– భూతలస్వర్గం అనిపించుకునేలా మన అమరావతి పునర్నిర్మాణం తధ్యం అమరావతిలో ఉన్నంత విశాలమైన రహదార్లు ఢిల్లీలో కూడా లేవు…భూగర్భ కేబుల్ వ్యవస్థతో ఒక్క కరెంటు వైరు కూడా బయటకి కనిపించకుండా నిర్మించారు.భూమికి పాతికఅడుగుల క్రింద నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థతో దోమలవలన, అపరిశుభ్రతవల్ల వచ్చే రోగాలు అమరావతి దరిదాపుల్లో వినిపించవు…. కనీసం అమెరికాలో కూడా ఇంత పక్కాప్రణాళికతో నిర్మించిన నగరంలేదు. వచ్చే వందేళ్లవరకు నీటికోసం చెన్నై, ముంబై, బెంగుళూరు నగరాల్లా కటకటలాడాల్సిన […]
Read Moreఏప్రియల్ 11 వరకు పూలే విగ్రహ ఏర్పాటుపై కార్యాచరణ
– బిసిల హక్కుల సాధన కోసం భారత్ జాగృతి పోరాటం – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పలు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తోంది.పార్లమెంట్ లో మహిళా బిల్లు పాస్ చేయాలని ఉద్యమం చేశాం.అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలి. పూలే విగ్రహం పెడితే బిసిలకు న్యాయం జరుగుతుందా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.బిసిల హక్కుల సాధన కోసం భారత్ జాగృతి తరపున పోరాటం కొనసాగుతుంది. ఏప్రియల్ […]
Read Moreపూలే, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పొందుపర్చాలి
అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం త్వరలో మహాధర్నా ప్రతి జిల్లాలో, యూనివర్సిటీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పూలేకు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ 8,9,10వ తరగతుల పాఠ్యపుస్తకాల్లో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పొందుపర్చాలి వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం మా పోరాటానికి మద్ధతుగా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి లేఖ రాయాలి ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి […]
Read More2024లో జగన్ ప్రభుత్వం కనబడకూడదు
• ఆయన ముఖ్యమంత్రి కాదు మద్యం వ్యాపారి • జగన్ మాటలకీ చేతలకీ పొంతన ఉండదు • దళితులపై దాష్టీకాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానాన నిలిపాడు • అలాంటి వ్యక్తి తిరిగి అధికారం చేపట్టరాదు • వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన – టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం • ఒక మాట అటూఇటూ అయినా పొత్తులోనే ముందుకు వెళ్తాం • రాజోలు, రాజానగరం శాసనసభ స్థానాల్లో జనసేన అభ్యర్ధులు • రిపబ్లిక్ […]
Read Moreమన రాజ్యాంగం చాలా పటిష్టమైనది
భారత రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం చట్టబద్దంగా సవరణలు చేసుకుంటూ భావితరాలకు అందించాలి గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తాడేపల్లి,జనవరి,26:రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య బద్దంగా మార్పులు చేర్పులు సవరణలు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థని మరింత పటిష్టం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడిందని వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం గణతంత్ర […]
Read Moreపేదోళ్ల వైద్యం గాలిలో దీపంలా మారింది
-సమస్యను జఠిలంచేసి పేదలను బలిచేయొద్దు! – టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అస్తవ్యస్త పాలనతో ఖజానా ఖాళీచేసిన జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పటల్స్ కు దాదాపు రూ.1200 కోట్లు బకాయి పెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలచిపోయాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో సైతం ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడంతో పేదోళ్ల వైద్యం గాలిలో దీపంలా మారింది. బకాయిలు విడుదల చేసి సమస్యను పరిష్కరించడంలో […]
Read Moreమౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం
-ఓటమి తప్పదని ముఖ్యమంత్రి జగన్ గ్రహించారు – పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం – బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలివిడత బిజెపి విజయసంకల్పయాత్ర నాలుగోవరోజు కార్యక్రమంలో భాగంగా చంద్రమౌళి నగర్ లోని కార్యాలయం వద్ద ప్రారంభమై లక్ష్మీపురం అశోక్ నగర్ పండరీపురం కోబాల్ట్ పేట […]
Read Moreకార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ
• రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, కాటవరం గ్రామంలో కార్యకర్త దాసరి హరిప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 08-10-2023న గుండెపోటుతో మృతిచెందిన హరిప్రసాద్(46). • హరిప్రసాద్ చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి. • హరిప్రసాద్ కుటుంబ సభ్యులకు రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.
Read Moreబాబాయ్ హత్య తర్వాత తల్లి..చెల్లితో జగన్ కు దూరం పెరిగింది నిజం కాదా?
– సీట్లు.. పంపకాల గురించి చంద్రబాబు-పవన్ కల్యాణ్ మాట్లాడుకుంటారు – షర్మిల మాటలకు చంద్రబాబుకి ఏంటి సంబంధం? • 2019లో కోడికత్తి డ్రామా ఆడిన జగన్ రెడ్డి.. ఇప్పుడు ఫ్యామిలీ డ్రామాకు తెరలేపాడు. • ఎన్ని పిచ్చిపిచ్చివేషాలేసినా ప్రజలు జగన్ ను నమ్మరు. • షర్మిల రాజకీయంగానే కాదు.. అన్న అవినీతి, బాబాయ్ హత్యకేసుపై కూడా పోరాడాలి. • తన స్వార్థంకోసం.. రాజకీయాలకోసం కుటుంబాల మధ్య చిచ్చుపెట్టేది జగన్ రెడ్డి, […]
Read Moreపొత్తులో భాగంగా ముందు అనుకున్న సీట్లకే పవన్ కల్యాణ్ అభ్యర్థుల్ని ప్రకటించారు
– టీడీపీ-జనసేన పొత్తు..సీట్ల సర్దుబాటుపై వైసీపీకేంటి బాధ? – రెండుపార్టీలను విడదీయడానికి వైసీపీ నేతలు, కొందరు మంత్రులు గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు • పొత్తులో భాగంగా ముందు అనుకున్న సీట్లకే నేడు పవన్ కల్యాణ్ అభ్యర్థుల్ని ప్రకటించారు. • ఊళ్లో పెళ్లికి కుక్కల హాడావుడిలా వైసీపీనేతలు, మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారు? • జగన్ రెడ్డి అనే పిశాచిని రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికే చంద్రబాబు-పవన్ ఒక్కటయ్యారు. • రాష్ట్రప్రయోజనాలు, ప్రజలకోసమే తెలుగుదేశం-జనసేన […]
Read More