ఈస్టిండియా కంపెనీలా బీజేపీ

-సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం – సీడ్ల్యుసీ సభ్యులు గిడుగు రుద్రరాజు విజయవాడ: చండీఘర్ మేయర్ ఎన్నికకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీడ్ల్యుసీ సభ్యులు, పీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కమలమ్మలతో కలిసి.. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు ప్రజలందరికీ తెలిసాయని […]

Read More

మహిళా హక్కులకు, భద్రతకు కాంగ్రెస్ మేనిఫేస్టోలో ప్రత్యేక ప్రాధాన్యత

– సీడ్ల్యుసీ సభ‌్యులు గిడుగు రుద్రరాజు విజయవాడ: మహిళా హక్కులకు, వారి భద్రత, వారి అభివ్రుద్ధికి సంబంధించిన పలు అంశాలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫేస్టోలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని సీడ్ల్యుసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. సమాజంలో మహిళల హక్కుల గురించి అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మహిళా సంఘాల ఐక్య వేదిక సభ్యులు బుధవారం., విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో గిడుగు రుద్రరాజును కలిసి […]

Read More

జగన్ రెడ్డి విధ్వంసానికి ప్రతీక

• టీడీపీ, చంద్రబాబు, లోకేశ్ లతో పెట్టుకుంటే గుడివాడ అమర్నాథ్ జీవితాంతం కోడిగుడ్డుపై ఈకలు పీక్కోవాల్సిందే • గుడివాడ అమర్నాథ్ కు కోడి..గుడ్లు అని కథలు చెప్పడం తప్ప పరిశ్రమలు తీసుకురావడం తెలియదు • కోడిగుడ్ల మంత్రిగా పేరుపొందిన అమర్నాథ్ కు, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చిన లోకేశ్ ను విమర్శించే అర్హత ఎక్కడిది? • టీడీపీ హాయాంలో లోకేశ్ తీసుకొచ్చిన పరిశ్రమలపై, ఈ ఐదేళ్లలో మీరు పాల్పడిన […]

Read More

టీడీపీ అంటేనే కార్యకర్తల కుటుంబం

– కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి • పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాని మండలం, కతార్లపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త శంకరప్ప కుటుంబాన్ని పరామర్శించిన భువనమ్మ. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 10-09-2023న గుండెపోటుతో మృతిచెందిన శంకరప్ప. • శంకరప్ప చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనమ్మ. • శంకరప్ప కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పిన భువనమ్మ. • శంకరప్ప కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం […]

Read More

మీడియా అంటేనే తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోతున్నాయి

– పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్న జగన్ రెడ్డి – యనమల రామకృష్ణుడు మీడియాపై వరుస దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులకు చోటు లేదు. దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఇలా వాటిని ఉసుగొల్పుతున్న జగన్ రెడ్డికి ప్రజాకోర్టులో ఓటమి తీర్పు తప్పదు. ప్రశ్నించే గళం వింటే జగన్ రెడ్డికి వణికిపోతున్నారు. వాస్తవాలు ప్రజలకు చేరవేసే మీడియా అంటేనే తాడేపల్లి ప్యాలెస్ పునాదులు […]

Read More

వైసీపీ మూకది చిల్లర ప్రచారం

– భువనేశ్వరి వ్యాఖ్యలను వక్రీకరిస్తారా? – వైసీపీ ట్విట్టర్ , సాక్షి చానల్ పై టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఆగ్రహం కుప్పం: శాంతిపురం మండలంలో ఆడబిడ్డలకు ఆర్ధిక స్వేచ్చ అంశంపై మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు కి 35 ఏళ్లు అవకాశం ఇచ్చారు.. ఈసారి నన్ను గెలిపిస్తారా అన్న సరదా సంభాషణ కట్ చేసి వైసీపీ ట్విట్టర్ మరియు సాక్షి చానల్ లో చేస్తున్న […]

Read More

సై అంటే సై అన్నట్లు పోరాడాలి

– ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసుకోవాలి – పలమనేరు నియోజకవర్గ పార్టీ శ్రేణులకు నారా భువనేశ్వరి పిలుపు 2024 ఎన్నికల కురుక్షేత్రంలో తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు సై అంటే సై అనే విధంగా పోరాడాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పలమనేరు నియోజకవర్గ పార్టీ శ్రేణులకు సూచించారు. అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, టీడీపీ కార్యకర్తలపై దుర్మార్గాలకు పాల్పడే వారు ఎన్నికలకు సిద్ధం అంటున్నారు..దానికి టీడీపీ కార్యకర్తలు ధీటుగా నిలబడి ఎన్నికల యుద్ధంలో […]

Read More

ఆ మరణాలు ప్రభుత్వ హత్యలే

– ఇది దున్నపోతు ప్రభుత్వం – బాధితులకు నష్టపరిహారం ఏదీ? – ఇంతమంది చనిపోయినా కళ్లు తెరవరా? – డయేరియా మృతుల కుటుంబాలను పరామర్శించిన కన్నా గుంటూరు : రాష్ట్రంలో ఆరోగ్యశాఖ పడకేసింది. జగన్ ప్రభుత్వ వైఫల్యంతో ప్రజలు అనారోగ్యంతో చనిపోవడం క్షమించరాని నేరమని మాజీ మంత్రి, టీడీపీ సతె్తనపల్లి ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో ప్రబలిన డయేరియాను అరికట్టి, ప్రజల ప్రాణాలను కాపాడటంలో జగన్ […]

Read More

విధ్వంసకుడు పాలకుడుగా ఉండటం ప్రజల దురదృష్టం

– సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జి , మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ 2014 – 19 తెలుగుదేశం పార్టీలో అధికారం ఉండగా పల్నాడు ప్రాంతానికి తాగునీరు సమస్య తీర్చేందుకు.. గోదావరి పెన్నా అనుసంధానం చేసేందుకు..లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 6000వేల కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. టెండర్స్ ఫైనలైజ్ అయింది. వర్క్ కూడా స్టార్ట్ అయిన తర్వాత మనకు దురదృష్టం జగన్ మోహన్ రెడ్డి రూపంలో అరాచక శక్తి ప్రవేశించింది. […]

Read More

మృతికి ముందు భర్త రాసిన లేఖ

వృద్ధాప్యం దరి చేరిన వారు తప్పక చదవాల్సిన ఓ జరిగిన కథ… పది రోజుల నుండి బంధువులు, పిల్లల తోటి, కర్మకాండలతో హడావిడిగా ఉన్న ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్లిపోవడంతో నిశ్శబ్దం అయిపోయింది. ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, ఎందరికో విద్యాబోధన చేసి, పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి, రెండు సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసి, హాయిగా కాలక్షేపం చేస్తున్న శంకరరావు సార్ సడన్ గా కాలం […]

Read More