-కుల గణన తోనే అన్ని కులాలకు సరైన ప్రాతినిధ్యం -కులగణనతో అగ్రవర్ణాలకు ధీటుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధి -మంగళగిరిలో చేనేత వస్త్ర సమాదాన్ని ప్రారంభించిన ఎంపి విజయసాయిరెడ్డి మంగళగిరి. ఫిబ్రవరి 12: స్వర్ణకారుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని రాజ్యసభ సభ్యులు, వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి వెల్లడించారు. నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి […]
Read Moreత్వరలో ఇంట్లో కుక్కలకూ పన్నులు వేస్తాడు ఈ సైకో జగన్
గాలి పీల్చుతున్నారా పన్ను కట్టండని చెప్తారు 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచాడు 3 సార్లు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచాడు ఇక్కడ డమాబుస్ ఎమ్మెల్యేను గెలిపించారు ఐదేళ్లలో ఈ డమాబుస్ ఎమ్మెల్యే రూ.1000 కోట్లు సంపాదించుకున్నాడు కొడుకు పెళ్లి కోసం రూ.1.30 కోట్లు వసూలు చేశాడు ఇసుకలో రూ.300 కోట్లు కొట్టేశాడు ఆఖరికి చెత్తపన్ను కూడా వేశాడు వారి పేర్లు కూడా పుస్తకంలో రాశాను. ఎవర్నీ వదలను సూపర్-6 […]
Read Moreవైసీపీలో బీసీలకు మొండి చేయి
వైసీపీపై ఎమ్మెల్సీ జంగా తిరుగుబాటు బీసీలకు పదవులు ఇచ్చారు.. అధికారాలు ఏవి? వైసీపీలో సామాజిక న్యాయం నేతిబీలలో నెయ్యి లాంటిది బీసీలకు పార్టీలో గౌరవం లేదు అన్ని పదవులు ఒకే వర్గానికి? మీడియాతో వైసిపి ఎమ్మెల్సీ జంగా కష్ణమూర్తి వైసిపిలో సామాజిక న్యాయం నేతిబీరకాయలో నెయ్యి లాంటిదని ఎద్దేవా చేశారు. బీసీ నేతలకు ఎక్కడా న్యాయం జరగడంలేదని, గౌరవం ఇవ్వడంలేదని, ప్రోటోకాల్ పాటించడంలేదని వైసిపి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. […]
Read Moreజగన్ తుగ్లక్ సింహం అందుకే తాడేపల్లి దాటి బయటకు రాడు
ఆముదాలవలసలో ముగ్గురు దొంగలు హుండీలు పెట్టుకొని దోపిడీ చేస్తున్నారు ముగ్గురు సూపర్ ఎమ్మెల్యేల కలెక్షన్ల పర్వం సీతారాం స్పీకర్ గా ఉండి చేసింది శూన్యం కోన రవి పులి లా పోరాడుతున్నారు మళ్లీ రవిని గెలిపించుకోవడం ప్రజలకు అవసరం – ఆముదాలవలస శంఖారావం సభలో శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ నాయుడు ఆముదాలవలసలో కూనరవికుమార్ పులిలా పోరాడుతున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇకపై మరో ఎత్తు, నియోజకవర్గంలో పసుపు తప్ప […]
Read Moreజగన్ అవినీతి సర్కారుపై బిజెపి జంగ్
– భాజపా ముఖ్య నాయకుల సమావేశంలో దగ్గుబాటి పురందేశ్వరి వైకాపా అవినీతి, అసమర్ధ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు భాజపా ప్రజలతో కలసి ప్రజాపోరు చేయనుందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్టంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 21 నుంచి 30 వరకు 9 రోజుల పాటు ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య నాయకుల […]
Read Moreసైకో జగన్ సర్కారును సాగనంపాల్సిందే
-మన హద్దురాళ్లపై జగన్ ఫోటో ఎందుకు? – టిడిపి ఇప్పటివరకు ఎవరి ఆస్తులు ధ్వంసం చేయలేదు శ్రీకాకుళం శంఖారావంలో నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి యువగళం జైత్రయాత్రలో రాష్ట్రప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన యువనేత లోకేష్ శంఖారావంలో భాగంగా ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది.నిస్సత్తువ ఆవరించిన జాతి పునరుజ్జీవం కోసం యువనేత లోకేష్ శంఖారావం ప్రారంభించారు. వైసిపి నేతలు ఎన్ని అవమానాల పాల్జేసినా ప్రజలకోసం పోరాడుతున్న చంద్రబాబుకి […]
Read Moreఅధికారం వచ్చాక అబ్బా సంగతి తేల్చాల్సిందే
– తమ్మినేని దోపిడీకి అడ్డుకట్ట వేస్తాం – ఆముదాలవలస శంఖారావం సభలో జనసేన ఇన్ ఛార్జి రామ్మోహన్ వంశధార-నాగావళి అనుసంధానానికి గత ప్రభుత్వంలో భూసేకరణచేసి, 68శాతం పనులు పూర్తిచేస్తే, జగన్ వచ్చాక అయిదేళ్లలో కేవలం 10శాతం పనులు కూడా పూర్తిచేయలేక పోయిన అసమర్థుడు జగన్ రెడ్డి.2నదుల అనుసంధానం జరిగితే రైతలు బాగుపడతారు, రైతులకోసమే తాను వచ్చానని చెప్పి మోసగించాడు. వంశధార – నాగావళి కరకట్టల పనులు అంగుళం కూడా ముందుకు […]
Read Moreవాలంటీర్ల పోస్టులు కూడా అమ్ముకున్న అవినీతిపరుడు తమ్మినేని సీతారాం
– అసమర్ధుడు చేతకానివాడు – 10 కోట్ల విలువ చేసే ఇంటిని కొట్టేసిన దౌర్భాగ్యుడు తమ్మినేని సీతారాం – ఆముదాలవలస శంఖారావం సభలో టిడిపి ఇన్ చార్జి కూన రవికుమార్ పడిలేచిన కెరటం, ఉప్పెనలా విజృంభిస్తున్న యువనేత లోకేష్ శంఖారావంతో జగన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.అరాచకవాది, అవినీతిపరుడు, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు దిగమించి, 16నెలలు చిప్పకూడుతున్న సైకోతో ఈరోజు మనం యుద్ధం చేస్తున్నాం. ఒక్కచాన్స్ అన్నవాడి టైం అయిపోయింది, […]
Read Moreలోకేష్ కు నరసన్నపేట లో వెల్లువెత్తిన సమస్యలు
నరసన్నపేట: నరసన్నపేట నియోజకవర్గంలో వివిధ వర్గాలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. మీ సేవ నిర్వాహకులు తమ సమస్యలను విన్నవిస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాము రోడ్డున పడ్డామని, మీరు అధికారంలోకి వచ్చాక తిరిగి తమ సేవను సమర్ధంగా వినియోగించుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ దివ్యాంగ విభాగం ప్రతినిధులు తమ సమస్యలను తెలియజేస్తూ.. దివ్యాంగులకు అంత్యోదయ రైస్ కార్డుల ద్వారా […]
Read Moreజగన్ మైనారిటీలను గాలికి వదిలేశారు
– ఏపీ ల్యాండ్ పైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయండి – లోకేష్ కు శ్రీకాకుళం ప్రజల వినతుల వెల్లువ శ్రీకాకుళం: శంఖారావం కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం వచ్చిన యువనేత లోకేష్ కు వివిధ వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. ఇస్లాం బ్యాంక్ ద్వారా మైనార్టీల జీవితాల్లో మార్పు తీసుకురావాలని, ప్రస్తుత ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, టీడీపీ అధికారంలోకి వస్తే తమవర్గం సంక్షేమం కోసం […]
Read More