– సీఎం జగన్కు టీడీపీ ఎమ్మెల్సీల బహిరంగలేఖ బహిరంగ లేఖ 10.02.2024 గౌరవనీయులైన, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్. జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు… విషయం : 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అని గత ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులకు చేసిన మోసం గురించి ఐదేళ్ల మీ పాలనను వెనక్కి తిరిగి చూస్తే యువతకు మీరు […]
Read Moreఅబద్ధాలు చెప్పం… అంతా నిజమే చెబుతాం
– మాది సంక్షేమ-అభివృద్ధి ప్రభుత్వం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మహిళలకు 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు 7,848 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి కేవలం 2,685 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ విధంగా సమాజంలోని 90 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బి.సి, మైనారిటీ మరియు మహిళల కోసం గొప్పలు చెప్పుకోవడానికి పథకాలు బడ్జెట్ లో ఉన్నాయి […]
Read Moreప్రజల మేలు కోసం ప్రతిపక్షం పనిచేయాలి
-బీఆరెస్ ధర్నాలు చేయాల్సింది నల్లగొండలో కాదు… మోదీ దగ్గర -ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కుర్చీ ఖాళీగా ఉండటం సమాజానికి మంచిది కాదు -పులుసు తిని అలుసు ఇచ్చిండ్రు కాబట్టే నాగార్జున సాగర్ పై ఏపీ పోలీసులు పహారా -తెలంగాణ హక్కులను కాపాడేందుకు మేం కొట్లాడుతుంటే.. మా కాళ్లలో కట్టెలు పెడుతున్నారు -గూడ అంజన్నను పరామర్శించేందుకు కూడా బయటకు రాలేదు -ఇంద్రవెల్లి పోరాట యోధులకు నివాళిగా స్మృతి వనం అభివృద్ధి -ఉద్యోగ […]
Read Moreనారాయణ ఇంట్లో దాడులు అమానుషం
– శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉండడమే నారాయణ చేసిన తప్పా? అని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ప్రశ్నించారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు … అంతమంది సిబ్బందితో దాడులు చేయడానికి నారాయణ ఏమైనా స్మగ్లరా? నారాయణ ఇంట్లో దాడులు అమానుషం. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారాయణ ఇంట్లో సోదాలు […]
Read Moreసంక్షేమానికి రేవంత్ రెడ్డి సర్కారు పెద్దపీట
– తెలంగాణ రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891కోట్లు – 6 గ్యారంటీలకు అత్యధిక నిధులు ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా. పరిశ్రమల శాఖ 2543 కోట్లు. ఐటి శాఖకు 774కోట్లు. పంచాయతీ రాజ్ 40,080 కోట్లు. పురపాలక శాఖకు 11692 కోట్లు. మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు. వ్యవసాయ శాఖ 19746 కోట్లు. ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250 […]
Read Moreజగన్కు మోదీ ఝలక్?
– జగన్కు ఎన్డీఏ నో ఎంట్రీ? – ఎన్డీఏలో చేరతానని జగన్ మోదీని కోరారా? – స్పందించని మోదీ? – అమిత్షా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి కారణమేమిటి? – సోషల్మీడియాలో కథనాలు చక్కర్లు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ ఎన్నికలకు సంబంధించి అన్ని సర్వేలూ టీడీపీ-జనసేన వైపు చూస్తున్న నేపథ్యంలో.. దానిని బ్రేక్ చేసేందుకు, వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగన్ చేసిన చివరాఖరి ప్రయత్నాలు బెడిసికొట్టాయా? ఎన్డీఏలో చేరేందుకు జగన్ చేసిన […]
Read Moreమొదలయిన కాంగి.. ‘రేసు’
– ఏపీలో కాంగ్రెస్ టార్గెట్ 20? – ఐదు స్థానాలపై సీరియస్ దృష్టి – ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలే టార్గెట్ – అసెంబ్లీలో కాలుపెట్టాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం – రేవంత్, భట్టి, కోమటిరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, వీహెచ్, జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్ ప్రచారం? – 5 నుంచి 10 శాతం ఓట్ల సాధనపై కన్ను – వైసీపీ ఓటు బ్యాంకు కొల్లగొట్టడమే లక్ష్యం – ఇప్పటికే జనక్షేత్రంలోకి దూసుకుపోతున్న […]
Read Moreవైయస్ బొమ్మ పెట్టుకుంటున్నారు ..మీకు సిగ్గుందా?
– రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కెవిపి రామచంద్రరావు ఫైర్ విజయవాడ:ప్రధాని మోదీ దర్శనం దొరికినందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అభినందనలు తెలపాలి.ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగనే. ఇసుక, మద్యం కుంభకోణం లో దేశంలో చాలా మంది నేతలు అరెస్టు అయ్యారు కానీ ఎపిలోని నేతలకు మాత్రం మినహాయింపు కలిగించారు. బిజెపి దృష్టిలో దేశంలో ఎలాంటి మరక లేని […]
Read Moreకౌలురైతులకు భరోసా ఏదీ ?
ఈ ఐదేళ్లలో 4300 మంది రైతుల ఆత్మహత్య లు వడ్డీల మీద వడ్డీలు పెరిగి సాగు భారం పశు నష్ట బీమా పరిహారం ఎగవేశారు ఇన్ పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం అందలేదు సమగ్రమైన కౌలు విధానం రూపొందించాలి వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న మార్పులతో కౌలువ్యవసాయమే కీలకంగా మారింది. రాష్ట్రంలో వ్యవసాయ మంటే కౌలు వ్యవసాయమే. ఈ ప్రభుత్వం ఆ దృష్టితో చూడకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే ఐదేళ్ల పాలనలో […]
Read Moreచంద్రబాబు వీరాభిమాని..
చంద్రబాబు అభిమానులను చూసి ఉంటారు.. అనుయాయులను చూసి ఉంటారు.. అనుచరులను చూసి ఉంటారు.. సహచరులను చూసి ఉంటారు.. ఆయన్ని ఇష్ట పడే వారిని చూసి ఉంటారు..ఆయన అంటే పిచ్చి వుండే వారిని చూసి ఉంటారు..కానీ వారు అంటే భక్తి భావం కలిగిన వారు కొందరే ఉంటారు.. అటువంటి అరుదైన భక్తులలో ఒకరు.. డాక్టర్ ఇనగంటి లావణ్య .. ఎక్కడో తెనాలి దగ్గర అమృతలూరు లో రైతు కుటుంబంలో పుట్టిన “నార్ల” […]
Read More