బాలినేని.. బాహు ‘బలయ్యారా’?

– బాహు‘బలి’.. బాలినేని! – నాడు ఆయనే జిల్లాకు ‘ప్రకాశం’ – వైఎస్ జమానాలో ఆయన మాటే వేదం – జిల్లాలో ఎదురులేని ఇమేజ్ – జగన్ జమానాలో కనిపించని హవా – పనిచేయని సీట్ల సిఫార్సులు – జగన్‌తో పనిచేయని బంధుత్వం – నేడేదీ ఆ ‘ప్రకాశం’? -బాలినేని సహచరులలో చీలిక తెచ్చిన జగన్ వ్యూహం – ఒంగోలుకే పరిమితం కావల్సిన దయనీయం – బాలినేనికి తెలివిగా చెక్ […]

Read More

రాష్ట్రంలో పులివెందుల పంచాగం అమలు

– జగన్ రెడ్డికి తన ఆర్దిక భద్రతపై ఉన్న శ్రద్ద శాంతి భద్రతలపై లేదు – తహసీల్దార్ రమణయ్య హత్య రాష్ట్రంలోని శాంతి భధ్రతలకు అద్దం పడుతోంది -చట్టబద్దంగా పనిచేస్తూ వైసీపీ నేతల అవినీతికి అడ్డుతగిలిన అధికారులపై వేధింపులు – రాష్ట్రమంతా రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాగం – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు సీఎం జగన్ రెడ్డికి తన ఆర్దిక భద్రతపై ఉన్న శ్రద్ద రాష్ట్రంలోని […]

Read More

పార్టీ మూసేసి జగన్ పక్క రాష్ట్రాలకు పారిపోవడం పక్కా

– జగన్ రెడ్డి దురహంకారంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అభ్యర్థులే దొరకరు తనకు, తనపార్టీకి ఎదురైన పరాభవం భరించలేక జగన్ రాష్ట్రం విడిచి పారిపోతాడు • బ్రిటీష్ వారిని ఆదర్శంగా తీసుకున్న జగన్ రెడ్డి ప్రజలిచ్చిన అధికారంతో రాష్ట్రాన్ని దోచేసి, దేశంలోనే గొప్ప ధనవంతుడిని కావాలన్న తన కోరికను నెరవేర్చుకోవడం కోసం 5ఏళ్లు దుర్మార్గపు పాలన సాగించాడు •జగన్ రెడ్డి విచ్చలవిడి దోపిడీ, అధికారం తలకెక్కిన అహంకారంతో వైసీపీ ఎమ్మెల్యేలు, […]

Read More

అద్వానీ కి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందనలు

కేంద్ర మాజీ హోంమంత్రి, బీజేపీ అగ్రనేత, రాజనీతిజ్ఞుడు, గురుతుల్యులు లాల్ కృష్ణ అద్వానీ కి భారతరత్న అవార్డును ప్రకటించిన సందర్భంగా వారికి హృదయపూర్వక అభినందనలు. పారదర్శకత, సమగ్రతతో పాటుగా విలువలను పాటిస్తూ దశాబ్దాల పాటు కొనసాగిన వారి ప్రజాజీవితం మార్గదర్శనీయం. వారితో కలిసి నడిచిన ప్రతి క్షణం.. ఓ కొత్త విషయాన్ని నేర్పుతుంది. అద్వానీ కి భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి మోదీ కి ఈ సందర్భంగా ధన్యవాదములు.

Read More

ఎల్.కె.అద్వానీకి భారతరత్న రావటం గర్వ కారణం

– టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు భారతరత్న అవార్డు గ్రహీత బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీకి శుభాకాంక్షలు. అద్వానీ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. కష్టపడి నిబద్దతతో పనిచేసిన వారికి గౌరవం దక్కుతుందనేదానికి ఇదే ఉదాహరణ. అద్వానీ తన రాజకీయ రంగ ప్రవేశం నుంచి క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగేవరకు హుందాగా రాజకీయాలు చేశారు. కేంద్ర హోంమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా అద్వానీ దేశ ప్రజలకు అందించిన సేవలు ఎనలేవిని. 2004లో […]

Read More

బిజెపి అభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకం

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అమరావతి…. భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకుల్లో ఒక రైన లాల్ కిషన్ అద్వానీ బిజెపి ఎదుగుదల తోపాటు దేశ అభివృద్ధి లో లాల్ కిషన్ అద్వానీ కీలక పాత్ర పోషించారు. దేశానికి అద్వానీ చేసిన సేవలు దేశ ప్రజలు మరువలేరు.అటువంటి మహోన్నత వ్యక్తి కి భారతరత్న రావడం నాతో సహా భారతీయులందరికీ సంతోషమని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపి రాష్ట్ర […]

Read More

ఉద్యోగులారా ఆత్మహత్యలొద్దు..ఆత్మస్దైర్యంతో ఉండండి

-న‌ర హంత‌క వైకాపా పాల‌న‌ని అంత‌మొందిద్దాం రండి – టిడిపి జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ పిలుపు వైకాపా నేత‌ల అవినీతి, అక్రమాలు, వేధింపుల‌తో ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవ‌డం విచార‌క‌ర‌మ‌ని టిడిపి జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ ఆందోళ‌న వ్యక్తం చేశారు. వైకాపా అధికారంలోకి వ‌చ్చిన నుంచీ సాగిస్తున్న అవినీతి, అరాచ‌క‌ పాల‌న‌కి వంద‌లాది మంది ప్రభుత్వ ఉద్యోగులు బ‌ల‌య్యార‌ని, ఇవ‌న్నీ జ‌గ‌న్ స‌ర్కారు చేసిన […]

Read More

సీఎం దగ్గరకు ధైర్యంగా వెళ్లి కాకాణి జీవో తీసుకులురాగుతాడా?

-కాకాణి మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ కానేకాదు.. మినిస్టర్ ఫర్ మనీ కల్చర్ -సాయంత్రమైతే దోచుకున్న క్యాష్ అంతా లెక్క పెట్టుకోవడానికే కాకాణికి సమయం సరిపోవడం లేదు -వైసీపీ ప్రభుత్వంలో నాసిరక పనుల కారణంగా సర్వేపల్లి రిజర్వాయర్ పరిస్థితి దారుణంగా తయారైంది -సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నింటిని ఎందుకు పనికి రాకుండా సర్వనాశనం చేశారు – వెంకటాచలం మండలం జోసఫ్ పేట సమీపంలోని సర్వేపల్లి రిజర్వాయర్ ను శుక్రవారం టీడీపీ నాయకులు, […]

Read More

వైసీపీని పుట్టిముంచనున్న షర్మిల?

-షర్మిలతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? -క్రైస్తవ, ముస్లిం ఓట్లు చీలిస్తే టీడీపీకే లాభం -కాస్తో ఇస్తిష్కో షర్మిల మాటలతో ఓటర్లుగా మారితే అది వైకాపాకు నష్టం -గతంలో పవన్ వలన టిడిపికి నష్టం జరిగినట్లే… ఈసారి షర్మిల వలన జగన్ కి నష్టం -వైకాపా ఉక్కిరిబిక్కిరి 2019 ఎన్నికల్లో షర్మిల తెలంగాణలో ఉండే. వైకాపాకు ఆంధ్రా స్టార్ క్యాంపెనర్ ఆమెతో పాటు మోహన్ బాబు, ఆలీ, జీవిత రాజశేఖర్, […]

Read More

మా తప్పేమీ లేదు.. రైల్వేజోన్‌కు భూమి ఇచ్చేశాం

– జనవరి రెండునే భూమిని సిద్ధం చేశాం – వైజాగ్ రైల్వే జోన్ వివాదంపై విశాఖ కలెక్టర్ క్లారిటీ జనవరి రెండునే భూమిని సిద్ధం చేశాం .క్లియర్ టైటిల్ తో 52.22 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. రైల్వే కు లేఖ రాస్తే అటువైపు నుంచి స్పందన రాలేదు. ఎప్పుడొస్తే అప్పుడు భూమిని అప్పగిస్తాం. జనవరి రెండునే భూమిని సిద్ధం చేశాం. క్లియర్ టైటిల్ తో 52.22 ఎకరాల భూమి […]

Read More