– ప్రజా రవాణా ఇబ్బంది పెట్టేలా సిద్ధం సభలా? – మాజీ శాసనసమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు ఒకప్పుడు ముఖ్యమంత్రులు బహిరంగ సభలు పెడితే ఏం చెబుతారా అని ప్రజలు తండోపతండాలుగా సభలకు వెళ్లి వినేవారు. కాని గత 5 ఏళ్లుగా అటువంటి పరిస్థితి లేదు. సీఎం సభ అంటే ప్రజలు భయబ్రాంతులకు గురి కావాల్సి వస్తుంది. ప్రజా రవాణా ఎక్కడికక్కడ స్థంభించిపోతుంది. సుధూర ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్లాలంటే […]
Read More‘బుద్దా’ రాజకీయ రక్తాభిషేకం!
-రక్తంతో చంద్రబాబుకు జిందాబాద్ -టికెట్ ఇవ్వాలని రక్తంతో వినతి ( మార్తి సుబ్రహ్మణ్యం) ఇదో ప్రేమాభిషేకం లాంటి రక్తాభిషేకం. కమ్ రక్తాభిమానం! అభిమానం ఒక్కోసారి ఎదుటివారికి ఆనందపరుస్తుంది. ఇంకోసారి ఆగ్రహం కలిగిస్తుంది. మరోసారి జాలి వేస్తుంటుంది. ప్రేమ కలుగుతుంటుంది. అప్పుడప్పుడూ మహా ఎబ్బెట్టుగా, అతిగా అనిపిస్తుంటుంది. త మిళాభిమానం అయితే.. తమ అభిమాన నేత కోసం, ఒంటిమీద పెట్రోలు పోసుకుని, ఆత్మహత్యలు చేసుకునే లెవల్లో ఉంటుంది. తమిళనాడులో ఆనందానికి-ఆగ్రహానికి ఇలాంటి […]
Read Moreజగన్ రెడ్డి దొడ్డిలో డబ్బుకు తప్ప అంబేద్కర్ కు విలువ లేదు
– అంబేద్కర్ కన్నా డబ్బే ఎక్కువ అంటూ జగన్ మనసులోని మాటను బహిరంగపరిచారు – అంబేద్కర్ కు వైకాపా చేసిన అవమానాన్ని దళిత జాతి క్షమించదు – మాజీ మంత్రి కె ఎస్ జవహర్ అంబేద్కర్ విదేశీ విద్యకు చంద్రబాబు 5 వేల మందిని విదేశాలకు పంపారు . జగనన్న విదేశీ విద్యకు 5 ఏళ్ల పాలనలో విదేశాలకు పంపింది 300 మందిని మాత్రమే. అంబేద్కర్ పేరుకన్నా డబ్బే ఎక్కువ […]
Read Moreముగిసిన చంద్రబాబు రాజశ్యామల యాగం
ఉండవల్లి :- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నినాసంలో మూడు రోజులుగా జరుగుతున్న రాజశ్యామల యాగం ముగిసింది. శుక్రవారం నుండి నేటి వరకు మూడు రోజుల పాటు యాగం వైభవంగా జరిగింది. గుంటూరుకు చెందిన వేదపండింతులు పి.శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది రిత్వికులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల చేత పలు పూజాక్రతువులు నిర్వహించారు. మూడవ రోజు మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగిసింది. […]
Read Moreఒక చేత్తో ఇచ్చి…మరో చేత్తో గిచ్చి
-గతంలో ఒక పేదవాడి కుటుంబ ఖర్చు పదివేలు -జగన్ జమానాలో అది ఇరవైవేలు దాటింది -జగన్ నాలుగున్నరేళ్ల పాలనపై భగ్గుమంటున్న జనం -సంక్షేమం కాదు బాబోయ్ సంక్షోభం అంటున్న ప్రజలు -ఇచ్చేది బెత్తెడు…తీసుకునేది బారెడు అంటూ గగ్గోలు -మారిన పరిస్థితి పై ముఖ్యమంత్రికి నివేదిక -జగన్ ఇటీవలి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటున్న విశ్లేషకులు (సువర్ణరాజు) ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్లయింది…మరి కొద్ది నెలల్లోనే […]
Read Moreబీజేపీలో వైసీపీ విభీషణులు?
– వైసీపీని కాపాడే యత్నం – వైసీపీతో ఆర్ధిక-వ్యాపారబంధం? – గతంలో ఒక కీలకనేతకు క్వారీ, ఇసుక అమ్మకాల్లో వాటా? – మరో నేతకు సెక్యూరిటీ – వైసీపీతో టచ్లో కొందరు బీజేపీ అగ్రనేతలు? – వైకాపా చెవులకు కోర్ కమిటీ చర్చల వివరాలు? – పొత్తు వద్దన్నదే వీరి లక్ష్యం – బీజేపీని వ్యతిరేకించే టీవీ చానెళ్లతో మ్యాచ్ఫిక్సింగ్ – మీడియా అడిగినట్లూ.. నేతలు చెప్పినట్లూ కలరింగ్ – […]
Read More