భేటీ పాలన ఆరంభంలో మోదీని కలిసి అడిగిన అంశాలు పాలన చివర మోదీని కలిసి అడిగిన అంశాలు Both are same కట్టు’కథలు’ కట్టని మెడికల్ కాలేజీలు కట్టినట్లు ఫ్యాన్స్ గల్లీలో కట్టుకథలు చెబుతుంటే కట్టబోయే కాలేజీలకు సహకారం ఇవ్వమని ఢిల్లీలో అన్న వినతి. “డబ్బు మీరిస్తే డప్పు మేం కొట్టుకుంటాం” తాయిలం మాజీ ప్రధాని చరణ్ సింగ్కి భారతరత్న ఇచ్చిన ఫలితం – ఆరెల్డీ పొత్తుకు సై. యూపీలో […]
Read Moreనీకు నువ్వే తోడుగా నిలబడాలి…
విత్తనం తినాలని చీమలు చూస్తాయ్.. మొలకలు తినాలని పక్షులు చూస్తాయ్.. మొక్కని తినాలని పశువులు చూస్తాయ్ అన్ని తప్పించుకుని ఆ విత్తనం వృక్షమైనపుడు.. చీమలు, పక్షులు, పశువులు.. ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్…. జీవితం కూడా అంతే టైమ్ వచ్చే వరకు వేచివుండాల్సిందే దానికి కావాల్సింది ఓపిక మాత్రమే….. లైఫ్ లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు.. జీవితంలో ఉన్న వాళ్ళు శాశ్వతం అని భావించకు.. ఎవరో […]
Read Moreశ్రీశైలం ఆలయంలో పులిహోర ప్రసాదంలో మాంసపు ఎముక
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు.. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. మల్లన్న భ్రమరాంబ దంపతులను దర్శనం చేసుకుని తరిస్తారు. తాజాగా క్షేత్ర పరిధిలో భక్తులకు పులిహోర ప్రసాదం పంపిణి చేశారు. ఈ ప్రసాదంలో మాంసపు ఎముక రావడంతో కలకలం సృష్టించింది. భ్రమరాంబ అమ్మవారి ఆలయం వెనుక బ్రహ్మానందరాయ గోపురం ప్రసాదాల పంపిణీలో ఈ ఘటన చోటు చేసుకుంది. […]
Read Moreజగన్ ఓడిపోతారని కేసీఆర్ కు తెలిసిపోయిందా ?
ఓటుకు నోటు కేసును ఉపయోగించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.ఈ కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్లోని భోపాల్కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడు ముఖ్యమంత్రి కావడం వల్ల కేసు దర్యాప్తును ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉందని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసును పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లేదా కర్ణాటకకు బదిలీ చేయాలని […]
Read More