కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ, క్రీడల రంగాలలో అసాధారణమైన కృషి చేసిన వ్యక్తులకు భారతరత్న అవార్డు దక్కుతుంది. దీనిని 1954లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. ఈ పతకానికి ఒకవైపు మెరుస్తున్న ప్లాటినం సూర్యుడు, వెనుకవైపు అశోక స్తంభం ఉంటుంది. భారతరత్న పతకం దాని పెట్టెతో సహా మొత్తం ఖరీదు రూ.2,57,732.
Read Moreజగన్ మోహన్ రెడ్డి చేసిన కుట్రలో కోడికత్తి శ్రీను బలైపోయాడు
కోడికత్తి కేసును ఎన్ఐఏ నిశితంగా విచారణ చేస్తే ఇందులో ఏ1 ముద్దాయి జగన్ మోహన్ రెడ్డే – తెదేపా పొలిట్బ్యూరోసభ్యులు వర్ల రామయ్య – కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలంటే సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ – సమావేశంలో పాల్గొన్న తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, సిపిఐ రామకృష్ణ, పోతుల బాలకోటయ్య ఆంధ్రరాష్ట్రంలో అంటరానితనం విశృంఖలంగా ఉంది. కానీ, అది బహిర్గతం కాకుండా రాజకీయ […]
Read More