తిత్లీ తుపాను సమయంలో బాధితులను ఆదుకున్న సమర్థవంత నేత లోకేష్

తట్ట మట్టి కూడా వేయని అప్పలరాజు అక్కడ సెల్ఫీలు తీసుకోవాలి అవినీతి చేసి పలాస పరువు తీశారు కిడ్నీ ఆసుపత్రి ఎవరికీ ఉపయోగపడటం లేదు తిత్లీ తుపాను సమయంలో బాధితులను ఆదుకున్న సమర్థవంత నేత లోకేష్ పవన్ కళ్యాణ్ మనతో కలిశాక జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు జగనన్న బాణం తిరిగి ఆయనకే గుచ్చుకొని కొట్టుమిట్టాడుతున్నాడు పలాస శంఖారావం సభలో శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ నాయుడు చాలా రోజుల తర్వాత […]

Read More

ఇచ్చాపురంలో నారా లోకేష్ కు వినతుల వెల్లువ

ఇచ్చాపురం: అధికారపార్టీ అక్రమాలను ప్రశ్నించినందుకు తనపై అట్రాసిటీ కేసు పెట్టి వేధిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కంచిలి మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, ప్రస్తుత ఎంపీటీసీగా ఉన్న మాదిన రామారావు ఆవేదన వ్యక్తంచేశారు. శంఖారావం సందర్భంగా రామారావు యువనేతను కలిసి వైసిపి నేతల వేధింపులను ఏకరువుపెట్టారు. నియోజకవర్గంలో వైసిపి నేతల అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలపై ప్రశ్నిస్తున్నందుకు మాపై కక్షగట్టారు, వైసీపీ ప్రభుత్వం అట్రాసిటీ కేసు నమోదు చేసి […]

Read More

తెలంగాణలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ -కాంగ్రెస్ పార్టీ మధ్యే పోటీ

దేశంలో మరోసారి బీజేపీ సర్కారు రావాలి మోదీకి ఎదురునిలబడే శక్తి ఏ కూటమికి లేదు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ […]

Read More

ఉద్యమాన్ని ఉధృతం చేసి జగన్ ప్రభుత్వాన్ని లొంగదీస్తాం

– 3.5 కోట్ల గ్రామీణ ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు రాజీలేని పోరాటాలు చేస్తాం – ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసి జగన్ ప్రభుత్వాన్ని లొంగదీస్తాం – విజయవంతమైన సర్పంచ్ ల చలో అసెంబ్లీ – ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం అధ్యక్షుడు యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ అసెంబ్లీ గేటు ముందు, మందడం గ్రామ సెంటర్లో, విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో, ఉయ్యూరు లోని రాజేంద్రప్రసాద్ నివాసం […]

Read More

‘దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం’ ప్రారంభం రేపు

– కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంగీత నాటక అకాడెమీ ప్రాంతీయ కేంద్రం – కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చొరవతో హైదరాబాద్‌కు కేటాయింపు – కళలకు ప్రోత్సాహం, సాంస్కృతిక పునర్వైభవానికి పెద్దపీట – ముఖ్య అతిథిగా హాజరుకానున్న భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు – ఘంటసాల ని స్మరించుకునేలా ‘భారత కళా మండపా’నికి శంకుస్థాపన – కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో ఘనంగా కార్యక్రమం […]

Read More

రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే కాపాడగలరు

బీసీలకు మేలు చేశాం అని చెప్పే సత్తా మంత్రులకు ఉందా? మెడికల్ సీట్లు అమ్ముకున్న చరిత్ర ఈ వైకాపా ప్రభుత్వానిదే టీడీపీ జనసేన పొత్తు రాష్ట్ర ప్రజల కోసమే – ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు మరియు సంగండైరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అధ్యక్షతన పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జయహో […]

Read More

ప్రపంచ దేశాల్లో భారతదేశం పేరును మోడీ మరింత విస్తృత పరిచారు

50 ఏళ్ల సినీ ప్రస్థానం మురళీ మోహన్ ఘనత సినీ, వ్యాపార, రాజకీయ రంగాల్లో మురళీమోహన్ సక్సెస్ ఎన్టీఆర్ ఆశయమైన పేదరికం లేని సమాజం కోసం పాటుపడతాం తెలుగుజాతి నెంబర్ – 1 కావాలన్నదే నా కల మురళీ మోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శిల్పకళా వేదిక సహా సైబరాబాద్ అభివృద్ధిని కార్యక్రమంలో మననం చేసుకున్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్: 50 […]

Read More

ఎంపీగా అరుదైన ఘనత సాధించిన టీడీపీ ఎంపీ రామ్మోహన్

– ఎంపీ రామ్మోహన్ నాయుడికి సంసద్ రత్న అవార్డు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి అరుదైన గౌరవం దక్కింది. ఎంపీల పనితీరు ఆధారంగా ఇచ్చే సంసద్ రత్న అవార్డుకు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎంపికయ్యారు. పార్లమెంట్ సభ్యునిగా కనబర్చిన ప్రతిభను గుర్తించి ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ ఈ అవార్డుకు ఎంపిక కావడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. అవార్డుకు ఎంపిక […]

Read More

అవినీతికి చీర కడితే.. ఆమె రోజా అవుతుంది

-రోజా ఓ కరెప్షన్‌ క్వీన్‌ -వెంటిలేటర్‌పై రోజా రాజకీయ కేరీర్‌ -వైసీపీ నుండి గెంటేయడం ఖాయం -చంద్రబాబును విమర్శించే స్థాయి లేదు – టీడీపీ మహిళా నాయకురాలు సందిరెడ్డి గాయత్రి రాజకీయంగా రోజాకే దిక్కులేని స్థితిలో ఉందని, అలాంటి ఆవిడ విజనరీ అయిన చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటని టీడీపీ మహిళా నాయకురాలు సందిరెడ్డి గాయత్రి అన్నారు. జగన్‌రెడ్డి ఇప్పటి వరకు ఏడు జాబితాలు ప్రకటించినా ఇంతవరకు రోజా పేరును […]

Read More

కమలం-కారు.. కలసి కదనం?

– లోక్‌సభ ఎన్నికల్లో 2 సీట్లకే బీఆర్‌ఎస్ పరిమితం? – వరంగల్,మెదక్‌లోనే గెలుపు – మిగిలిన చోట్లా కాంగ్రెస్-బీజేపీ పోటాపోటీ – సర్వే ఫలితాల్లో వెల్లడి – కాంగ్రెస్ వైపు చూస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు – దానికి చెక్ పెట్టేందుకే బీజేపీతో పొత్తు యోచన – గ్రేటర్ మినహా జిల్లాల్లో మైనారిటీలు కాంగ్రెస్ వైపే – త్వరలో నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్? – సోషల్‌మీడియాలో కథనాల వెల్లువ – ఎన్డీఏలోకి […]

Read More