-అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం -విజిలెన్స్ ఏసీబీ విభాగాలతో తనిఖీలకు ఆదేశం రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే విధివిధానాలుండే కొత్త పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో అమల్లో […]
Read Moreఫేక్ ప్రచారానికి తెరలేపిన వై ‘చీఫ్స్’ గాళ్లు
– జగన్ ఏమైనా దేశ్ కీ నేతనా? – టైమ్స్ నౌ యాజమాన్యానికి కూడా సీన్ అర్థమైనట్టుంది – తెలంగాణలోనే పోటీ చేయడు కానీ, దేశంలో బీజేపీకి ఎక్కువ సీట్లు రావద్దని అసెంబ్లీలోనే అంటాడు… ఇదెక్కడి విడ్డూరమో? -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు బలమైన భారత్ ను తయారు చేయడమే లక్ష్యంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు రావద్దని, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వైకాపాకు […]
Read Moreఅమరావతే ఎపి రాజధానిగా నిలుస్తుంది
– మహిళలు తలుచుకుంటే దేన్నైనా సాధించగలరు -ఎన్టీఆర్, చంద్రబాబు మహిళా సాధికారత కోసం కృష్టి చేశారు -పాడిపరిశ్రమను గ్రామాల్లో మహిళలు జీవనోపాధిగా చేసుకోవాలి – ఆడపిల్లల్ని చదువుల్లో ప్రోత్సహించాలి -అమరావతి రైతులపై ప్రభుత్వ వేధింపులు నన్ను ఎంతో బాధ పెట్టాయి -అమరావతే ఎపి రాజధానిగా నిలుస్తుంది -మహిళా పాడిరైతులతో ముఖాముఖిలో నారా భువనేశ్వరి వెంకటపాలెం:- మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని నారా భువనేశ్వరి అన్నారు. మహిళలు తమ శక్తిని ఎప్పుడూ […]
Read Moreశ్రీ విష్ణు నాభి రహస్యం ఇదీ..
విశ్వంలో నక్షత్ర మండలాలు అనబడే గేలాక్సీలు ఎన్నో ఉన్నాయి. సూర్యుడూ గ్రహాలూ కలిసిన మన సౌరకుటుంబం ఉన్నది పాలపుంత అనబడే ఒక గెలాక్సీ అని మనకు తెలుసు. ఈ పాలపుంతలో మనవంటి సౌరకుటుంబాలు ఎన్నున్నాయో లెక్కే లేదు. సూర్యులు ఎందరున్నారో లెక్కే లేదు. ఈ పాలపుంతకు ఒక కేంద్రం ఉంది. దానిని గేలాక్టిక్ సెంటర్ అంటారు. ఈ గెలాక్టిక్ సెంటర్ అనేది ఊహించనలవి గాని శక్తికి కేంద్రం. అది ప్రస్తుతం […]
Read Moreమోదీతో పెట్టుకుంటే మడతడిపోద్ది
-ఖర్గే ఆస్తులు బట్టబయలు -ఖంగుతిన్న ఖర్గే పిఎం మోడీని సాధారణంగా మృదుస్వభావి పెద్దమనిషిగా తక్కువగా అంచనా వేస్తారు, కానీ అతను తన ప్రత్యర్థులపై విరుచుకుపడినప్పుడు, అతను రక్తస్రావం అవుతాడని మనలో చాలా మందికి తెలియదు! స్పష్టమైన కారణాల కోసం మా అవినీతి మీడియా ద్వారా కవర్ చేయబడిన ఒక ఉదాహరణ ఇక్కడ ఉంది… పార్లమెంటులో కాంగ్రెస్ నాయకుడు, మల్లికార్జున్ ఖర్గే, అందరికీ తెలిసినట్లుగా, ఒక యోధుడి హావభావాలు మరియు “బాడీ […]
Read Moreకౌరవసభను గౌరవ సభగా మారుస్తాం
– టిడిపి ఎమ్మెల్యే డోలా బాలవీరాజంనేయస్వామి ఐదు కోట్లమంది ప్రజలకు దేవాలయం లాంటి చట్టసభలను సీఎం జగన్ రెడ్డి వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు అగౌరవపరిచారు. ఐదేళ్ల పాటు నిర్వహించిన 15 వ శాసనసభ, మండలి సమావేశాలు సజావుగా, సమర్దవంగా నిర్వహించలేకపోయారు. మొదటి అసెంబ్లీ సమావేశాల నుంచి నేడు ముగిసిన చివరి సమావేశాల వరకు శాసనసభలో అనేక చీకటి అంశాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ప్రసంగం ఆలస్యంగా ప్రారంభం అయింది, శాసనసభలో చేసిన […]
Read Moreకొంపలు కూల్చే జగన్ అన్న సర్కారు మళ్లీ అవసరమా?
మద్యం మాఫియాతో వేల కోట్లకు పడగలెత్తారు వాళ్చిచ్చే డబ్బులు తీసుకుని కాంగ్రెస్కు ఓటేయండి జగన్ అన్నది దగా ప్రభుత్వం మాఫియాలు చేసే ప్రభుత్వం పోవాలి మెగా డీఎస్సీ నీ దగా డీఎస్సీ చేశాడు 25 వేలు అని చెప్పి ఎన్నికల ముందు 6 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు ఎన్నికల్లో జగన్ ఆన్న తరుపున నేనే ప్రచారం చేశా అందరికీ ఇస్తాం అని చెప్పా. జగన్ ఆన్న ఈ హామీ […]
Read Moreఎవరీ హర్షమందర్? .. ఏమా సీబీఐ కథ?
ఆయనపై సీబీఐ కేసు ఎందుకు పెట్టింది ఎన్జీఓల పేరిట అడ్డగోలు విదేశీ నిధులు యపీఏ హయాంలో నిధుల ప్రవాహం తాజాగా ఆయనపై సీబీఐ కేసు జాతీయ మీడియాలో కనిపించని వార్త జాతీయ మీడియా కళ్లు మూసుకుందా? జాతి వ్యతిరేక చర్యలు ధృతరాష్ట్ర మీడియాకు పట్టవా? ఇది ప్రధాన మీడియాలో పతాక శీర్షిక కింద రావాల్సిన వార్త! కానీ కనీస కవరేజ్ లేదు! ఫిబ్రవరి 2శుక్రవారం రోజున హర్ష మందర్ మీద […]
Read Moreరాష్ట్ర సమగ్రాభివృద్దిని దృష్టిలో ఉంచుకుని బిజెపి ఎన్నికల ప్రణాళిక
– బీజేపీ మేని ఫెస్టో కమిటీ సభ్యులతో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ: మద్యతరగతి ప్రజలకు ఫోకస్ చేయడమే కాకుండా రాష్ట్ర సమగ్రాభివృద్దిని దృష్టిలో ఉంచుకుని బిజెపి ఎన్నికల ప్రణాళిక ఉండాలని బిజెపి ఎన్నికల ప్రణాళికా సభ్యులకు దిశానిర్దేశం చేశారు బిజెపి రాష్ట్ర అద్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మేని ఫెస్టో కమిటీ సభ్యులతో తొలి సమావేశం నిర్వహించారు. ఇప్పటికే 25 పార్లమెంటు నియోజకవర్గాల్లొ […]
Read Moreబీజేపీ బలోపేతంలో ఎస్సీ మోర్చా కీలక పాత్ర
– దళిత రచ్చ బండ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయాలి – ఎస్సీమోర్చా రాష్ట్ర కార్యవర్గసమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ… దళితుల పై దాడులు జరుగుతున్నా రాష్ట్రప్రభుత్వానికి చీమకుట్టినట్లుకూడా లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. ఎస్సీమోర్చా రాష్ట్ర కార్యవర్గసమావేశం ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసెదేవానంద్ అధ్యక్షతన బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన […]
Read More