మీడియా గొంతు నొక్కుతున్న జగన్

తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు గతంలో ఏ రాష్ట్రంలోనైనా అరాచకాలు చోటు చేసుకుంటే బీహార్ పాలనతో పోల్చేవారు. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చూస్తే తాలిబన్ పాలనను తలపిస్తోంది. తన భజనపరులను అందలాలు ఎక్కిస్తూ కూలి మీడియా, నీలి మీడియాలను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి నిజం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్ పాలన అరాచకాలు, అక్రమాలను ప్రజలకు చాటి చెబుతున్న […]

Read More

రాజధాని ప్రాంతంలో వైకాపా ఒక్క సీటు గెలిచినా అది అమరావతికి తీరని ద్రోహం చేసినట్లే

– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య స్పష్టీకరణ ప్రజా రాజధాని అమరావతి విధ్వంసంలో భాగంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాజధాని లో ఉన్న పలు ప్రధాన కార్యాలయాలను అమరావతికి దూరంగా వివిధ ప్రాంతాలకు తరలించారని, రాబోవు 40 రోజులు తర్వాత ప్రభుత్వం మారగానే తరలించిన అన్ని కార్యాలయాలను వెనక్కి తీసుకొస్తామని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ […]

Read More

కనుమూసిన ప్రజాస్వామ్యం

– ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? – పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా? – పట్టపగలే మీడియా సంస్థలు, ప్రతినిధులపై దాడులా? – సీఎం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై హత్యాయత్నం – వీడియోలలో కనిపిస్తున్న దుండగులు -అయినా పూర్తి స్థాయి చర్యలు శూన్యం -తాజాగా కర్నూలులో ఈనాడు ఆఫీసుపై వైసీపీ మూకలదాడి -రాళ్లతో ఆఫీసుపై దాడి చేస్తున్నా కనిపించని పోలీసులు – మీడియాపై బహిరంగదాడులు బెదిరింపులకేనా ? – అమర్, కొమ్మినేని […]

Read More

ఈనాడు కార్యాలయం మీద దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు

– నిజాలు రాస్తే తట్టుకోలేని స్థితికి జగన్ దిగజారిపోయాడు – బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు నిన్న ఆంధ్రజ్యోతి విలేఖరి నేడు ఏకంగా ఈనాడు కార్యాలయం మీద దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. నిజాలు రాస్తే , చెప్పితే తట్టుకోలేని స్థితికి జగన్ దిగజారి పోయాడు అనేదానికి ఈ సంఘటనలే ఉదాహరణలు. జగన్ ఓడిపోతున్నాడు అనేది నిజం , ఆ నిజాన్ని ఉహించుకోలేక పోతున్న నేపథ్యంలోనే ఇలాంటి అప్రజాస్వామిక […]

Read More

లోకేష్ ‘శంఖారావం’తో దద్దరిల్లిన ఉత్తరాంధ్ర

-జగన్ కు సవాళ్లు విసిరిన యువనేత -వైసిపి ఎమ్మెల్యేల అవినీతిపై సింహగర్జన -జగన్ వైఫల్యాలపై శంఖారావం -ఉత్తరాంధ్ర కేడర్ కు ఊపునిచ్చిన శంఖారావం -10రోజులు, 31 నియోజకవర్గాల్లో సాగిన పర్యటన -కార్యకర్తలు, ప్రజలకు భరోసా ఇచ్చిన యువనేత నారా లోకేష్ విశాఖపట్నం: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన తొలివిడత శంఖారావం యాత్ర ఉత్తరాంధ్ర పార్టీ కేడర్ లో నూతనోత్సాహాన్నినింపింది. ఈనెల 11వతేదీన ఇచ్చాపురం నుంచి […]

Read More

జగన్ ఓ మెంటలోడు

-పాలిచ్చే ఆవు టీడీపీ… దున్నపోతు వైసీపీ -నర్సీపట్నం శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ నర్సీపట్నం : ఉత్తరాంధ్ర గర్జన అదిరిపోయింది. ఈ ఉత్తరాంధ్ర గర్జనకు ప్యాలెస్ పిల్లికి ఉచ్చ పడటం ఖాయం. పోరాటాల, పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. బాబు గారి హయాంలో ఉత్తరాంధ్రను అద్భుతంగా అభివృద్ధి చేస్తే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి ఒక్కటే తీసుకువచ్చారు. బాబు గారి హయాంలో పెద్దఎత్తున పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు […]

Read More

తెలుగురైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం

-పరిస్థితి ఆందోళనకరం -కత్తులతో ప్రత్యర్థుల దాడి -ఒంగోలులో ఉద్రిక్తత -బాబు, లోకేష్, అచ్చెన్న, సోమిరెడ్డి, పితాని, కన్నా, బీద ఖండన ఒంగోలు: తెలుగుదేశం పార్టీ అనుబంధవిభాగమైన తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై జరిగిన హత్యాయత్నంతో ఒంగోలులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దుండగులు ఆయనపై కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. కాగా ఆయనను ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మర్రెడ్డిపై హత్యాయత్నం […]

Read More

మత సామరస్యాన్ని కాపాడిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే

– శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎం.ఏ. షరీఫ్ సెక్యులర్ భావాలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లులకు పార్లమెంట్ లో సపోర్టు చేశామని విజయసాయిరెడ్డి మాట్లాడటం అబద్దం. మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకొనేది లేదని టీడీపీని నమ్మొద్దు అని విజయసాయిరెడ్డి మాట్లాడటం, అందని ద్రాక్ష పుల్లన చందంగా ఉంది. బీజేపీతో పొత్తు కోసం జగన్ చేయని ప్రయత్నం లేదు. అవినీతిలో నేరాల్లో పీకల్లోతు కూరుకుపోయిన వైకాపాతో పొత్తుకు బీజేపీతో సహా అన్ని పార్టీలు […]

Read More

నూజివీడు టీడీపీ ఇంచార్జ్ గా పార్థసారథి

కృష్ణా జిల్లా నూజివీడు టీడీపీ ఇన్చార్జిగా ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని నియమించారు. పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పార్థసారథికి ఆ పార్టీ టికెట్ నిరాకరించిన నేపథ్యంలో, ఆయన టీడీపీలో చేరారు. అయితే ఆయనకు యాదవులు ఎక్కువగా ఉన్న నూజివీడు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తూ టీడీపీ నాయకత్వం తాజాగా ప్రకటించింది. కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలలో సారథి మంత్రి పదవులు నిర్వహించిన విషయం తెలిసిందే. పొత్తులో […]

Read More

మిస్టర్ జగన్.. బాబు కంటే స్పీడుగా తిరుమల కొండెక్కు

-లేకపోతే రామతీర్థం కొండెక్కు చూద్దాం -అప్పుడు తెలుస్తుంది ముసలోడెవరో? -ఈ రోజుతో ముసలోడు ఎవరో తేలిపోవాలి -సీఎం జగన్ ముసలోడు వ్యాఖ్యలపై యువనేత లోకేష్ సవాల్ -వైకాపా సొంత ఎంపీ కొడుకు, భారన్యే కిడ్నాప్ చేశారు -మాడుగుల శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ సవాల్ మాడుగుల : బాబు హయాంలో అనేక పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగాలు కల్పించాం. నెలకు రెండు సార్లు ఆయన విశాఖకు వచ్చేవారు. […]

Read More