6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్

– విడుదల చేసిన విద్యా శాఖ మంత్రి బొత్స   *2280 ఎస్జిటిలు, స్కూలు అసిస్టెంట్స్ 2299 , 1264- టిజిటిలు, 215 – పిజిటిలు, ప్రిన్సిపల్స్ 42 పోస్టులు కలిపి మొత్తంగా 6100 పోస్టులకి డిఎస్సీ *నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకూ ఫీజు చెల్లింపునకు గడువు *ఫిబ్రవరి 22 వరకూ దరఖాస్తులు స్వీకరణ *మార్చి 5 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం *మార్చి […]

Read More

పూర్తిస్థాయిలో అండ‌గా ఉంటాం

*అస్వ‌స్థ‌త‌కు కార‌ణాలను అన్వేషిస్తున్నాం *సోమ‌, మంగ‌ళ‌వారాల్లో నివేదిక‌లు వ‌స్తాయి *ఇంటింటి స‌ర్వే తుదిద‌శ‌కు చేరుకుంటోంది *మంచినీటి స‌ర‌ఫ‌రాపై పూర్తి స్థాయి నిఘా *మెరుగైన వైద్యం అందేలా చ‌ర్య‌లు *ప్ర‌భుత్వాస్ప‌త్రిలో ప్ర‌త్యేక వార్డు ఏర్పాటు *వైద్య‌శిబిరాలు నిర్వ‌హిస్తున్నాం *అంబులెన్సులు కూడా సిద్ధం చేశాం *రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని *మీడియాతో ప్ర‌త్యేక స‌మావేశం *ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌త్యేక స‌మీక్ష‌ *ప్ర‌భుత్వాస్ప‌త్రికి వెళ్లి రోగుల‌ను ప‌రామ‌ర్శించిన మంత్రి గుంటూరులో ప‌లువురికి అనారోగ్య […]

Read More

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

– ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మంత్రి విడదల రజిని ముఖ్య ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు   గుంటూరు నగరంలోని మూడు ప్రాంతాల నుంచి వాంతులు విరోచనాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు అన్నారు. సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, వైద్య […]

Read More

సీఎం, మంత్రులు సాగర్ ప్రాజెక్టుకు ఎందుకు వెళ్లడం లేదు?

-ఏపీ నేతలకు కాంగ్రెస్ నేతలు ఏజెంట్లు -బిఆర్ఎస్ పోరాటంతోనే కృష్ణా జలాలపై కాంగ్రెస్ తీర్మానం -కృష్ణా జలాల వివాదం అనేది తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య -కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయికార ఒప్పందం ఉంది -కాంగ్రెస్ నేతల చేతకానితనం వల్లే కృష్ణా జలాలపై హక్కుని కోల్పోయాం -జలాల విషయంలో కేంద్రంపై పోరాడాల్సింది పోయి మా పై ఎదురు దాడి చేయడం దురదృష్టకరం -కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది -రేపటి […]

Read More

ఉత్తం మాటలు ఉత్తవే

-తీర్మానం చేయడం బి ఆర్ ఎస్ పార్టీ విజయం -చేసిన తప్పులు సవరించుకున్నందుకు ధన్యవాదాలు -కాంగ్రెస్ కృష్ణా అంశంపై ఇచ్చిన దానిలో అవాస్తవాలు -సభకు క్షమాపణ చెప్పండి -కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు -సీఎం రేవంత్ రెడ్డి సీటు లేదు -నల్లగొండ సభ పుణ్యమే.ఈరోజు కృష్ణా అంశంపై చర్చ -పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ పొక్క పెంచినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? -మేము పేగులు తెగేదాకా కొట్లాడాం -అసెంబ్లీలో మాజీ […]

Read More

ప్రాజెక్టులను అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ తెలంగాణ నీటి హక్కులను […]

Read More

ఉజ్వల భవిష్యత్తు , ఉపాధికి మార్గం చూపే పాలిటెక్నిక్

-సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి -ఏప్రిల్ 27న రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్ 2024 నిర్వహణ -ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ప్రవేశ పరీక్ష కోసం ఉచిత శిక్షణ పదవ తరగతి తర్వాత ఉజ్వల భవిష్యత్తు, పిన్న వయస్సులోనే ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఉత్తమమైన మార్గం “పాలిటెక్నిక్ విద్య” మాత్రమేనని సాంకేతికి విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ లలో ప్రవేశం కోసం […]

Read More

ముఖ్యమంత్రి వైనాట్ 175నినాదం వెనుక భారీ కుట్ర

-20 నుంచి 29 వరకు అసెంబ్లీ స్థాయిల్లో ప్రజాపోరు యాత్ర -బిజెపి ని ఏపీ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు -బిజెపి లో చేరికలే నిదర్శనం -గత మూడు రోజులుగా ఆరు జిల్లాలకు చెందిన పారిశ్రామికవేత్తలు బిజెపిలో చేరేందుకు క్యూ – బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ….విద్వేషం… నియంత్రుత్వం మినహా వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివ్రుద్ధి వాతావరణం లేకుండా పోయిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి […]

Read More

రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు

త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున వైసీపీ సభ్యులు గొల్ల బాబూరావు,వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాధరెడ్డిలు సోమవారం అసెంబ్లీలో రాజ్యసభ ఎంపి అభ్యర్థులుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారైన సంయుక్త కార్యదర్శి యం.విజయరాజు వద్ద వారి నామినేషన్లను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పివి.సుబ్బారెడ్డి,ఉప కార్యదర్శి వనితా రాణి,అభ్యర్థులు తరపున రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాజ్యసభ ఎంపి విజయసాయి రెడ్డి […]

Read More

కలుషిత నీరుతాగి ప్రజలు చనిపోతున్నా జగన్‌రెడ్డికి పట్టదా?

• జగన్ రెడ్డి అసమర్థత, వైసీపీప్రభుత్వ చేతగానితనంతో రాష్ట్రంలో ‘ఆరోగ్య విపత్తు’ తలెత్తింది • గుంటూరు నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కలుషిత తాగునీటి సమస్యపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలి • కలుషిత మంచినీరు తాగి రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఇద్దరు, అనధికారికంగా 10 మంది చనిపోయారు • వేలమంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు • వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీకి తన శాఖలో ఏంజరుగుతోందో తెలియడంలేదు • […]

Read More