– సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడి అభయం సూర్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారంనాడు తిరుమలలో ‘రథసప్తమి’ ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా […]
Read Moreఅశోక్ గజపతిరాజుతో ఎందుకు పెట్టుకున్నానా అని భయపడేలా చేస్తా
– మా జోలికి రావొద్దు మై డియర్ జగన్.. – విజయనగరం శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయనగరం : సైకో జగన్ నిన్న ఒకసభలో మాట్లాడుతూ…చొక్కా చేతులు మడతపెట్టాలని వారి కార్యకర్తలకు చెబుతున్నాడు. ఇటు పసుపు సైన్యం, అటు జనసైనికలు కలిసి నీ కుర్చీ మడతపెట్టే రోజులు రాబోతున్నాయి. నీ బ్యాచ్ కు బూమ్ బూమ్, ఆంధ్రాగోల్డ్ కావాలి..కానీ మా కార్యకర్తలకు పసుపు […]
Read Moreప్రవీణ్ కుమార్ పాస్టరా..? లేక నాయకుడా?
– బీఎస్పీ పేరుతో క్రైస్తవ మాఫియా సాగిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ -అక్రమ కేసులను నిరసిస్తూ మోకిలా పోలీస్ స్టేషన్ ను ముట్టడించి తీరుతాం బహుజన్ సమాజ్ వాది (బీఎస్పీ)పార్టీ పేరుతో మాజీ పోలీసు అధికారి ప్రవీణ్ కుమార్ రాజకీయం చేస్తున్నాడా..? లేక క్రైస్తవ మత ప్రచారం చేస్తూ పాస్టర్ గా కొనసాగుతున్నాడా..? అని విశ్వహిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది. తను ఉద్యోగం చేసినన్ని రోజులు హిందూ ధర్మంపై విపరీతమైన దాడి […]
Read Moreరోగలక్షణ అబద్దాల కోరు రేవంత్ రెడ్డి
– హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరం. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు ? భర్తీ ఎప్పుడు జరిగింది ? కాంగ్రెస్ ప్రభుత్వం 5 యేళ్లు పనిచేయాలని BRS కోరుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలోనే మంత్రులు, ఎమ్మేల్యేలు రేవంత్ కు రివర్స్ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ లో ఏక్ నాథ్ […]
Read Moreఅందరూ థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూడాలి: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ‘రాజధాని ఫైల్స్’ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతంపై కక్ష కట్టి, అది కూడా రాష్ట్ర రాజధానిపై పగబట్టి సర్వనాశనం చేసిన ప్రాంతం అమరావతి అని వెల్లడించారు. ఇది ఒక చారిత్రాత్మక విషాదం అని, దీని కోసం కులాల కుంపట్లు రాజేశాడని, విష ప్రచారాలు చేయించాడని చంద్రబాబు మండిపడ్డారు. అధికార బలం మొత్తం ఉపయోగించి ఉద్యమకారులను చిత్ర […]
Read Moreబీసీ సబ్ ప్లాన్ ను తీసుకొస్తాం
* న్యాయపరమైన చిక్కుల్లేకుండా బిల్లును తీసుకొస్తాం * 2011లోనే మన్మోహన్ సింగ్ నాయకత్వంలో దీనికి బీజం పడింది * గత పదేళ్లుగా బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదు * కుల గణన తీర్మానం పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొన్ని దశాబ్దాలుగా బలహీన వర్గాలు ఎదురుచూస్తున్న ఆలోచన, సంఘటన ఇది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం చరిత్రలో నిలిచిపోతుంది. తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి పొన్నంను అభినందిస్తున్నాం. సభలో ముఖ్యమంత్రి […]
Read Moreదొంగ ఓట్లతో కొండెపిలో గెలవాలనుకుంటున్న మంత్రి సురేశ్
• అధికార దుర్వినియోగాలకు పాల్పడి, దొంగఓట్లతో కొండెపి నియోజ కవర్గంలో గెలవడానికి మంత్రి సురేశ్ ప్రయత్నిస్తున్నాడు • మంత్రి పదవిన ఉపయోగించి, ఇష్టానుసారం పక్క జిల్లాల నుంచి తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఎండీవోలను కొండెపిలో నియమించారు • అధికారుల బదిలీలపై కలెక్టర్ని ప్రశ్నిస్తే ఆయన నుంచి సమాధానం లేదు • కలెక్టర్ కు తెలియకుండా మంత్రే స్వయంగా తన సామాజికవర్గం వారిని, తనకు అనుకూలంగా పనిచేసేవారిని ఎన్నికల విధుల్లో నియమిస్తున్నాడు […]
Read Moreజగన్రెడ్డి వ్యాఖ్యలు ఎన్నికల్లో హింసకు సంకేతమే
• బాబు ష్యూరిటీ : భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో టీడీపీ అధినేత ప్రకటించిన పథకాలకు ప్రజలు మద్ధతు తెలపడానికి కారణం..జగన్ రెడ్డి, అతని ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత • 95 లక్షల కుటుంబాలు త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి ఓటేసి, జగన్ ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి • చేతులు మడతపెట్టాలనే వ్యాఖ్యల ద్వారా భయపెట్టేలా మాట్లాడిన జగన్ మాటలు భవిష్యత్ లో […]
Read Moreవాలంటీర్లు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి జగన్ రెడ్డిపై, వైసీపీనేతలపై తిరగబడాలి
• 5 ఏళ్లుగా ప్రజాసేవకులని చెప్పిన వాలంటీర్లు ఎన్నికలకు రెండు నెలల ముందు వైసీపీ నాయకులు ఎలా అయ్యారో, జగన్ రెడ్డి 5 ఏళ్లలో వారికి రూ.9,663కోట్ల ప్రజలసొమ్ముఎలా దోచిపెట్టాడో ఎన్నికల సంఘం ప్రశ్నించాలి • జగన్ రెడ్డి తన పార్టీ భావినాయకులకు దోచిపెట్టిన సొమ్ముని పైసలతో సహా అతని నుంచే రాబట్టాలి • 5 ఏళ్లుగా వాలంటీర్ల సేవలు పొందిన వైసీపీ గుర్తింపు రద్దుచేసి, ఎన్నికల్లో పోటీచేయకుండా చర్యలు […]
Read Moreసైకో పాలనలో పోలవరం ఆశలన్నీ అడియాసలు
– విజయనగరం శంఖారావం సభలో పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు ముఖ్యమంత్రి ఆడుదాం ఆంధ్రా అంటూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. విజయనగరంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే వైసిపిని చూసి కాకుండా తనను చూసి ఓటేయాలని కోరుతున్నారు. ఆయన అంతరార్థం ఏమిటో నాకు అర్థం కాలేదు. స్థానిక ఎమ్మెల్యే స్వామి ఊరినిండా ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు, ఏం అభివృద్ధి చేశారని మీకు ఓటువేయాలి? ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం […]
Read More