నరేంద్ర మోడీ ని గుండెల్లో పెట్టుకుంటాం

ఎంఆర్ పి ఎస్మాదిగలకు ఇచ్చిన హామీ కి కట్టుబడి ఉన్నాం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ ….మాదిగ జాతి యావత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని గుండెల్లో పెట్టుకుంటాం…మా జాతికి నరేంద్ర మోడీ ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పటి వరకు ఏ ప్రధాని ఇవ్వలేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రతినిధి బృందం స్పష్టం చేసింది.బిజెపి రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఎంఆర్ పి ఎస్ రాష్ట్ర ప్రతినిధులు […]

Read More

నాపైచర్యలకు ఉపక్రమించడం అన్యాయం.. రాజ్యాంగ విరుద్దం.

-వైసీపీకి రాజీనామా చేశానన్న అక్కసుతోనే మండలి నాపై అమానవీయంగా అన్యాయంగా ప్రవర్తిస్తోంది • శాసన మండలి నుంచి అందిన నోటీసులపై నాలుగు వారాల వ్యవధి కావాలన్నాను. • నాకు సమయం ఇవ్వకుండా, నా వివరణ కోరకుండా నాపైచర్యలకు ఉపక్రమించడం అన్యాయం.. రాజ్యాంగ విరుద్దం. – సీ.రామచంద్రయ్య (ఎమ్మెల్సీ) ఏపీ శాసనమండలి నుంచి నాకు ఈ నెల 8న నోటీసులు అందాయని, వాటిలో మీరు పార్టీ మారినట్టు మీ ప్రవర్తన వల్ల […]

Read More

కంపెనీ సేల్స్ టాక్స్ చెల్లించలేదనే నెపంతో సాంబశివరావు కంపెనీపై దాడులు అన్యాయం

– రెవెన్యూ అధికారుల కక్షపూరిత చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి అచ్చెన్నాయుడు ఫిర్యాదు -పర్చూరు టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై రెవెన్యూ అధికారుల కక్షపూరిత చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు. • పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు అధికారపార్టీ ఓట్ల అక్రమాలపై న్యాయపోరాటం చేస్తున్నారు. • మొత్తం ఓట్లలో దాదాపు 20 శాతం ప్రతిపక్షాల ఓట్లు తొలగించాలని అధికారపార్టీ పెద్దఎత్తున ఫామ్-7, ఫామ్-6 ల […]

Read More

నీవు బిడ్డవి కాదు క్యాన్సర్ గడ్డవి

ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపిన జగన్ రెడ్డి పేదల ద్రోహి కాదా? వేల కోట్ల విలువైన భూములు కబ్జా చేసి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని నాశనం చేసిన జగన్ రెడ్డి ఉత్తరాంధ్ర ద్రోహి కాదా? -మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు భీమిలిలో అబద్దాలతో ఆత్మస్తుతి పరనిందకు పాల్పడిన జగన్ రెడ్డి. మద్య నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతానని, విద్యుత్ ఛార్జీలు […]

Read More

కన్నాలక్ష్మీనారాయణ నేతృత్వంలో టీడీపీలో చేరికలు

– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడి సమక్షంలో, సత్తైనపల్లి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కన్నాలక్ష్మీనారాయణ నేత్రత్వంలో టీడీపీలో చేరికలు – సత్తైనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీలో చేరిన పలువురు వైసీపీనేతలు, మైనారిటీలు కన్నా లక్ష్మీనారాయణ ను భారీ మెజారిటీతో గెలిపిస్తా: వైసీపీనేతలు, మైనారిటీలు ప్రముఖ వైద్యులు శింగరాజు సాయికృష్ణ, ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షులు సయ్యద్ మహబూబ్, వైసీపీ యువజన విభాగం పల్నాడు […]

Read More

త్వరలో కుల గణన

నియోజకవర్గానికో ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్ గురుకులాలకు సొంత భవనాలకు స్థలాల గుర్తింపు గ్రీన్ ఛానల్ ద్వారా డైట్, కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మరింత ప్రయోజనం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపడుతామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి […]

Read More

మా కుటుంబంలోనూ జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెట్టాలనుకోవడం లేదా?

– 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల రాక బోగసేనా? – హుద్ హుద్ తుఫాన్ కంటే… విశాఖలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసమే ఎన్నో రెట్లు ఎక్కువ – పరిణితి చెందిన ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ షర్మిల, విజయమ్మపై వైకాపా నేతలు చేస్తున్న కామెంట్లను జగన్ ఖండించాలి – నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విశాఖపట్నంలో హుద్ హుద్ తుఫాన్ కంటే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన […]

Read More

తెలంగాణ ప్రజల కలలు ఆకాంక్షలు నిజం చేస్తాం

బిఆర్ఎస్ కు దిమ్మ తిరిగే విధంగా మరి కొద్ది రోజుల్లో రెండు గ్యారెంటీల అమలు ప్రశ్న పత్రాలు లీక్ కాకుండా, పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నాం సంపద సృష్టిస్తాం సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతాం విద్యా వైద్యం ఉద్యోగ ఉపాధి మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట మధిరలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బిఆర్ఎస్ కు దిమ్మ […]

Read More

వైసీపీకి 175కి 175 సీట్లు

– నేనేమీ అభిమన్యుడ్ని కాను… అర్జునుడ్ని – యుద్ధంలో చంద్రబాబు సహా ప్రతి ఒక్కరూ ఓడిపోవాల్సిందే – భీమిలి ‘సిద్ధం’ సభలో సీఎం జగన్   సీఎం జగన్ నేడు భీమిలి నియోజకవర్గం సంగివలసలో ఏర్పాటు చేసిన వైసీపీ ‘సిద్ధం’ బహిరంగ సభకు హాజరయ్యారు. సీఎం జగన్ తన ప్రసంగంలో విపక్షాలను ఏకిపారేశారు. భీమిలిలో ఇవాళ తనకు అటు సముద్రం, ఇటు జన సముద్రం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సభకు వచ్చిన […]

Read More

వైఎస్సార్ పెట్టిన ఫీజ్ రీ ఎంబర్స్ మెంట్ ఏమైంది?

– ఒక్క నిజమైన పోరాటం అన్నా జగనన్న చేశారా? – బీజేపీ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు – ఏపీలో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకుండా బీజేపీ రాజ్యమేలుతోంది – టీడీపీ, వైసీపీ, జనసేనలకి ఓట్లేస్తే బీజేపీకి వేసినట్లే -నెల్లూరు ఇందిరాభవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం – ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి   ఏపీ 11లక్షల 50 వేల […]

Read More