భువనమ్మకు హారతులు పట్టిన మంగళగిరి మహిళాలోకం

నిజం గెలవాలి పర్యటనకు మంగళగిరి నియోజకవర్గం వచ్చిన భువనమ్మను చేసి సంఘీభావం తెలిపేందుకు నియోజకవర్గ మహిళలు రోడ్లపై బారులు తీరారు. భువనమ్మ పరామర్శించే ప్రతి కార్యకర్త కుటుంబం వద్ద పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్దఎత్తున భువనమ్మకు ఘన స్వాగతం పలికారు. నిజం గెలవాలి….నిజమే గెలవాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. మంగళగిరి పట్టణంలో మహిళలు భువనమ్మకు హారతులు పట్టారు. పెనుమాక గ్రామంలో భువనమ్మకు మహిళలు బ్రహ్మరథం పట్టారు. […]

Read More

విదేశాల్లో ఉపాథి చూపిస్తున్న టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్

– గల్ఫ్ లో 12 మందికి ఉద్యోగాలు ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలోని ఎంపవర్మెంట్ సెంటర్ సహకారంతో ఉచితంగా శిక్షణ పొందిన 12 మంది విద్యార్థులు దుబాయ్ లో ఎలక్ట్రీషియన్లుగా ఉద్యోగాలు పొందారు. వీరికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు చేతులు మీదుగా జాబ్ ఆఫర్ లెటర్స్ ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయం లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో అందజేశారు. తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యం లో ఎన్నారై […]

Read More

మీరు బటన్ నొక్కితే జగన్ రెడ్డి మైండ్ బ్లాంక్ అవ్వాలి

ఓడిపోతాడని జగన్ రెడ్డి మానసిక రోగంతో బాధపడుతున్నారు పులివెందులలోనే జగన్ ఫ్యూజ్ కాలిపోయింది వైసీపీ పెత్తందారుల ముందు దళితుల ఆత్మగౌరవానికి భంగం దళిత ఎమ్మెల్యేలకే ట్రాన్స్ ఫర్లు..నోరెత్తితే సీట్లు రద్దు ఈసీ కార్యాలయంలో డేటా చోరీపై సీబీఐ విచారణ జరపాలి ఊరూరా విధ్వంసమే రాష్ట్రంలో జగన్ మార్క్ జె బ్రాండ్స్ తరిమేసి మద్యం ధరలు నియంత్రిస్తాం జగన్ కు పులివెందులలోనే దిక్కులేదు…కుప్పంలో వేలు పెడతాడా? జీడీ నెల్లూరు రా…కదలిరా బహిరంగ […]

Read More

ఓవైసీని ఓడించడమే లక్ష్యం

– భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి పొదుపు సంఘాల మహిళలతో సమావేశంలో అనేక సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారు. కేసీఆర్ సర్కార్ రేషన్ కార్డులు గత పదేళ్లుగా ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫించన్లు, ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి.. ఇంత వరకు ఆ ఊసే లేదు. పొదుపు సంఘాలకు డబ్బులు ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటిలు తెలంగాణ ప్రజల పట్ల గారడీగా […]

Read More

కరెంట్ కోతలు లేని దేశాన్ని నిర్మించే దిశగా చర్యలు

– దేశంలో ప్రతి వ్యవస్థ వ్యవసాయ రంగంతో ముడి పడి ఉంది – గావ్ చలో కార్యక్రమంలో భాగంగా అమీర్పేట్ గ్రామ రైతులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖాముఖి మోదీ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం అని రైతులతో అన్నారు. అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో ప్రతి వ్యవస్థ వ్యవసాయ రంగంతో ముడి పడి ఉందని, భావించి రైతుల మేలుకోసం మోదీ ప్రభుత్వం అనెక చర్యలు తీసుకుంది. […]

Read More

కెసిఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం

– రేవంత్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేయాలి – సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అగ్రహం – “ఎక్స్” వేదికగా రేవంత్ రెడ్డి వైఖరి పై మండిపాటు కెసిఆర్ పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. […]

Read More

పథకాల్లో కోతలు.. ప్రజలపై పన్నుల మోతలు..రోడ్లపై గోతులు

– రాష్ట్రంపై రూ.12లక్షల కోట్ల అప్పుల భారం – అంతిమంగా తాడేపల్లి ప్యాలెస్ కు టన్నుల్లో నోట్ల కట్టలు, ఇదీ జగన్ రెడ్డి సాధించింది • ఫీజు రీయింబర్స్ మెంట్, అమ్మఒడి, వాహనమిత్ర, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం సహా అన్ని పథకాల్లో కోతలు పెట్టి, గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు లేకుండా చేశారు • ప్రచారఆర్భాటంతో ప్రజలసొమ్ము తగలేయడం తప్ప, జగన్ రెడ్డి ప్రజలకు చేసిన మేలు శూన్యం. • […]

Read More

జగన్‌రెడ్డి కనుసన్నలలోనే ఎర్రచందనం స్మగ్లింగ్

– రాయలసీమ కేంద్రంగా సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ వెనకున్నది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వారి అనుచరులే • చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డికి తెలియకుండా ఎవరూ ఒక్క ఎర్రచందనం చెట్టుని కూడా నరకలేరు. • అన్నమయ్య జిల్లాలో పోలీసుల్ని ఢీకొట్టి పారిపోయిన బొలేరో వాహనం వైసీపీ నాయకుడు గజ్జల శ్రీనివాసరెడ్డిదని అక్కడి ప్రజలకు బాగా తెలుసు. • ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసుల్ని వాహనంతో ఢీకొట్టి […]

Read More

అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం అడ్డుపడింది

– టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు తెరిపిస్తాం – వైసీపీ ప్రభుత్వం పేదల పొట్ట కొట్టింది – రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు నడుపుతున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు – రేవేంద్రపాడు అన్న క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా నారా భువనేశ్వరి వ్యాఖ్య మంగళగిరి నియోజకవర్గం, రేవేంద్రపాడు గ్రామంలో నారా లోకేష్ సహకారంతో, తెలుగుయువత నాయకులు కాసర్ల జస్వంత్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంటీన్ ను నారా […]

Read More

వైసీపీలో 74 మంది సిట్టింగులు అవుట్

– రాజ్యసభ ఎన్నికల తర్వాత వైసీపీ అసలు జాబితా? – ఇప్పటి సమన్వయకర్తల జాబితా ఉత్తుత్తిదేనా? – రాజ్యసభ ఎన్నికల కోసమే ఈ వ్యూహమా? – తిరుగుబాటు భయంతోనే అసలు జాబితా నిలిపివేత – రాజ్యసభ ఎన్నికల్లో ఓట్లు వేయరన్న భయమే కారణమట – రాజ్యసభ ఎన్నికల తర్వాత అసలు జాబితా – అందులో 74 మంది సిట్టింగులు అవుట్? – ఇప్పుడు మార్చిన వారిలో కూడా మార్పు చేర్పులు […]

Read More