప్రముఖ నటులు పృథ్వీ రాజ్ జనసేనలో చేరారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారిరువురికీ జనసేన కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి
Read Moreబ్రిటిష్ హై కమీషనర్ తో రేవంత్ రెడ్డి భేటీ
– లండన్ పర్యటనపై ముచ్చటించిన సీఎం లండన్ లోని థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తో తన ఆలోచనలను పంచుకున్నారు. ఇటీవల లండన్ పర్యటనలో అక్కడ థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు. అదే మోడల్ లో […]
Read Moreరాజ్యసభ ఎన్నికల కోసమే నా రాజీనామా ఆమోదించారు
– సీఎం జగన్ విలువలకు సిలువలు వేస్తున్నారు – తనపై ఉన్న కేసుల వల్లే ప్రధానితో స్టీల్ప్లాంట్ కోసం గట్టిగా మాట్లాడలేదు – మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ప్లాంట్ కోసం జగన్ గట్టిగా మాట్లాడలేదు. తనపై ఉన్న కేసుల వల్లే ప్రధానితో గట్టిగా మాట్లాడలేదు. జగన్ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే స్టీల్ప్లాంట్కు ఈ పరిస్థితి వచ్చేది కాదు. స్టీల్ప్లాంట్ కోసం 2021 ఫిబ్రవరిలో స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశా. […]
Read More