– మీతో మేమున్నాం…అధైర్యపడకండి -బాధిత కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసా – రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో నిజం గెలవాలి -ఒక్కో కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించి, వారికి భరోసా ఇచ్చారు. మీతో మేమున్నాం..అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నిజం గెలవాలి పర్యటన సందర్భంగా […]
Read Moreజాతిపిత మహాత్మా గాంధీకి టీడీపీ నేతల నివాళి
అమరావతి :స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు నివాళులర్పించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నేతలునివాళి అర్పించారు. తెల్లదొరలపై అవిశ్రాంతంగా పోరాడి శాంతిమార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ అని నేతలు ఈ సందర్భంగా కొనియాడారు. గాంధీ చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. కానీ ప్రస్తుతం జగన్ పాలనలో స్వేచ్ఛగా నిరసన తెలిపే హక్కు కూడా […]
Read Moreకేశినేని నాని ఒక వెధవ.. వల్లభనేని వంశీ మరో వెధవ
రాజకీయ వ్యభిచారి కేశినేని నాని నీ బతుక్కి చంద్రబాబుపై సవాల? నెహ్రూని తిట్టి అవినాష్తో తిరుగుతున్నావు మీకు సిగ్గుందా? టిడిపిలో ఉంటూ వైసీపీకి పోవట్టుగా పనిచేసిన నాని నాని వైసిపిని కూడా నట్టేట ముంచుతాడు కేశినేని నాని పై బుద్దా వెంకన్న ఫైర్ కేశినేని నాని టీడీపీలో సంసారం చేస్తూ.. వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారి.టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పని చేసిందే లేదు.వైసీపీ […]
Read Moreవైసిపి తొత్తులుగా మారే పోలీసులు శిక్షలకు సిద్ధంగా ఉండాలి
– ఖాకీబట్టలు వేసుకొని రాజకీయాలు చేస్తారా?! – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. మాచర్ల నియోజకవర్గంలో కొందరు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రైవేటుసైన్యంలా మారిపోయి బలహీనవర్గాలపై మారణహోమం సాగిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తిలో టిడిపి సానుభూతిపరులైన మత్స్యకారులను వైసిపిలో చేరాలి లేదా రూ.2లక్షలు కప్పం కట్టాలని ఎస్ఐ శ్రీహరి వేధించడంతో బెస్తసోదరుడు దుర్గారావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. […]
Read Moreసవాల్ చేస్తున్నా …ఏపీ అభివృద్ధిలో బీజేపీ కీలక భాగస్వామి
కాదని వైసిపి నేతలు నిరూపిస్తారా? బిజెపి కార్యకర్తల పార్టీ సుపరి పాలన బిజెపికి సాధ్యం డబుల్ ఇంజన్ తోనే రాష్ట్రాభివృద్ధి జయప్రకాష్ పాదయాత్ర అభినందనీయం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గుంటూరు: బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో బిజెపి విజయసంకల్ప పాదయాత్ర (విజయ సంకల్ప సభ) ముగింపు సభ ఈరోజు గుంటూరులోని హిందూ కాలేజ్ గ్రౌండ్స్ నందు […]
Read Moreబాధిత కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.
• పర్చూరు నియోజకవర్గం, పర్చూరు మండలం, చిననందిపాడు గ్రామంలో మువ్వ సింగారావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 05-10-2023న గుండెపోటుతో మృతిచెందిన మువ్వ సింగారావు (52). • సింగారావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • సింగారావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.
Read Moreబాధిత కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి
• పర్చూరు నియోజకవర్గం, యద్దనపూడి మండలం, యద్దనపూడి గ్రామంలో టెక్కం నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 10-09-2023న గుండెపోటుతో మృతిచెందిన టెక్కం నాగేశ్వరరావు (57). • నాగేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • టెక్కం నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.
Read Moreజగన్ ….నీకు దమ్ముంటే నాపైన పోటీ చెయ్
-ఎవరిని పోటీకి దింపిన నేను రెడీ – క్విట్ జగన్… క్విట్ వైకాపా అనే శాంతియుత ఉద్యమాన్ని చేపడదాం ఐపీఎస్ రఘురామిరెడ్డికి అన్ని పదవులు అవసరమా? సమర్ధులైన అధికారులకు మొండి చేయి న్యాయమా? -అదే గాంధీజీకి మనం ఇచ్చే నిజమైన నివాళి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మహాత్మా గాంధీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ జగన్, క్విట్ వైకాపా అనే శాంతియుత ఉద్యమాన్ని చేపడుదామని , గాంధీజీకి […]
Read Moreజగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు సిగ్గుపడాలి
– సుప్రీంకోర్టు తీర్పు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు -సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యాలకు ఇప్పటికైన జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు సిగ్గుపడాలి మాజీ డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బూరగడ్డ వేదవ్యాస్ మచిలీపట్నం : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ మంగళవారం నాడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసుల్లో ఒకటైన […]
Read Moreఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష
పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక రహస్యాలను వెల్లడించిన కేసులో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు కోర్ట్ పదేళ్ల జైలు శిక్షను విధించింది.తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విదేశీ కుట్రకు ఆధారం ఇదేనంటూ ఆయన గతంలో ఓ సభలో కొన్ని పత్రాలను బహిరంగంగా ప్రదర్శించారు.అమెరికా లోని పాకిస్థాన్ ఎంబసీ నుంచి వీటిని సేకరించానని తెలిపారు. దీనితో ఆయన మీదకేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రావల్పిండి లోని జైలులో ఉన్నాడు.
Read More