కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. ‘గుర్తింపుకు నోచుకుని వ్యక్తులు’ (అన్ సంగ్ హీరోస్) పేరిట 34 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. వీరిలో పలువురు తెలుగువారు కూడా ఉన్నారు. పద్మశ్రీ గ్రహీతల జాబితా… కళలు దాసరి కొండప్ప- తెలంగాణ (బుర్ర వీణ) డి.ఉమామహేశ్వరి- ఏపీ (హరికథా గానం) గడ్డం సమ్మయ్య- తెలంగాణ (యక్షగానం) నేపాల్ చంద్ర సూత్రధార్- పశ్చిమ బెంగాల్ జానకీలాల్- రాజస్థాన్ బాబూ రామ్ యాదవ్- ఉత్తరప్రదేశ్ […]
Read Moreకెసిఆర్ కాస్కో ఇక నీ పని అయిపోయింది
-ఇంద్రవెల్లి నుంచి అసలు ఆట మొదలవుతుంది -దద్దమ్మల్లారా.. మీరా మమ్మల్ని ప్రశ్నించేది? -టిఆర్ఎస్ను బందబెట్టే దాకా వదలం -పార్లమెంటు ఎన్నికల్లో పొలిమేర వరకు తరిమేయండి -అక్కడ మోడీ ఇక్కడ కేడి పని అయిపోయింది -కాంగ్రెస్ లీడర్స్ కన్వెన్షన్ లో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసి చరిత్ర సృష్టించారు. రాహుల్ గాంధీ జోడో […]
Read Moreభారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రపంచ దేశాలకు ఆదర్శం
– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు – సీఎం రేవంత్ రెడ్డి ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలనే మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. […]
Read Moreకాంగ్రెస్ పార్టీకి అజారుద్దీన్ రాజీనామా?
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇన్ ఛార్జి అజహరుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి, అతని పార్టీ పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. గత కొన్ని దశాబ్దాలుగా పార్టీని అంటిబెట్టుకుని ఉన్న అజహర్… తెలంగాణాలో పుట్టిపెరిగినా… పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేశారు. 2009లో ఉత్తరప్రదేశ్ లో మొరదాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో రాజస్థాన్ లోని టోంక్ ఎంపీ స్థానంలో కూడా పోటీ చేసి పరాజయం […]
Read Moreమీరంతా మా కుటుంబ సభ్యులే
-అధైర్యపడొద్దు…పార్టీ మీ వెన్నంటే ఉంది – కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి భరోసా – బాధిత కుటుంబాలకు రూ.3లక్షలు ఆర్థిక సాయం అధైర్యపడొద్దు…పార్టీ మీ వెన్నంటే ఉందని కుటుంబ పెద్దలను కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరిజల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో పర్యటించారు. మొదటగా […]
Read Moreసైకో పాలన అంతమొందించడంలో యువ ఓటర్లే కీలకం కావాలి
– త్వరలో ఏర్పడనున్న ప్రజా ప్రభుత్వానికి అంతా మద్దతుగా నిలవాలి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకు రావడానికి ప్రజలందరికీ ఉన్న ఏకైక ఆయుధం ఓటేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుర్తు చేశారు. దీనిని సద్వినియోగించుకొని, వైసీపీ సైకో పాలన అంతమొందించడంలో యువ ఓటర్లంతా కీలకపాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం […]
Read Moreదొరల పాలన నడుపుతున్న రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఉన్నది ప్రజాస్వామ్యమా? దొర స్వామ్యమా? – రేవంత్ రెడ్డి ది.. కేసీఆర్ కు మించిన నియంత పాలన – బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మొదటి పది సంవత్సరాలు.. దొరలు, దురహంకార పాలనలో ఉండేది.బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన బీజేపీ అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి ప్రత్యామ్నాయ వాతావరణం తీసుకువచ్చింది. అయితే ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. […]
Read Moreఝాన్సీ పై పోలీసుల దాడి అమానుషం
– బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ ఝాన్సీ మీద పోలీసుల దుశ్చర్య అమానుషం. నిరంకుశంగా జుట్టు పట్టి లాగడం అమానవీయం. ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సి పై పోలీసుల దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కనికరం, దయ లేకుండా పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ను చూపిస్తున్నారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి […]
Read Moreజగన్ అంతరాత్మకు తెలుసు …ఓడిపోతామని!
– అందుకే ఆ ఇంట్లో నిజాలు చెప్పారు – కెసిఆర్ తెలుగులో చెబితే జగన్ ఇంగ్లీషులో చెప్పారు -ఓటమి ముందే ఒప్పుకున్న జగనన్న -మరి విజయమ్మను దేవుడే ఓడించారా? – వివేకానంద షర్మిలకు కాంగ్రెస్ పదవులు ఇస్తే జగన్కు ఎందుకు కడుపు మంట? – వైకాపా నుంచి త్వరలోనే 50 మంది ఎమ్మెల్యేలు జంప్ – కుదిరితే తెదేపా, జనసేన పార్టీ లలో చేరిక – లేకపోతే పిల్ల కాంగ్రెస్ […]
Read Moreవైసిపి దళిత క్రైస్తవ ఓట్లు చీల్చేందుకే షర్మిల వచ్చారు
_ వైఎస్సార్టీపీలో ఉన్నప్పుడు మణిపూర్పై షర్మిల మాట్లాడలేదెందుకు? – వైఎస్సార్పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను షర్మిల ఎందుకు ప్రశ్నించలేదు? – ప్రభుత్వ సలహాదారు, వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే: షర్మిల అకస్మాత్తుగా రాష్ట్రంలో రాజకీయ తెరమీద ప్రత్యక్షం అయ్యారు. రావడం రావడమే తన మార్క్ కోసం విమర్శలు, వ్యంగాస్త్రాలకు పూనుకున్నారు. ఆమె మాట్లాడిన ప్రతి ఒక్క దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం […]
Read More