జగన్ తాగేది ప్రజల రక్తం

-జగన్ రెడ్డికి వైకాపా ఎంపీలే ముఖం చాటేస్తున్నారు -ఉద్యోగులను మాయచేసే జిపిఎస్ తెచ్చాడు -ఉద్యోగులు కూడా బైబై జగన్ అంటున్నారు -పిన్ని తాళిబొట్లు తెంపింది ఎవరు? -ఇది జగనాసుర రక్తచరిత్ర. -రేపో మాపో జగన్ రెడ్డి కూడా జైలుకు వెళతారు -జగన్ తాగేది ప్రజల రక్తం -లోకేష్ వైకాపా పాలిట మూర్ఖుడు -నాపై కోడిగుడ్లు వేస్తే మనవాళ్లు ఆమ్లెట్లు వేసి పంపారు -వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే -18 నుంచి 59 […]

Read More

వైసీపీ గుర్తింపుని తక్షణమే రద్దుచేయాలి

• వైసీపీనాయకుల్ని నమ్మి గిరీశా.. చంద్ర మౌళీశ్వర్ రెడ్డి లాంటి అధికారులు బలైపోయారు.. మరి మంత్రి పెద్దిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి లాంటి వారి సంగతేమిటి? • ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వమ్ముచేసేలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైసీపీ నేతల్ని ఎన్నికల్లో పోటీచేయకుండా ఎన్నికల సంఘం టెర్మినేట్ చేయాలి • ఓటర్ల జాబితాలో అవకతవకలు.. ఇతర తప్పిదాలకు పాల్పడే చిన్నస్థాయి అధికారులతో పాటు, పెద్దపెద్ద తిమింగలాలపై […]

Read More

జగన్ రెడ్డి పరిపాలన చేతకాని అధముడు

– వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు – ఎన్ని యాత్రలు తీసినా…తీర్థయాత్రలు చేసినా వైసీపీకి అంతిమయాత్ర తప్పదు – గుంటూరు నగర జనసేన అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పదే పదే తనను తాను అర్జునుడిగా చెప్పుకుంటున్నాడని , జగన్ రెడ్డి అర్జునుడు కాదని పరిపాలన చేతకాని అధముడని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ విమర్శించారు. జనంలోకి జనసేన కార్యక్రమంలో […]

Read More

బాబును మళ్లీ సీఎంను చేసేవరకూ విశ్రమించకండి

– గుంటూరు లోని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు క్యాంపు కార్యాలయంలో టీడీపీలో చేరిన చుండూరు మండలం మండూరు గ్రామ 30 కుటుంబాల వైసీపీనేతలు,కార్యకర్తలు ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ.. ముందుగా వైసీపీ ప్రభుత్వం నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన చుండూరు మండలం మండూరు గ్రామం నుండి జొన్నకూటి సాంబశివరావు, రెడ్డి ధనుంజయ, తాడిశెట్టి బాబు, గుండాల వెంకటేశ్వర్లు, దర్శి సంసోను, దేవిరెడ్డి […]

Read More

‘జగన’ంత కుటుంబమేదీ?

-వైఎస్ విధేయులు.. జగన్ వెంట ఏరీ? -కెవిపి నుంచి ఉండవల్లి వరకూ -కడప హుస్సేన్ నుంచి అమలాపురం హర్షకుమార్ వరకూ -చివరకు చెల్లి షర్మిల-సునీత నుంచి తల్లి విజయమ్మ వరకూ -నాటి వైఎస్ సన్నిహితులు కూడా జగన్ వెంట లేని వైనం -వైఎస్ విధేయులు జగన్‌కు దూరంగా ఎందుకున్నారు? -సోషల్‌మీడియాలో ఆసక్తి కలిగిస్తున్న కథనాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) పాదయాత్ర ముగిసి అధికారంలోకి వచ్చే ముందు వరకూ ఆయనది ‘జగన’ంత […]

Read More

‘కోస్తా’లో ‘సీమ’ సవాళ్లేందీ?

– పోలీసులు పనిచేస్తున్నారా? – బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన వ్యాఖ్యలపై చర్యలేవీ? – షర్మిల కాబట్టి బాపట్ల దాటిందన్న కోన – మరొకరైతే బాపట్ల నుంచి వెళ్లనిచ్చేవాళ్లం కాదంటూ ఘూటు హెచ్చరిక – దమ్ముంటే రమ్మని షర్మిల ప్రతి సవాల్ – ఎంతమంది వస్తారో చూద్దామని షర్మిల ఫైర్ – మీ దమ్మేంటో చూపాలని సవాల్ – ఇప్పటిదాకా కోనపై చర్యలు తీసుకోని పోలీసులు – కొందరిపైనేనా పోలీసుల […]

Read More

కన్నా నిర్వహణలో పేదలకు ఉచితంగా రక్త పరీక్షలు

– ప్రతి ఆదివారం ఉచిత రక్త,క్రియటిన్ పరీక్షలు సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సూచన మేరకు సత్తెనపల్లి మునిసిపల్ పరిధిలో గత నాలుగు వారాల నుంచి రక్త పరీక్షలు, క్రియటిన్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. 15,16 వార్డులలో వడ్డవల్లి ఆంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని కన్నా లక్ష్మీనారాయణ ప్రసంగింస్తూ, ప్రతి ఒక్కరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. […]

Read More

నాయకుడంటే రాబోయే తరాల కోసం పనిచేసేవాడు

-చంద్రబాబు కోసం పోరాటం చేద్దాం -ఎన్టీఆర్‌ కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం -గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణానదికి అనుసంధానం -ప్రకృతి వనరుల లూటీ జరుగుతోంది – సీనియర్ జర్నలిస్ట్ పూల విక్రమ్ రాసిన “మహా స్వాప్నికుడు” పుస్తకా విష్కరణలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి గోపాలగౌడ, మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్దన్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, జర్నలిస్టు పూలవిక్రమ్ అభిభాషణ విజయవాడ : నారా […]

Read More

పుస్తకాల ముద్రణ టెండర్లలో రూ.120కోట్ల స్కాం

-పుస్తకాల ముద్రణ టెండర్లలో సైతం వైసీపీ అవినీతి చీడ పురుగులు -కమిషన్ల కోసమే పాత విధానాన్ని రద్దు చేసి కొత్త విధానం -తమిళనాడు న్యూస్ ప్రింట్ & పేపర్ లిమిటెడ్ కు రూ.200 కోట్లు బాకాయిలు -గతంలో సప్లయ్ చేసిన వారికి బాకీలు చెల్లింపులు జరపకుండా రాష్ట్ర ప్రతిష్ణను దిగజార్చిన జగన్ సర్కార్ -కొత్త టెండరు విధానంలో ప్రభుత్వ ఖజానాకు రూ.120 కోట్లు గండి -చక్రం తిప్పిన సీఎంవో అధికారులు […]

Read More