భార్య ఎదుట భర్త హత్య

నెల్లూరు జిల్లా రామచంద్రాపురంలో ప్రసాద్‌ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. భార్య నోట్లో గుడ్డలు కుక్కిన కొందరు గుర్తుతెలియని యువకులు.. ఆమె ఎదుటే భర్తను చిత్రహింసలకు గురిచేసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. శరీరంపై 25కు పైగా కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరించాయి. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని […]

Read More

ఎమ్మెల్యేల అనర్హత కేసు మళ్లీ మామూలే

అమరావతి : అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ కార్యాలయం ఇచ్చిన నోటీసులపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పందించలేదు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే..అయితే విచారణకు హాజరుకాకూడదని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే లు నిర్ణయించారు. తుది విచారణకు హాజరుకాకపోతే స్పీకర్ తీసుకునే నిర్ణయానికి బాధ్యులు అవుతారని నోటీసుల్లో పేర్కొన్నారు. పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లు, చానల్స్‌లో వచ్చిన విజువల్స్‌ను ఆయా సంస్థల యాజమాన్యాలు […]

Read More

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆన్ లైన్ దరఖాస్తుకు వారం రోజుల గడువు

• నేటి నుండి 26 ఫిబ్రవరి, 2024 వరకు దరఖాస్తుల స్వీకరణ – సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వివిధ కారణాలతో ఇళ్లస్థలాలకు దరఖాస్తు చేసుకోని అర్హులైన జర్నలిస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు మరో వారం రోజుల గడువు కేటాయిస్తున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి […]

Read More

అబద్ధాల అభినయంలో జగన్ మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే

-250 ఎకరాలలో జనం నిండిపోయారని సాక్షి దినపత్రిక ఊదర కొట్టింది… కానీ 54 ఎకరాలలో మాత్రమే జనం పల్చగా హాజరయ్యారు… -99% హామీలను జగన్ మోహన్ రెడ్డి అమలు చేయలేదు… -ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలి… -సిద్ధం సభ ఖర్చు ప్రభుత్వానిదా?, పార్టీదా?? -ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాను.. -నేను హిందువుని.. నన్ను గెలిపించండని నేను ఎక్కడా ప్రచారం నిర్వహించలేదు… -ఇంగ్లీష్ మీడియాన్ని జగన్ […]

Read More

ఒక్క చాన్సే జగన్ కు రాజకీయంగా చివరి చాన్స్

– రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేదుకు వైసీపీ నాయకులకు దమ్ముందా? – మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచెయ్యడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారు. ఎవరిది అభివృద్ది పాలనో.. ఎవరిది విధ్వంస పాలనో ప్రజలకు తెలుసు. బూటకపు ప్రసంగాలు కాదు…దమ్ముంటే వైసీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలి? ఎవరి పాలన స్వర్ణయుగమో…ఎవరి పాలన రాతి యుగమో తేల్చేద్దాం. రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేదుకు […]

Read More

పొత్తు ఫర్వాలేదు.. కానీ జాగ్రత్త!

– చంద్ర బాబు, పవన్ కల్యాణ్ కు బహిరంగ విజ్ఞప్తి ఉమ్మడి మద్రాస్ ప్రోవిన్స్ నుండి విడబడిన 1953 సం. లగాయతు, 2024 వరకు ఆంధ్ర ప్రాంతం అనేక రకాల దగాలకు గురైనది. ఎన్నెన్నో ఆశలు కల్పించి విశాలాంధ్ర నినాదంతో ఆంధ్ర ప్రదేశ్ గా ఆవిర్భవించిన ప్పటికి, అనేక ఆటు పోట్లతో … పాలకులు అధిక శాతం ఆంధ్ర వారై నప్పటికీ , అభివృద్ధి హైదరాబాద్ లో జరిగి పోయింది. […]

Read More

370 సీట్లకు పైగా గెలవడమే లక్ష్యం

– ఎన్నికల కోడ్ రాకముందే యాత్ర పూర్తి – జనసందేశ్ డిజిటల్ పత్రికను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర రేపు (ఫిబ్రవరి 20న) ప్రారంభమై మార్చి 2వ తేదీ వరకు కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 విభాగాలుగా జరుగుతుంది. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా వరంగల్ వైపు జరిగే యాత్ర మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది. రేపటి నుండి 4 యాత్రలు […]

Read More

బహిరంగ చర్చకు భయమెందుకు సజ్జలా?

– టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర జగన్ ఏమి అబద్దాలు చెప్పారో చెప్పమని సజ్జల రామకృష్ణారెడ్డి ఎదురు ప్రశ్న వేశారు? బహిరంగ చర్చకు ఎందుకు రావాలని మరో ప్రశ్న వేశారు? హామీల్లో 99.5% అమలు చేశామని జగన్ పదే పదే చెప్పేవి పచ్చి అబద్దాలు. టీడీపీ మేనిఫెస్టో నెట్ నుంది తొలగించారని చెప్పేది కూడా కొండంత అబద్ధం. మద్య నిషేదం చేసి ఓట్లు అడుగుతానని, […]

Read More

సంక్షేమం, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?

-పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం -మేం పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని తీసుకువస్తాం -నల్లబెల్లం రైతులంటే ఈ ప్రభుత్వానికి చిన్నచూపు -ఎంపీ కుటుంబ సభ్యుల్నే కిడ్నాప్ చేస్తే ఇక మనపరిస్థితి ఏమిటో ఆలోచించండి – అనకాపల్లి నియోజకవర్గం శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ అనకాపల్లి : నేను ఐటీగా మంత్రిగా ఉన్నప్పుడు నెలకు రెండు ఐటీ కంపెనీలు తీసుకువస్తే.. నేడు వారానికో కిడ్నాప్, భూకబ్జా, […]

Read More

మంత్రి అమర్నాధ్‌కు లోకేష్ కోడిగుడ్డు గిఫ్టు

– ఆయనకు అందించాలని అనకాపల్లి ప్రజలకు పిలుపు – అనకాపల్లిలో అమర్నాధ్ పరువు తీసిన లోకేష్ అనకాపల్లి : టీడీపీ యువనేత లోకేష్ అనకాపల్లి ప్రజల సమక్షంలో మంత్రి అమర్నాధ్ పరువు తీశారు. మంత్రి అమర్నాధ్ గతంలో చేసిన కోడిగుడ్డు వ్యాఖ్యలకు సింబాలిక్‌గా.. అనకాపల్లిలో జరిగిన శంఖారావం సభలో, లోకేష్ అదే కోడిగుడ్డును ఒక గిఫ్టు బాక్సును చూపిస్తూ.. దీనిని మంత్రికి పంపిస్తున్నట్లు చెప్పి కడుపుబ్బ నవ్వించారు. దీనిని మంత్రికి […]

Read More