చిరంజీవి.. పవన్కళ్యాణ్ మధ్యలో చరణ్ నలిగిపోతున్నాడా? దానికి ప్రధాన కారణం దర్శకడు శంకర్? అంటే అవుననే తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ‘గేమ్ ఛేంజర్’ ఎంత కాలంగా ఆన్ సెట్స్ లో మూలుగుతోందో తెలిసిందే. 2021 లోప్రారంభమైన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. చివరికి చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా విసుగుపోయాడు. రిలీజ్ అవ్వాల్సినప్పుడు అదే రిలీజ్ అవుతుందిలే అని వదిలేశాడు. అయినా రిలీజ్ అవుతుందనే […]
Read More“ది గోట్ లైఫ్” బిగినింగ్ లుక్ పోస్టర్
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సినిమా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ “ది గోట్ […]
Read Moreశ్రీశైలం మల్లన్నను దర్శించనున్న లోకేష్
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం దేవస్థానాన్ని సందర్శించనున్నారు. ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ లోని నివాసం నుంచి లోకేష్ బయలుదేరనున్న లోకేష్ 9గంటలకు శ్రీశైలం మండలం సున్నిపెంట చేరుకుంటారు. అక్కడనుంచి బయలుదేరి 9.30గంటలకు సాక్షిగణపతి ఆలయాన్ని సందర్శిస్తారు. 9.40కి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు. అక్కడ శ్రీభ్రమరాంబికా మల్లికార్జునస్వామిని దర్శించుకొని స్వామివారి పూజల్లో పాల్గొంటారు. 10.30కి అక్కడనుంచి బయలుదేరి సున్నిపెంట […]
Read Moreరాష్ట్రంలో జగన్ రెడ్డి గూండా రాజ్
-వ్యవస్ధలు లేవు, ప్రభుత్వం లేదు -మార్టూరు, క్రోసూరు ఘటనలు రౌడీ రాజ్యానికి నిదర్శనం -పోలీసు శాఖను చట్టబద్ధంగా నడపలేని డీజీపీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలి -హోంగార్డు నుంచి సెల్యూట్ తీసుకునే అర్హతను కూడా ఆ జిల్లాల ఎస్పీలు కోల్పోయారు -ప్రజల సొమ్ము జీతంగా తీసుకునే అధికారులు ఆత్మ విమర్శ చేసుకోవాలి -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి:- రాష్ట్రంలో పాలనా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని, ఊరూరా జగన్ […]
Read Moreభువనమ్మ నిజం గెలవాలి కార్యక్రమానికి దివ్యాంగులు సంఘీభావం
• దర్శి టౌన్ 5వ వార్డులో భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన. • సందు వెంకటరావు ఆధ్వర్యంలో భువనేశ్వరి కి దివ్యాంగులు సంఘీభావం. • తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపిన భువనేశ్వరి. టీడీపీ కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన కార్యకర్త తురిమెళ్ల పరిశుద్ధరావు(45). • పరిశుద్ధరావు చిత్రపటానికి భువనేశ్వరి నివాళులు. • భువనేశ్వరిని […]
Read Moreపట్టపగలు ప్రజా సంపద లూఠీ చేస్తుంటే మేం చూస్తూ కూర్చోవాలా?
వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా? పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు ఇసుక దందాను బట్టబయలు చేసినందుకే కంచేటి సాయిపై కక్ష సాధింపులు – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తమ అవినీతి,అక్రమాలు ప్రశ్నించిన వారిపై కక్షసాధింపులకు పాల్పడటం జగన్ రెడ్డి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేల వరకు దినచర్యగా మారింది. ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను ప్రశ్నించినవారిపై బహిరంగంగా దాడులకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. […]
Read Moreకేవలం పండగ హీరో అనిపించుకోవాలనా?
కింగ్ నాగార్జునకు చాలా గ్యాప్ తరువాత హిట్ దక్కింది. ఈ సారి సంక్రాంతి బరిలో నిలుచుని సక్కెస్ఫుల్లా బయటపడ్డాడు. నిర్మాతతో పాటు బయ్యర్లను ఈ చిత్రం సేఫ్ జోన్లోకి తీసుకొచ్చింది. కంటెంట్ పరంగా చూస్తే ‘నా సామిరంగ’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీనికి కేవలం రిలీజ్ టైమింగ్, బాక్సాఫీస్ పరిస్థితులు కలిసొచ్చి ఆ మాత్రం విజయం సాధించిందని చెప్పవచ్చు. సంక్రాంతికి ప్రేక్షకులు రూరల్ డ్రామాలను చూసేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా ఆంధ్రా సినీ […]
Read Moreకెసిఆర్ అడగలేదు.. మోడీ ఇవ్వలేదు
-అందుకే బిల్లా రంగాలు బిజెపిని పల్లెత్తు మాట అనడం లేదు -బిల్లా రంగాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు -బిజెపి బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి -టిఆర్ఎస్ అవినీతిపై విచారణ ఎప్పుడో మొదలైంది -కెసిఆర్ బయటకు వచ్చిన చేసేదేమీ లేదు -రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిందే -టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలో రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను నియమించే అధికారాలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బదిలీ చేస్తూ పీఈసీ ఏకగ్రీవ […]
Read Moreరాయలసీమ మరియు ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ
– రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే – విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించుకోవాలి – ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం, 2014, లో విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం బాగు, భవిత కోసం…నాటి కాంగ్రెస్ సర్కారు పొందుపరిచిన వాగ్దానాలను అమలుపరిచాలి. రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అసంపూర్ణ వాగ్దానాలను రేపటి పార్లమెంటు […]
Read More