భారతరత్న అవార్డు గ్రహీతలు వీరే

ఇప్పటివరకు మొత్తం 50 మంది భారతరత్న అవార్డు గ్రహీతలు ఉన్నారు, వారిలో 15 మందికి మరణానంతరం ప్రదానం చేశారు.  సి.రాజగోపాలాచారి 1954 సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954 సివి రామన్ 1954 భగవాన్ దాస్ 1955 ఎం. విశ్వేశ్వరయ్య 1955 జవహర్‌లాల్ నెహ్రూ 1955 గోవింద్ బల్లభ్ పంత్ 1957 బిధాన్ చంద్ర రాయ్ 1961 పురుషోత్తం దాస్ టాండన్ 1961 రాజేంద్ర ప్రసాద్ 1962 జాకీర్ హుస్సేన్ 1963 పాండురంగ్ […]

Read More

 అద్వానీకి భారతరత్న రావటం సంతోషం 

– నందమూరి బాలకృష్ణ  భారతజాతి ముద్దుబిడ్డ ఎల్.కె.అద్వానీకి భారతరత్న రావటం సంతోషంగా ఉంది.  రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు మారు పేరు అద్వానీ. కేంద్ర హోంమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా అద్వానీ దేశ ప్రజలకు విశేష సేవలందించారు. ఆయన సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వటం సంతోషంగా ఉంది. అద్వానీ ఆయుఆరోగ్యాలతో జీవిస్తూ తన సలహాలు, సూచనలు దేశ ప్రజలకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

Read More

ప్రతి ఇంటిలో మరో శివాజి పుట్టాలి

ఒక చిన్న పాప కిటికీలోనుండి చూస్తూ ఉందీ ఎవరో కొంతమంది దుండగులు పక్కనే ఉన్న శివాలయాన్ని ధ్వంసం చేస్తూ కనిపించారు వెంటనే ఆ పాప తండ్రి దగ్గరకు వెళ్లి ఎవరో శివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారనీ అడ్డుకోవాలనీ కోరింది. ఆ తండ్రి పాపను దగ్గరకు తీసుకుని మనం మొఘలుల ఆదీనంలో ఉన్నామనీ అడ్డుకోవడం అసాద్యమనీ చెప్తాడు దానితో నిర్ఘాంతపోయిన ఆ పాప బాధగా వెనుతిరిగింది. పాప పెరిగి పెద్దది అయ్యింది పెళ్లి […]

Read More

తాజ్‌మహల్‌ పక్కనే, లక్ష తులసి మొక్కల వనం!

జపాన్‌లో  ప్రతి ఇంటిలోనూ తులసిమొక్కలు తులసి మొక్క.. రోజులో 22 గంటలపాటు ఆక్సిజన్‌ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని పరిశోధనలో తేలింది.. అందుకే  జపాన్‌లోని ప్రతి ఇంటిలోనూ తులసిమొక్కలు పెంచుతున్నారట. ఈ మధ్య జపాన్‌లోని ప్రతి ఇంటిలోనూ తులసిమొక్కలు పెంచుతున్నారట. ఎందుకంటే జపనీయులు తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతున్నారు. ఇంతకీ ఏమిటా ప్రాధాన్యత అంటారా? అదేంటో చూద్దాం… తులసి లక్ష్మీ […]

Read More

సీఎం రేవంత్ రెడ్డి ముఠామేస్త్రీ  

 ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం మాకు లేదు నల్గొండ, ఖమ్మం కాంగ్రెస్ నేతలే ప్రభుత్వాన్ని పడగొడుతారు పార్టీ కార్యక్రమాలకు ప్రజాధనం దుర్వినియోగం ఏ హోదాలో అధికారిక కార్యక్రమాలకు ప్రియాంకా గాంధీని పిలుస్తారు? ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంకా గాంధీని ఆహ్వానిస్తే నల్లబుగ్గలు ఎగరేసి నిరసనలు తెలుపుతాం కేసీఆర్ కుటుంబంపై ఏడుస్తున్న రేవంత్ రెడ్డి… 22 కుటుంబాలకు కాంగ్రెస్ టికెట్లు ఎలా ఇచ్చారు? రేవంత్ రెడ్డి పాలనలో కొరవడిన సామాజిక దృక్కోణం రేవంత్ రెడ్డి […]

Read More

పోలీసు స్టేషన్లలో కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్ కేసులు పెట్టాలి

 2 నెలల్లో 14 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేస్తున్నారు?  స్టాఫ్ నర్స్, పోలీసు ఉద్యోగాలు మేము ఇచ్చినవే   2 లక్షల ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే, ఇచ్చేదాక ఊరుకునేది లేదు. – పినపాక నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు  మూడోసారి మహబూబాబాద్ ఎంపి సీటు గెలవాలి. అందరం కృషి చేయాలి. మార్పు వచ్చింది..కరెంట్ కోతలు వచ్చాయి, రైతు బంధు […]

Read More

జగన్ రెడ్డి.. నీకు ఓటనే ఆయుధంతో రాజకీయ సమాధి కట్టడం ఖాయం

– 2024 ఎన్నికల్లో వైసీపీ ఆల్ ఔట్ – ప్రజా వ్యతిరేక సునామీలో జగన్ రెడ్డి కొట్టుకుపోవడం ఖాయం – ఓటమి భయంతో జగన్ రెడ్డి అవాకులు, చెవాకులు –   టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు   కె. అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు రా…కదలిరా సభలకు వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీ ఫ్యాను రెక్కలు విరిగిపోతున్నాయి. ప్రజా వ్యతిరేక సునామీలో తాను కొట్టుకుపోవడం ఖాయమనే భయం జగన్ రెడ్డిలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది. మారీచుడు యజ్ఞాన్ని […]

Read More

ఎన్ టి ఆర్ , పివి లకు భారతరత్న ఎప్పుడు?

– పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అకలంక దేశభక్తుడు, పూర్వ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానిని అత్యున్నత పౌరసత్కారం “భారతరత్న”తో గౌరవించడం అభినందనీయయని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, బహుభాషా కోవిదుడు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అన్నారు. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అభినందనలు తెలిపారు. అయితే ఇప్పుడు మోడీ, గతంలో వాజపేయి ప్రధానమంత్రులుగా పనిచేయడానికి పునాదులు వేసిన దివంగత నందమూరి తారక రామారావుకు కూడా భారత రత్న […]

Read More

బీజేపీ బలానికి మాత్ర వేసిన అద్వానీ రథయాత్రలు!

అయోధ్య చేరకుండానే యాత్ర! భారత్‌ సురక్షా యాత్ర   జనాదేశ్ యాత్ర   జన్ చేతన యాత్ర భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో లాల్‌ కృష్ణ అడ్వాణీని భిన్నంగా చూపేది ఆయన వ్యక్తిత్వమే. ఉక్కు మనిషిగా పార్టీ ఉన్నతి కోసం అహర్నిశలు శ్రమించిన అద్వానీ రథయాత్రికుడిగా కార్యకర్తల మన్ననలు అందుకున్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం తొలిసారి రథాన్ని కదలించిన బీజేపీ అగ్రనేత, ఆ తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో […]

Read More

అపురూప ‘భారతరత్న’౦ ..  అద్వానీ

 అద్వానీని కమలదళ రథసారథిని చేసింది రథయాత్రే     గాంధీనగర్ నుంచి ఏడుసార్లు లోక్సభకు     రథయాత్రతో కీలక మలుపు     75 ఏళ్ల  నిబంధనతో క్రియాశీల రాజకీయాలకు దూరం   ఎల్‌.కె. అద్వానీ భారతీయ జనతా పార్టీ భీష్ముడు, రాజకీయ కురువృద్ధుడు, పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ఉప ప్రధాని, ఇలా చెప్పుకుంటే పోతే అడ్వాణీపై ఒక పెద్ద జాబితానే తయారవుతుంది. సుదీర్ఘ ప్రస్థానంలో అడ్వాణీ దేశ రాజకీయాలపై చెరగని […]

Read More