జగన్ ప్రాణాలకు ముప్పు

-సీఎం జగన్ ప్రాణాలకు నక్సల్స్, టెర్రరిస్టులు నుంచి ముప్పు ? -సీఎం జగన్ భద్రతపై ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదిక ఏపీ సీఎం జగన్‌కు ప్రాణహాని ఉందా? నక్సల్స్, టెర్రిరిస్టుల నుంచి ఆయన ప్రాణాలకు హాని ఉందా? అందుకే రెండు హెలికాఫ్టర్లు సిద్ధం చేశారా? నిఘా నివేదిక దీనికి అవుననే నివేదికలిచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదిక ఇచ్చారు. మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ […]

Read More

ఏపీ ఆర్టీఐ కమిషనర్‌గా జర్నలిస్టు రెహానా

– ముగ్గురు ఆర్టీఐ కమిషనర్ల నియామకం ఏపీలో ముగ్గురిని ఆర్టీఐ కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జరహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ఎన్‌టివి సీనియర్ రిపోర్టర్ రెహానా, డాక్టర్ ఉదయ్‌భాస్కర్‌రెడ్డి (వైద్యం), సునీల్ (స్పోర్ట్స్) ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వీరు మూడేళ్లు ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొన్నారు.

Read More

మోడీ ప్రధాని కావాలా? పప్పు ప్రధాని కావాలా?

– ఏప్రిల్ 2 వారంలో ఎన్నికలు – విజయ సంకల్ప యాత్రలో భాగంగా సిర్పూర్ కాగజ్ నగర్… ఈస్ గాం, గ్రామంలో బెంగాలీ సామజ్ & వేద మందిర్ సమాజంతో సమావేశం సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సిర్పూర్ కాగజ్ నగర్ : ఏప్రిల్ 2 వారంలో ఎన్నికలు జరుగుతాయి. సమర్ద నాయకుడు నరేంద్ర మోడి ప్రధాని కావాలా? పప్పు ప్రధాని కావాలా? ప్రజలు తెల్చుకోవాలి. మంచి ఎవరూ చేస్తున్నారో […]

Read More

అసైన్ భూముల పేరుతో పేర్ని నాని కొత్త దందా

-బినామీలను సరిచేసుకోవడానికి చీకటి కార్యక్రమం.. -బందరు భూములను బినామీ పేర్లతో దోపిడీ -లాండ్ అక్విజేషన్ చట్టం ప్రకారం చేయక పోతే అధికారులు ఇబ్బంది పడుతారు -తప్పు చేసినట్లు తేలితే జీవిత కాలం నష్ట పోతారు -తప్పుడు మనుషులకు కొమ్ముకాస్తే అధికారులకు కష్టాలు తప్పవు -ఎన్నికల ముందు పేర్ని నాని చేసే తంతు బందరు ప్రజలందరికీ తెలుసు -మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్వహించిన […]

Read More

బందరు వైసీపీ అభ్యర్ధి బాడుగ

మచిలీపట్నం వైసీపీ అభ్యర్ధిగా మాజీ ఎంపీ బాడుగ రామకృష్ణ ఖరారు కానున్నారు. ఆ మేరకు పార్టీ నాయకత్వం నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడనుంది. మాజీ మంత్రి పేర్ని నాని ఆ మేరకు రామకృష్ణతో చర్చించినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ, జనసేన అభ్యర్ధి బాలశౌరిని ఢీకొనేందుకు రామకృష్ణ సరైన అభ్యర్ధి అని వైసీపీ నాయకత్వం భావిస్తోంది.

Read More

ఏ కాలంలో ఉన్నాం?

-గ్రామంలో సమస్య చెప్పిందని దాడి చేసి కళ్లు పోగొడతారా? – చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఘటనపై భువనేశ్వరి దిగ్భ్రాంతి -వైసీపీ కార్యకర్తల దాడిలో కంటి చూపు కోల్పోయిన హంసవేణికి నారా భువనేశ్వరి పరామర్శ -దివ్యాంగుడైన బాధిత మహిళ కుమారుడి బాధ్యత తీసుకుంటామని హామీ కంటి చూపు పోయినా టీడీపీ జెండా వదిలేది లేదన్న హంసవేణి మాటలతో భావోద్వేగానికి గురైన భువనేశ్వరి చిత్తూరు జిల్లా:చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం టేకుమంద గ్రామంలో హంసవేణి […]

Read More

5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావు

-ఒకే దఫా రుణమాఫీ రేవంత్ రెడ్డి చేయగలిగితే రాజకీయాలనుండి తప్పుకుంటా -పదేళ్ళ పాలనకే కేసీఆర్ కి ప్రజలు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగింది కానీ మళ్ళీ మోడీనే ప్రధాని కావాలని దేశప్రజలందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు -ఈటల రాజేందర్ విజయ సంకల్ప యాత్ర – ఆసిఫాబాద్ లో మాట్లాడిన ఈటల రాజేందర్. ఈ యాత్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఒక్కటే అడుగుతున్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుయ్యేలా ఒత్తిడి తీసుకురండి అని. […]

Read More

మేడారం జాతర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది

– జాతర నిర్వహణకు 3.14 కోట్లు ఇచ్చింది: కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి – రూ.900 కోట్లతో సమ్మక్క, సారక్కల పేరుతో ట్రైబల్​ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది – ఈ ఏడాది నుంచే ప్రవేశాలు.. అత్యధిక సీట్లు గిరిజన బిడ్డలకే – ఒక పండుగకు జాతీయ హోదా అనే విధానం ప్రభుత్వంలో లేదు – మేడారం అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నది – వన దేవతలను దర్శించుకున్న బీజేపీ స్టేట్​ […]

Read More

కార్యకర్తలు కష్టాల్లో ఉంటే ఎంతదూరమైనా వెళ్తా

పార్టీ బిడ్డలు నాకు ముందు, వెనుక ఉండి నన్ను నడిపిస్తున్నారు నాకు ఇంక భయమేంటి? – నారా భువనేశ్వరి తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు నా బిడ్డలు…వారు కష్టాల్లో ఉంటే వారికి అండగా నిలబడేందుకు ఎంత దూరమైనా వెళ్తానని చంద్రబాబు సతీమణి భువనమ్మ అన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్త జయప్రకాష్ కుటుంబాన్ని భువనమ్మ పరామర్శించి, వారికి ఆర్థికసాయం అందించారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి భువనమ్మ […]

Read More

సాగ‌ర్‌ నుంచి ఏపీకి సాగునీరు తరలించవద్దు

తాగు నీటి స‌ర‌ఫ‌రాకే తొలి ప్రాధాన్యం * వేస‌విలో నీటి ఎద్ద‌డి త‌లెత్త‌కుండా కార్యాచ‌ర‌ణ ప్రణాళిక రూపొందించండి * నాగార్జున సాగు నీటికి నీరు త‌ర‌లించ‌కుండా చూడాలి * అవ‌స‌ర‌మైన తాగు నీటి విడుద‌ల‌కు కేఆర్ఎంబీకి లేఖ రాయండి * నిరుప‌యోగంగా నీటి వ‌న‌రులను పున‌రుద్ధ‌రించాలి * పంచాయ‌తీరాజ్‌, ప‌ట్ట‌ణాభివృద్ధి, పుర‌పాల‌క‌,నీటిపారుద‌ల శాఖ‌లు క‌లిసి ప‌ని చేయాలి * ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌: వేస‌వి కాలంలో తాగు నీటి […]

Read More