బిజెపికి ఏపీలో పార్టీలు ఎందుకు మద్దతునిస్తున్నాయి?

– కేంద్ర ప్రభుత్వం ఏపీ ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది – ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కాంగ్రెస్ చేసే పోరాటానికి మా మద్దతు : డిఎంకె ఎంపీ తిరుచ్చి శివ ఢిల్లీ : ప్రత్యేక హోదా కోసం,రాష్ట్ర విభజన హామీల కోసం ఇవ్వాళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను, డిఎంకె ఎంపీ తిరుచ్చి శివ ని కలిశాం. పదేళ్లయినా విభజన చట్టంలోని హామీలు అమలుకు […]

Read More

కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌ది ఉత్తుత్తి కొట్లాటనే

– తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్లినా.. మోదీ మంత్రమే – తెలంగాణ ప్రజల భవిష్యత్తును బీఆర్ఎస్ తాకట్టుపెట్టింది – అవినీతి, కుటుంబ పార్టీలతో ఏనాడు కూడా బీజేపీ కలవలేదు.. కలవదు – బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో ఖమ్మం జిల్లాకు కు చెందిన కాంగ్రెస్ నేతలు అంకిరెడ్డి సుదీర్ రెడ్డి, బొల్లపు సురేందర్ రెడ్డి చేరిక హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ డైరీ ఆవిష్కరించారు. 2024 నూతన […]

Read More

రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త

అంత్యోదయ అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని మరో 2 ఏళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2026, మార్చి 31 వరకు ఇది కొనసాగుతుందని ప్రకటించింది. ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ప్రతి నెలా కేజీ చక్కెరను సబ్సిడీ కింద అందిస్తున్నారు. అయితే ఈ చక్కెర సేకరణ, పంపిణీ బాధ్యతలను ఆయా రాష్ట్రాలు చూసుకుంటాయి.

Read More

కేంద్ర పన్నుల్లో ఏపీకి రూ.49,364 కోట్లు.. తెలంగాణకు రూ.25,639 కోట్లు

కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏపీకి రూ.49,364 కోట్లు, తెలంగాణకు రూ.25,639 కోట్లు రానున్నట్లు బడ్జెట్లో వెల్లడైంది. 2023-24 కంటే APకి రూ.4,666 కోట్లు, తెలంగాణకు రూ.2,423 కోట్లు ఎక్కువ మొత్తం అందనుంది. రాష్ట్ర విభజన తర్వాత 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన లెక్క ప్రకారం కేంద్ర పన్నుల్లో ఏపీకి 4.047 శాతం, తెలంగాణకు 2.102 శాతం వాటాను కేంద్రం పంపిణీ చేస్తోంది.

Read More

29 తర్వాత కూడా పేటీఎం పనిచేస్తుంది

– ఫౌండర్ విజయ్ శంకర్ శర్మ ట్వీట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఈనెల 29వ తేదీ తర్వాత పనిచేస్తుందా? లేదా? అని యూజర్లు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈక్రమంలో పేటీఎం ఫౌండర్ విజయ్ శంకర్ శర్మ ట్వీట్ చేశారు. ‘పేటీఎం వినియోగదారులారా మీకు ఇష్టమైన యాప్ ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం యథావిధిగా పనిచేస్తుంది. మద్దతుగా నిలుస్తోన్న ప్రతి టీమ్ మెంబర్కు ధన్యవాదాలు. ప్రతి సవాలుకు ఓ పరిష్కారం ఉంది. దేశానికి […]

Read More

మనకెందుకు ఆంధ్ర ప్రజలారా..

– కుమారి ఆంటీ మీదనా?.. బాణమక్క వాగ్ధాటి మీదనా? ఇప్పుడు మీడియా డిబేట్స్, ప్రజల చర్చలు, పేపర్ మెయిన్ హెడింగ్స్.. ఎవరిమీద… కుమారి ఆంటీ మీదనా? బాణమక్క వాగ్ధాటి మీదనా? రక్తి కట్టించే కుటుంబ నాటకం మీదనా? తుస్సు మనిపించే 30 కంటైనర్లు ఎపిసోడ్ మీదనా? రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, లక్షల కోట్ల అప్పులు తీర్చ గలిగె, సంపద ను సృష్టించే ప్రణాళికల మీద కానీ, ఏమి విధివిధానాలను […]

Read More