-హిందువులకూ హక్కులు ఉన్నాయి -హిందూ ధర్మం అంటే నమ్మకం లేని హైందవేతరులకు -దేవాలయ ప్రవేశం నిషిద్ధం -మద్రాస్ హై కోర్ట్ చారిత్రాత్మక ఆదేశాలు తమిళనాడు లో హిందూ వ్యతిరేక ద్రవిడ ప్రభుత్వం గుప్పెట్లో ఉన్న హిందూ దేవాలయాల విషయం లో మద్రాస్ హైకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది. “హిందువులకూ హక్కులు ఉన్నాయి. దేవాలయాలు పిక్నిక్ స్థలాలు కాదు. హిందూధర్మం అంటే నమ్మకం లేని హైందవేతరులకు దేవాలయ ప్రవేశం […]
Read Moreతల లేని మొండెం లా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ
-వారసత్వ నాయకత్వానికి బీజేపీ లో తావు లేదు -భీమవరం నుండి బీజేపీ ఎన్నికల శంఖారావం -మేము జనసేన తో పొత్తులో ఉన్నాం -పోలవరం ప్రాజెక్ట్ పై ప్రతీ పైసా కేంద్రమే చెల్లిస్తుంది -ఫిబ్రవరి 20 నుండి 29 వరకూ ప్రజా పోరు యాత్ర -ప.గో.జిల్లా..భీమవరం లో బీజేపీ నర్సాపురం పార్లమెంట్ -ఎన్నికల కార్యాలయం ప్రారంభించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి -కార్యాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీజేపీ అధ్యక్షురాలు […]
Read Moreకేంద్ర బడ్జెట్ భవిష్యత్తు భారతానికి ఒక దిక్సూచి
-వైసీపీ పాలనలో ప్రభుత్వ సలహాదారుల ఖర్చు రూ.680 కోట్లు – సజ్జల రామకృష్ణారెడ్డి కోసం ఖర్చు చేసిందే రూ.140 కోట్లు – జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సలహాదారుల కోసమే ఖర్చు పెట్టింది రూ.680 కోట్ల ప్రజాధనం. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోసం ఖర్చు చేసిందే రూ.140 కోట్లు. ప్రభుత్వం నియమించిన సలహాదారులు ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చారు? వారికి […]
Read Moreటీడీపీ కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ
• కందుకూరు నియోజకవర్గం, గుడ్లూరు మండలం, గుడ్లూరు మండలంలో ఇద్దరు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన పార్టీ కార్యకర్తలు కర్పూరపు సుబ్రహ్మణ్యం, పువ్వాడి చినవెంకయ్య. • సుబ్రహ్మణ్యం, చినవెంకయ్య చిత్రపటాలకు నివాళులర్పించిన భువనేశ్వరి. • బాధిత కుటుంబాలను ఓదార్చి, ధైర్యం చెప్పిన భువనేశ్వరి. • ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి. కందుకూరు నియోజకవర్గం, గుడ్లూరు మండలం, గుడ్లూరు […]
Read Moreవిభజనచట్టం హామీల అమలుకు నిధులు సాధించడంలో జగన్ మరోమారు విఫలం
-మౌళిక రంగానికి, స్కిల్ ఇండియాకు కేంద్ర తోడ్పాటును స్వాగతిస్తున్నాం -వైకాపాకు 31 మంది ఎంపీలు ఉన్నా ఉపయోగం శూన్యం – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు అమరావతి- స్వాంతంత్ర్యం సాధించి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకునే సమయానికి దేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేలా కేంద్ర బడ్జెట్ ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. బడ్జెట్ నిర్ణయాలు ఆ లక్ష్యసాధన దిశగా ఉన్నాయని ఆయన […]
Read Moreషర్మిలతో వైసీపీ మహిళా ఓటు బ్యాంకుకు గండి?
– వైసీపీ మహిళా ఓటు బ్యాంకులో భారీ చీలిక – అన్న చర్యలపై మహిళల ఆగ్రహం – చెల్లి షర్మిలకు వైసీపీ మహిళలలో పెరుగుతున్న సానుభూతి – వైసీపీకి మహిళల సెంటి ‘మంట’ – షర్మిలపై మాటలదాడితో వైసీపీకి మహిళలు దూరం – వైసీపీకి అన్ని వర్గాలు దూరమవుతున్న వైనం – మద్దతుగా ఉన్న ఏకైక వర్గం మహిళలు మాత్రమే – షర్మిలపై మాటలదాడిని ఖండిస్తున్న మహిళాలోకం – సొంత […]
Read Moreరాంగోపాల్వర్మకు బెజవాడ వైసీపీ ఎంపీ సీటు?
– కేశినేని అభ్యర్ధిత్వంపై కుదరని ఏకాభిప్రాయం – నానికి కమ్మ వర్గం ఓటేయరంటున్న వైసీపీ వర్గాలు – రాయచోటి అభ్యర్ధిగా సీఎంఓ అధికారి? – నంద్యాలకు టీటీడీ ప్రముఖుడు? – జగన్ కోసం లాబీయింగ్ చేస్తున్న ఆ అధికారికే అవకాశం? – షిర్డిసాయి ఎలక్ట్రికల్ విశ్వేశ్వరరెడ్డికి రాజ్యసభ – రాజకీయ రక్షణకే ఆయనకు రాజ్యసభ సీటు? – సుబ్బారెడ్డికి రాజ్యసభ అనుమానమేనట – సుబ్బారెడ్డికి విశాఖ ఎంపీ సీటు? – […]
Read Moreడార్లింగ్ ఈ షాకేంటి.. ఒక్కసారిగా?
సలార్ మూవీతో ప్రభాస్ బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో సక్సెస్ కొట్టి చాలా కాలమయిందని చెప్పవచ్చు. సలార్ బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం వరుసగా క్రేజీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న అతడు సడెన్ గా ఒక నిర్ణయం తీసుకున్నాడని గుసగుస వినిపిస్తోంది. తొందర్లోనే తన షూటింగులకు విరామం ఇవ్వాలనుకుంటున్నాడని తెలిసింది. గ్యాప్ లేని షూటింగులతో […]
Read Moreబ్రేక్ లేకుండా సినిమా చూశా- విజయ్దేవరకొండ
సుహాస్ హీరోగా నటించిన సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇవాళ హైదరాబాద్ లో “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” […]
Read Moreపవన్ కోసం గురూజీ స్కెచ్
ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. దీంతో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా రాజకీయాల పైనే పెట్టారు. ప్రస్తుతం సినిమా షూటింగ్లన్నీ కూడా పక్కన పెట్టేసినట్లే కనిపిస్తుంది. ఇక మళ్లీ బాస్ సెట్స్ పైకి రావాలంటే ఎన్నికల తరవాతే అనిపిస్తుంది. ఇప్పటికే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజి వంటి సినిమాలకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాలన్నీ కొన్ని షెడ్యూల్స్ […]
Read More