– వర్ల రామయ్యను కలిసిన ఎం.ఆర్పీ ఎస్ నేతలు ఎంపీఆర్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు చంద్రబాబు నాయుడుని కలిసి కొన్ని అంశాలపై చర్చించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఎంఆర్పీఎస్ నేతలు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యను టీడీపీ జాతీయ కార్యాలయంలో కలిశారు. ఈ సంధర్బంగా మందకృష్ణ పంపిన లేఖను వర్ల రాయయ్యకు అందజేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తప్పక తీసుకెళ్తానని వర్ల రామయ్య ఎంఆర్పీఎస్ […]
Read Moreసిద్దం పేరుకు బదులు పారిపోదాం అని పేరు మార్చుకోవాలి
దేనికి సిద్ధం జగన్ రెడ్డి? చివరిరోజుల్లో మరింత దోచుకోవడానికా? జగన్ రెడ్డి..దేనికి సిద్దం ఎన్నికలయ్యాక దేశం విడిచి పారిపోవడానికా? వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు జగన్ రెడ్డి తన ప్రచార సభలకు సిద్దం అనే పేరుకు బదులు పారిపోదాం అని పెట్టుకోవాలి – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు జగన్ రెడ్డి..ఎన్నికలయ్యాక పారిపోయేందుకు ఏర్పాట్లు సిద్దం చేసుకుంటూ మరో వైపు సిద్దం పేరుతో ప్రచార […]
Read Moreజాతీయ జెండాను ఆవిష్కరించిన టీడీపీ అధినేత చంద్రబాబు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు . ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మిఠాయిలు పంచి భద్రతా సిబ్బందికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.
Read Moreజగన్ ప్రభుత్వం 2024లో మళ్ళీ అధికారంలోకి రాకూడదు
-పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదు చేశారు -రాష్ట్ర ప్రయోజనలు దృష్టికి పెట్టుకొని నేను మౌనంగా ఉంటున్నా -అనుకోకుండా కొన్ని జరుగుతాయి. వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు -పార్టీ నేతలు అర్దం చేసుకోవాలని కోరుతున్నా -జగన్ పై నాకు వ్యక్తిగత కక్ష లేదు – టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్ అమరావతి; పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ […]
Read Moreనా భర్త అనిల్ ఒక్క రోజు కూడా జగన్ రెడ్డిని కలవలేదు
-రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి కాకుండా ఎలా పోతుంది? -మనవడు రాజారెడ్డి కి ఆపేరు పెట్టింది వైఎస్సార్ -భారతమ్మ చేయాలని అనుకున్న పాదయాత్ర నేను చేశానట -దేవుడు మీద ప్రమాణం చేయగలరా ? -కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి -నిజమో కాదో అమ్మ విజయమ్మ తో చెప్పించండి ఎవరో నాకు కితాబు ఇస్తే నా విలువ ఎక్కువ కాదు. కితాబు ఇవ్వక పోతే నా విలువ […]
Read Moreప్రజా సేవ భావన వైకాపా పాలనలో కనిపించడంలేదు
– విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్యఅతిధిగా పాల్గొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ -జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పురందేశ్వరి – ఏలూరుకు చెందిన జెండా సుభానికి సముచిత సత్కారం భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి: రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో రాజ్యాంగ స్ఫూర్తి లేదు. సమసమాజ స్థాపన భావన కనిపించడంలేదు. ప్రభుత్వం ప్రజల హక్కుల ఉల్లంఘనకు […]
Read Moreకార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ
• నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం, కలవచర్ల గ్రామంలో కార్యకర్త మన్నెం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 14-09-2023న గుండెపోటుతో మృతిచెందిన శ్రీనివాసరావు(38). • భువనేశ్వరిని చూసి భావోద్వేగానికి గురైన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు. • శ్రీనివాసరావు చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి. • శ్రీనివాసరావు కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.
Read Moreరాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్ అమలు చేస్తున్నాడు
– జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపితేనే ప్రజలకు నిజమైన స్వేచ్ఛ – తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాలయం (ఎన్టీఆర్ భవన్) లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు – జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు – పతాకావిష్కరణ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించిన నేతలు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయ సిబ్బంది – వేడుకల్లో టీడీపీ నేతలు అశోక్ బాబు, టీ.డీ.జనార్థన్, వర్ల రామయ్య, మొహమ్మద్ షరీఫ్, […]
Read Moreకాంగ్రెస్ , బిజెపిల రహస్యమైత్రి బట్ట బయలు
– ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ కాంగ్రెస్ , బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయింది. బిజెపి ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా […]
Read More