జగన్ రాజ్యసభలో ‘రెడ్డి కార్పెట్ ‘ ఎందుకు వేసినట్లు?

-నా బీసీలు నా ఎస్సీలు నా మైనారిటీలు ఏమయ్యారు? – బీసీ ఎస్సీలు రాజ్యసభ ఎంపీ పదవికి పనికిరారా? -ఎస్సీ, బిసి, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులకు తలోక రాజ్యసభ స్థానాన్ని ఎందుకు ఇవ్వలేదు? -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నా ఎస్సీలు, నా బీసీ లు, నా మైనారిటీలని తరచూ మాట్లాడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలలో , రెండు స్థానాలను జనాభాలో […]

Read More

జగన్.. నా ముందు ఒక బచ్చా

-మా సభలకు అడ్డంకులా…నాడు నేను అనుకుంటే నువ్వు రోడ్డుపై తిరిగేవాడివి కాదు -జగన్ ను ఇంటికి పంపేందుకు జనం సిద్ధం..అభ్యర్థులు దొరక్క జగన్ సందిగ్ధం -మూడు ప్రాంతాల ప్రజలు…ఫ్యాన్ మూడు రెక్కలు విరగ్గొట్టాలి -పర్చూరు రా…కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్చూరు : వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ధనవంతుడైతే…ప్రజలు మరింత పేదవాళ్లయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి లేక ప్రజల […]

Read More

కృష్ణపట్నం పోర్టును ముంచేసిన కాకాణి

కంటైనర్ టెర్మినల్ నుంచి సర్వీసెస్ లేవు..లైనర్ కంపెనీకి స్పష్టం చేసిన అదానీ ప్రతినిధులు నిన్న వచ్చింది ఖాళీ కంటైనర్లే. అవి కూడా కేరళలోని అదానీకి చెందిన పోర్టులో రద్దీ కారణంగా ఇక్కడ దించారు ఇప్పటికే ఉపాధి కోల్పోయిన 10 వేల కుటుంబాలకు నిన్న వచ్చిన ఖాళీ కంటైనర్లతో ఉపయోగం శూన్యం ఎగుమతులు, దిగుమతులు కొనసాగిస్తామని లైనర్ కంపెనీలకు అదానీ కృష్ణపట్నం పోర్టు నుంచి మెయిల్స్ పెట్టిస్తారా – నెల్లూరులోని తెలుగుదేశం […]

Read More

పేద మహిళల ఆర్థికాభివృద్ధే లోకేష్ లక్ష్యం

– మంగళగిరిలో స్త్రీశక్తి కేంద్రాన్ని సందర్శించిన నారా బ్రహ్మణి – మహిళలతో మాట్లాడి వారికి అందుతున్న శిక్షణ గురించి అడిగి తెలుసుకున్న నారా బ్రహ్మణి నారా లోకేష్ నెలకొల్పిన స్త్రీశక్తి ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంటుంది. మంగళగిరి మహిళలకు స్త్రీశక్తి ఎంతగానో దోహదపడుతుంది. ఇప్పటికే 47 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం జరిగింది. మంగళగిరి, తాడేపల్లి పట్టణాలతో పాటు దుగ్గిరాలలో ప్రతి రోజు 13 […]

Read More

ప్రపంచంలోనే ప్రమాదకర వృత్తుల్లో జర్నలిజం ఒకటి

-జర్నలిస్టులపై దాడులను యుద్ధ నేరాల కింద పరిగణించాల్సిందే -ఐక్యరాజ్యసమితి గత మూడు దశాబ్దాలుగా జర్నలిజం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటిగా మారుతుందని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. తమ పనిని నిర్వహించే క్రమంలో 1600 మంది జర్నలిస్టులు మరణించారని యునెస్కో నివేదిక తెలుపుతున్నది. యునెస్కో అంచనాల ప్రకారం.. కేవలం పదికి ఒక కేసులో మాత్రమే ఈ నేరాలకు బాధ్యులు చట్టం ముందు విచారణను ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ చట్టం, ఇతర […]

Read More

విజయవంతమైన జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం

– నిర్ణీత కక్ష్యలోకి ఇన్సాట్-3డీఎస్ శ్రీహరికోట:- సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 2,275 కిలోల బరువు గల ఇన్సాట్-3 డీఎస్ ఉపగ్రహాన్ని ఈ వాహననౌక నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాన్ని వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం కక్ష్యలోని ఇన్సాట్-3డీ, ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహాలతో […]

Read More

చేనేత వృత్తికి గుర్తింపు వచ్చేలా ప్రణాళికలు

-నేత కార్మికుల రెట్టింపు ఆదాయం పొందేందుకు సహకరిస్తా – మంగళగిరి చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటాం – చేనేతలకు శిక్షణ, మార్కెటింగ్ కు టాటా గ్రూప్ – మంగళగిరిలో వీవర్ శాలను ప్రారంభించిన నారా బ్రాహ్మణి మంగళగిరి చేనేత కార్మికులకు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. మంగళగిరి పేరు చెబితే చేనేత చీరలు గుర్తొస్తాయని, […]

Read More

కేజ్రీవాల్ పై అసెంబ్లీ విశ్వాసం

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ‘ఆప్’ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై విశ్వాస పరీక్ష లో గెలుపొందారు. ప్రభుత్వం విశ్వాసం విశ్వాసం శుక్రవారంనాడు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఆయన స్వయంగా ప్రవేశపెట్టగా, శనివారం సభలో చర్చ జరిగింది. అనంతరం జరిగిన ఓటింగ్‌లో మూజువాణి ఓటుతో ఆయన సభా విశ్వాసం పొందారు. ఓటింగ్ సందర్భంగా 64 మంది ‘ఆప్‌’ ఎమ్మెల్యేలలో 54 మంది సభకు హాజరయ్యారు. దీనికి ముందు చర్చలో కేజ్రీవాల్ పాల్గొంటూ, […]

Read More

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు

-మంత్రి సిదిరి అప్పలరాజు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైవీ సుబ్బారెడ్డితో కలిసి ప్రణాళికలు వేస్తున్నామని.. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టామని మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా శనివారం మంత్రి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. అందరి లక్ష్యం రానున్న ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదేనని అన్నారు. మంత్రి రాజన్న దొర మాట్లాడుతూ.. రాజకీయ పరిస్థితులను బట్టి ఎవరి సర్వేలు వాళ్ళు చేసుకుంటారని.. దాని […]

Read More

జగన్ ఓటమికి దేవుడు స్క్రిప్ట్ రెడీ

-బీసీలు, ఎస్సీలంటే ఆయనకు చులకన -సూపర్ -6 అంటే ఆంధ్రా భోజనం, రాయలసీమ రాగి సంకటి -అలాంటి పవిత్ర కార్యక్రమాన్ని ఎగతాళి చేస్తున్నారు -అరగంట అంబటికి కోపం వచ్చింది -100 సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ -జగన్ హయాంలో విశాఖ.. విషాదపట్టణం – పెందుర్తి నియోజకవర్గం వేపగుంట శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ పెందుర్తి : సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖను తీర్చిదిద్దింది తెలుగుదేశం […]

Read More