కమ్ముకుంటున్న ‘కారు’ మబ్బులు

తమ సమస్యలు చెప్పుకునేందుకు సీఎం నుంచి కింది స్థాయి నాయకుల వరకు ఎవరూ అందుబాటులో లేని స్థితిలోనే ప్రజలు ఇక చాలని బీఆర్ఎస్‌ని సాగనంపారు. ఇప్పటికైనా ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించి, కేసీఆర్ నేలమీదకు దిగి వాస్తవ దృక్పథంతో ఆలోచించకపొతే పార్లమెంటు ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు దక్కడం కూడా కష్టమే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జై కొట్టి జనం ఘనవిజయం అందించారు. దీనికి కారణాలు ఎన్నో.. కేసీఆర్ నాయకత్వంలో 2018లో […]

Read More

పివి నరశింహరావుకు బిజెపి భారతరత్న ఇచ్చి గౌరవించింది

– మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో భారత రత్న అవార్డు ను భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరశింహరావుకు ప్రకటించిన నేపథ్యంలో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పివి నరశింహ రావు చిత్ర పటానికి పూలమాలలు వేసి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ పివి నరశింహ […]

Read More

కవితకు అక్కరకు రాని ‘కార్డు’లు

– కవితకు అక్కరకు రాని ‘తెలంగాణ’.. ‘ఆంధ్రా’..బీసీ’ కార్డు! – బెడిసికొడుతున్న జ్యోతిరావు ఫూలే కార్డు – రేవంత్ నియామకాలపై కవిత అభ్యంతరాలు – ఆంధ్రావాళ్లను నియమిస్తున్నారంటూ ఆరోపణలు – జై తెలంగాణ అనకపోవడంపైనా ఆగ్రహం – మహేందర్‌రెడ్డి నియామకంపైనా కవిత విమర్శలు – పార్టీలో మాయమైన ‘తెలంగాణై’పె కాంగ్రెస్ ఎదురుదాడి – కేసీఆర్ జమానాలో ఆంధ్రా కాంట్రాక్టర్లకే పనులు – ‘మెగా’ కాంట్రాక్టర్లకే ప్రాజెక్టులు ధారాదత్తం – ఏపీ […]

Read More

గోపీచంద్‌ మాళవికల మాయ మాములుగా లేదుగా?

మాచో స్టార్ గోపీచంద్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’ మేకర్స్ ఫస్ట్ ఆఫర్ టీజర్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ లావిష్ గా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ఎదో ఎదో మాయ సాంగ్ ని విడుదల చేశారు. టీజర్ ప్రధానంగా సినిమా బ్యాక్‌డ్రాప్‌ను, గోపీచంద్ పాత్రను టఫ్ కాప్‌గా పరిచయం చేయడంపై […]

Read More

షారూక్‌ తో సందీప్‌కి మధ్య గొడవ… అసలు కారణం ఇదా?

బాలీవుడ్‌ బాద్‌షా… షారుక్ ఖాన్ క్రేజీ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా మధ్య మాటల యుద్దం స్టార్ట్ అయింది. ఇంతకీ వీరిద్దరి మధ్య యుద్ధమేంటబ్బా అనుకుంటున్నారా? అసలు కారణం ఏమయి ఉంటది అని తలలు బద్దలుకొట్టుకోకండి.. ఇటీవలె సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో? అంతకు మించి పాత్రల పరంగా నెగిటివిటీని తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో […]

Read More

సర్వే ఫలితాలతో వైకాపా నాయకత్వం వెన్నులో అణుబాంబు

-ప్రధాని మోడీ ప్రభావం అధికమే -ఊహించని విజయం సాధించనున్న కూటమి -మరోసారి ప్రధాని మోడీ యేనన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చిన ప్రజలు -నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు దేశ ప్రధానిగా మరోసారి నరేంద్ర మోడీ యేనన్న నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వచ్చారని, దానివల్ల కూటమికి అదనపు లాభం చేకూరుతుందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామ కృష్ణంరాజు అన్నారు. లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే సమయంలో జరుగుతుండడం వల్ల కూటమి […]

Read More

ఏపీ సీఎం ఎవరు?

( మార్తి సుబ్రహ్మణ్యం) ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీతో మాట్లాడి.. అమీ తుమీ తేల్చుకునేందుకు ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు. ప్రధానిని కలిసిన తర్వాత మీరు హోదా ఇవ్వకపోతే ఇక సహించేది లేదని హెచ్చరించారట. హోదా ఇవ్వకపోతే ఢిల్లీని దద్దరిల్లచేస్తామని వార్నింగు ఇచ్చినంత పనిచేశారట. అన్నింటికీ ‘సిద్ధం’ అని బరాబర్ చెప్పేశారట. నాకు నా రాష్ట్ర ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారట. ఇన్నాళ్లూ ఊరుకున్నా.. ఇక గమ్మునుండే ప్రసక్తి […]

Read More

పివికి భారతరత్న ప్రకటించడం తెలుగు వారందరికీ గర్వకారణం

– బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ లకు కేంద్రప్రభుత్వం భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడం ఆనందదాయకం. పి వి నరసింహారావు కి భారతరత్న రావడం తెలుగు ప్రజలకు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఆర్థిక సంస్కరణ కోరుకున్న వ్యక్తులకు, తెలుగు వారందరికీ గర్వకారణం సంతోషకరమైన విషయం. […]

Read More

బీసీలను వంచించడానికే జగన్ రెడ్డి వాలంటీర్లతో బీసీ కులగణన

• కులగణన పేరుతో ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరించి, ఎన్నికల వేళ వారిన భయపెట్టి లబ్ధిపొందాలన్నదే జగన్ కపట ఆలోచన • వాలంటీర్లు చేస్తున్న బీసీ కులగణనకు విశ్వసనీయత..చట్టబద్ధత ఉంటుందని జగన్ రెడ్డి చెప్పగలడా? • కేవలం బీసీల్ని మరోసారి వంచించి ఎన్నికల్లో లబ్ధిపొందడానికే హడావుడిగా కేంద్రంతో సంప్రదించకుండా కులగణనకు శ్రీకారం చుట్టాడు • బీసీలకు రాజ్యాంగపరంగా స్థానికసంస్థల్లో దక్కాల్సిన 16వేలకు పైగా పదవులు దక్కుండా చేసిన జగన్ రెడ్డి […]

Read More

పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, స్వామినాథన్ కు భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు

– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న ప్రకటించడం చాలా సంతోషకరం. తెలుగు జాతి ముద్దుబిడ్డ, బహుబాషా కోవిదుడైన పీవీ నరసింహారావు…ప్రధానిగా దేశానికి అందించిన సేవలు మరువలేనివి. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పధం వైపు పరుగులు పెట్టించారు. నేడు మనదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే అందుకు ఆరోజు ఆయన […]

Read More