ఆంధ్రా అభివృద్ధి అంతా మోదీ పుణ్యమే

-రోడ్లకు నయాపైసా ఇవ్వని జగన్ సర్కారు -కేంద్రం డబ్బులిస్తే జగన్ స్టిక్కర్లు వేసుకుంటున్నారు -కేంద్రం సొమ్ముతో జగన్ సర్కారు సోకు -వేల గ్రామాల్లో గాంవ్ ఛలో కార్యక్రమం -వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పామర్రు నియోజక వర్గం: పల్లెకు పోదాం కార్యక్రమాన్ని పామర్రు నియోజకవర్గం నుండి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లెకుపోదాం కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. […]

Read More

కాంగ్రెస్ చేసినవన్నీ అబద్ధపు వాగ్దానాలే

-కౌలు రైతులకు, రైతు కూలీలకు భరోసా నీటిమీద రాతలేనా? -మారెడ్డి లో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ చెత్తబుట్టలో వేశారు -బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించి బీసీలను మోసం చేసింది -కేసీఆర్ పాలన అంకెల గారడీ .. కాంగ్రెస్ పాలన మాటల గారడీ -తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి కేసీఆర్ పాలన అంకెల గారడీ అయితే.. కాంగ్రెస్ పాలన అంకెల […]

Read More

హిందువులంటే సీఎం జగన్ రెడ్డికి ఎందుకు అంత చిన్నచూపు?

-భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు -వైసీపీ పాలనలో హిందూ మత ప్రతిష్టను దిగజార్చుతున్నారు -దేవాలయాల నిర్వహణకు, అర్చకుల వేతనాలకు నిధులు ఇవ్వకపోవడం దుర్మార్గం – టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాం ప్రసాద్ వైసీపీ పాలనలో హిందువుల ప్రతిష్ట దిగజార్చుతున్నారు. ఒకవైపు దేవాలయాలు ధ్వంసం చేస్తూ మరోవైపు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. శ్రీశైలం ప్రసాదంలో ఎముక పడిన ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా.. ఇంతవరకు చర్యలు […]

Read More

వైసీపీ వాళ్లు చెబితే ఓట్లు తొలగిస్తారా? ఇదేం న్యాయం?

– ఫామ్ -7 తో టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి రెండు లేఖలు రాసిన తెదేపా నేత వర్ల రామయ్య • పల్నాడు జిల్లా, ఈపూరు మండలంలోని ప్రతీ గ్రామంలో వైసీపీకి చెందిన వారు తప్పుడు ఫామ్-7 పత్రాలు సమర్పించి దాదాపు 246 టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించారు. • ఓట్లు తొలగించబడ్డ వారికి ఆధార్, రేషన్ కార్డులు లేవని తప్పుడు సమాచారం ఇచ్చారు. • […]

Read More

సీఎం సతీమణి భారతిరెడ్డికి రూ.65 లక్షల విలువైన బంగారపు వస్తువు ఎందుకిచ్చారు?

-వ్యాపారస్తులను జగన్ రెడ్డి ప్రభుత్వం నిలువు దోపిడి చేస్తోంది -ఎవరి హయాంలో వ్యాపారులకు మేలు జరిగిందో బహిరంగ చర్చకు సిద్దమా? – టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ వ్యాపారస్తులకు వైసీపీ పాలనలో ఒనగూరింది ఏమీ లేదని సీఎం జగన్ నిర్ణయాల వల్ల అన్ని రకాల వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ ద్వజమెత్తారు. శనివారం నాడు మంగళగిరిలోని టీడీపీ […]

Read More

వెంకన్న సొత్తు… ఎవడబ్బ సొమ్ము?

-పప్పుబెల్లాల్లా ప్రైవేటు బ్యాంకుల్లో వెంకన్న సొమ్ము డిపాజిట్లు -జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిటు చేయాలన్న నిబంధనకు పాతర -తిరుపతి టౌన్ బ్యాంక్‌లో పదికోట్ల డిపాజిట్లు -అది జాతీయ బ్యాంకా అని ప్రశ్నిస్తున్న భక్తులు -ఆర్బీఐ అనుమతి తీసుకున్నారా? లేదా? -బ్యాంకు దివాలా తీస్తే ఎవరిది బాధ్యత -చైర్మన్, ఈఓ, జేఈఓ నుంచి వసూలు చేస్తారా? -భగ్గుమంటున్న వెంకన్న భక్తులు -తిరుపతి టౌన్ బ్యాంక్‌లో టీటీడీ రూ.10 కోట్ల డిపాజిట్ పై దుమారం […]

Read More

ముఖ్యమంత్రిగా ఇదే జగన్మోహన్ రెడ్డికి ఆఖరి ఢిల్లీ పర్యటన

-జగన్మోహన్ రెడ్డికి కావలసింది ఢిల్లీలో కేసుల నుంచి విముక్తి మాత్రమే -గో రక్షక్ పార్టీ బిజెపి అయితే, గో భక్షక్ పార్టీ వైకాపా -సుయోధనుడికి జరిగిన పరాభవం కంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి జరిగిన పరాభవమే ఎక్కువ -సైద్ధాంతిక విభేదాల దృష్ట్యా వైకాపాను ఎన్డీఏ కూటమికి దరిచేరనివ్వని బిజెపి -తెదేపా, జనసేన, బిజెపి కూటమి ప్రచారకర్తగా రోజా -జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు ఇద్దరు ఇబ్బందులతో రోడ్డున పడ్డారు -నరసాపురం […]

Read More

షర్మిల కాబట్టి బాపట్ల దాటింది..

– వేరేవాళ్లయితేనా? – బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన హెచ్చరిక బాపట్లలో జరిగిన సభలో సీఎం జగన్, తనపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి మండిపడ్డారు. షర్మిల కాబట్టి బాపట్ల దాటనిచ్చామని.. వేరేవాళ్లయితే పరిస్థితి వేరేలా ఉండేదని ఆయన హెచ్చరించారు. ‘ వైఎస్ పై ఉన్న అభిమానంతో ఆమెను క్షమిస్తున్నా. నాపై అన్ని విమర్శలు చేసినా వైఎస్ […]

Read More

విడదల వారి.. ‘రోడ్డు రిజిస్ట్రేషన్’

– ఆపై అడ్డంగా గోడ నిర్మాణం -విడదల రజని ఎమ్మెల్యే అయిన తర్వాత రోడ్డు రిజిస్ట్రేషన్ -మంత్రిగా ఉన్నారని బెదిరిస్తున్నారు -ప్రయాణాలకు అడ్డంగా గోడ కట్టడానికి మీకు బుద్ధి ఉందా? -మంత్రి అయిన వాళ్లు చేసే పనేనా ఇది? -ఎవరికీ బెదిరేది లేదు -నా సభ్యత్వం తొలగిస్తామన్నా బెదిరేది లేదు -ప్రజల్లోకి వెళ్లి విడదల దుర్మార్గాలు బయటపెడతాం -తర్వాత రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారు -ఆ రోడ్డు రెవిన్యూ రికార్డ్స్ […]

Read More

తెలంగాణలో మహిళా ఓటర్లే ఎక్కువ

విడుదలయిన తెలంగాణ ఓటర్ల తుది జాబితా మొత్తం 3,30,37,011 ఓటర్లు పురుష ఓటర్లు 1,64,47,132 మహిళా ఓటర్లు 1,65,87,244 హైదరాబాద్ ఫిబ్రవరి 09: పార్లమెంట్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ లోని ఓటర్ల వివరాలను తెలియజేస్తూ తుది జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,30,37,011 ఓటర్లు ఉన్నట్టు తెలియజేసింది. ఇందులో పురుష ఓటర్లు 1,64,47,132 మంది.. మహిళా ఓటర్లు 1,65,87,244 మంది ఉన్నట్లు పేర్కొంది. అసెంబ్లీ […]

Read More