హలో ఏపీ…బైబై వైసీపీ

మోసానికి ప్యాంటు, షర్ట్ వేస్తే ఎలా ఉంటుందో అది జగన్ సొంత చెల్లి, తల్లి నిన్ను నమ్మడం లేదు..నిన్ను మేమెందుకు నమ్మాలి.? తల్లి చెల్లితో ప్రచారం చేయించుకుని…ఇప్పుడు ఇంటి నుండి గెంటేశాడు. షర్మిల, సునీత జగన్ నుండి ప్రాణహాని ఉందని డీజీపీకి లేఖ రాశారు తల్లి, చెళ్లెల్లకు రక్షణ కల్పించలేనోడు రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పిస్తాడా.? జగన్ కూతుర్లు విదేశాల్లో చదవచ్చుకానీ, మన గిరిజన బిడ్డలు విదేశాల్లో చదవకూడదా? పుష్పశ్రీవాణి […]

Read More

అసెంబ్లీకి రాకుండా పారిపోయిన కేసీఆర్ ను పులి అంటారా ? పిల్లి అంటారా ?

ప్రజలు తిరగబడి కేసీఆర్ కు పూలదండలు కాదు… చెప్పుల దండలతో రెడీగా ఉన్నారు అబద్దాలకు హద్దు… పద్దు… ఉండాలి. అంతా చేసి అమాయక చక్రవర్తిలా కేసీఆర్ మాట్లాడుతున్నారు అసెంబ్లీకి రాకుండా పిల్లిలా పారిపోయింది కేసీఆర్ కాదా ? – నల్గొండ సభలో కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండు నెలల తర్వాత ఎట్టకేలకు ప్రజల ముందుకు వచ్చిన కేసీఆర్ నిజాలు మాట్లాడుతారని […]

Read More

కేసీఆర్ ను తిరగనీయరా? సంపుతరా?

-రండి. సంపుదురు రండి -తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను సంపి బతికి బట్టకడతరా? -మేడిగడ్డ దగ్గర ఏం ఉన్నది? ఎందుకు పోతున్నరు? కుంగిపోతే సరిచేయాలి -రైతులకు కూడా చెప్పులుంటయ్. వాళ్లు కొడితే మూడు పండ్లు రాలుతయ్ -దద్దమ్మలు పాలిస్తే గట్లనే ఉంటది -చివరి శ్వాస వరకూ పులిలాగా కొట్లాడుతా తప్ప పిల్లిలాగా ఉండను – నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మన నీటి వాటా కోసం ఛలో నల్గొండ […]

Read More

అయితే ఓకే కవితక్కా!

– వైస్ చైర్మన్ పై అవిశ్వాసంపై వెనక్కి తగ్గిన కౌన్సిలర్లు – ఎమ్మెల్సీ కవితతో జగిత్యాల బీఆర్ఎస్ కౌన్సిలర్ల భేటీ హైదరాబాద్ : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఆ పార్టీకి చెందిన జగిత్యాల కౌన్సిలర్లు మంగళవారం నాడు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. వైస్ చైర్మన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలో కౌన్సిలర్లు ఎమ్మెల్సీ […]

Read More

ఈ గతుకుల రోడ్లు.. జగన్ దిక్కుమాలిన పాలనకు నిదర్శనం

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దివాలాకోరు పాలనకు ప్రత్యక్షసాక్షి ఈ రోడ్డు. పాలకొండ నుంచి కురుపాం శంఖారావం సభలో పాల్గొనేందుకు వెళ్తుంటే కంకరపర్చి వదిలేసిన ఈ రహదారి కన్పించింది. విషయమేమిటని స్థానికులను వాకబు చేయగా, కాంట్రాక్టర్ కు బిల్లులు ఇవ్వకపోవడంతో సగంలో వదిలేసి వెళ్లాడని తేలింది. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లకు రూ.1.80లక్షల కోట్లు బకాయి పెట్టడంతో ఈ ప్రభుత్వం […]

Read More

ఇంట్లో మహిళలకే రక్షణ కల్పించలేని వ్యక్తి మనకు రక్షణ కల్పిస్తాడా?

జగన్ రెడ్డి సైకో.. హిట్లర్ యాత్ర-2 సినిమా వైకాపా నాయకులకు అంతిమయాత్ర జగన్ రెడ్డి అంటే జైలు. చంద్రబాబు విజనరీ అవినీతి ఆరోపణలపై చర్చకు మేం సిద్ధం, మీరు సిద్ధమా? శ్రీకాకుళం ప్రజల స్పీడే వేరు, మీ పట్టే వేరు సొంత అమ్మ, చెల్లే జగన్ రెడ్డిని నమ్మడం లేదు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా రెడ్డి శాంతి అమ్ముకుంటున్నారు మనం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయాం వారి […]

Read More

నల్లగొండ దూరమా? అసెంబ్లీ దూరమా?

కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడయితే శాసనసభలో చర్చకు ఎందుకు రాలేదు? కాలు విరిగిందని అసెంబ్లీకి రాని కేసీఆర్.. నల్లగొండ సభకు ఎలా వెళ్లారు? మీ లక్ష కోట్ల దోపిడీకి కాళేశ్వరం బలై పోయింది తీర్మానంలో లోపాలు ఉంటే హరీష్ రావు ఎలా మద్దతు ఇచ్చారు? కేసీఆర్ కాళేశ్వరానికి కాదు..ఇక కాశీకి వెళ్లి సన్యాసం పుచుకోవాల్సిందే బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి – మేడిగడ్డ వద్ద కాళేశ్వరం […]

Read More

ఛాయ్ బిస్కట్ల చర్చలాగా ఏదో మాట్లాడాం అనడం సరైన పద్ధతి కాదు

– ఉద్యోగులు సహా వివిధ వర్గాలకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం తక్షణమే వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి • ఆర్థిక మంత్రి లేకుండా జరిగిన చర్చల్లో ఆర్థికపరమైన విషయాలు ఎలా కొలిక్కి వస్తాయో ఉద్యోగసంఘం నేతలే చెప్పాలి. • ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ సబ్ కమిటీకి మధ్య జరిగిన చర్చలపై నిజంగా ఇరువర్గాలు సిగ్గుపడాలి. • ఆర్థిక శాఖ కార్యదర్శి చెప్పేవరకు జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు రూ.21వేలకోట్లు చెల్లించాలనే విషయం […]

Read More

బాగా చదువుతున్నారా? మంచి భోజనం పెడుతున్నారా?

– బీసీ హాస్టల్ విద్యార్ధులతో భువనేశ్వరి కులాసా కబుర్లు కదిరి పట్టణం, 8వ వార్డులో ఉన్న బీసీ బాలికల హాస్టల్ విద్యార్థులతో నారా భువనేశ్వరి కాసేపు సరదాగా ముచ్చటించారు. ఆ ప్రాంతంలో పార్టీ కార్యకర్త కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. ఆ సమయంలో విద్యార్థులను గమనించి వారి వద్దకు భువనేశ్వరి వెళ్లారు. విద్యార్థులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని బాగున్నారా అని వారి యోగక్షేమాలడిగి తెలుసుకున్నారు. ఎలా చదువుతున్నారు? మంచిగా భోజనం పెడుతున్నారా? […]

Read More

వైసీపీ కుటుంబాలకు టీడీపీ కండువా కప్పిన కన్నా

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి పట్టణం 22వ వార్డు పల్నాడు జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి , 22వ వార్డు ఇంచార్జ్ మల్లాల నరసయ్య ఆధ్వర్యంలో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. వీరిని పార్టీ కండువా కప్పి హృదయపూర్వకంగా ఆహ్వానించిన మాజీ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక […]

Read More